అవును, పవర్స్టార్ పవన్ కల్యాణ్, ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకంటే నేనే వందరెట్లు బెటర్ అంటున్నాడు కత్తి మహేష్. అయితే, ఇటీవల ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కత్తి మహేష్ మాట్లాడుతూ.. పవన్, చంద్రబాబులపై తీవ్ర విమర్శలు చేశారు. తమకు తామే డప్పుకొట్టుకునే పవన్, చంద్రబాబులు తనముందు బచ్చాగాళ్లన్నారు. ఇంతకీ ఏ విషయంలో అని అడిగిన విలేకరి ప్రశ్నకు కత్తి మహేష్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్కన్నా తాను నాలుగు ఆకులు ఎక్కువే …
Read More »జగన్ సెన్సాఫ్ హ్యూమర్ అదుర్స్.. చంద్రబాబుకు అమ్ముడుపోయే నెక్స్ట్ నటుడు ఎవరో..?
వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పాదయాత్రలో తన మాటలకు పదును పెట్టారు. జగన్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఒక నటుడిని ముందుంచి ఆయన చేత అబద్ధాలు చెప్పించి బాబు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. అసలేమాత్రం అమలు చేయలేని హామీలన్నీ ప్రజలకు గుప్పించి ఎలాగోలా పీఠాన్ని ఎక్కాడు. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబుకు అలవాటు. ఈసారి ఆయన అబద్ధాల మాటలను ప్రజలకు చెప్పే నటుడెవరో.. ఈసారి ఎవరు అమ్ముడుపోతారో …
Read More »జగన్ సెన్సాఫ్ హ్యూమర్ అదుర్స్.. చంద్రబాబుకు అమ్ముడుపోయే నెక్స్ట్ నటుడు ఎవరో..?
వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పాదయాత్రలో తన మాటలకు పదును పెట్టారు. జగన్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఒక నటుడిని ముందుంచి ఆయన చేత అబద్ధాలు చెప్పించి బాబు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. అసలేమాత్రం అమలు చేయలేని హామీలన్నీ ప్రజలకు గుప్పించి ఎలాగోలా పీఠాన్ని ఎక్కాడు. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబుకు అలవాటు. ఈసారి ఆయన అబద్ధాల మాటలను ప్రజలకు చెప్పే నటుడెవరో.. ఈసారి ఎవరు అమ్ముడుపోతారో …
Read More »మరోసారి ముఖ్యమంత్రి అవుతాడో కాడని.. చంద్రబాబు అంతపని చేస్తున్నాడా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఫైర్ అయ్యింది. చంద్రన్న విలేజ్ మాల్స్ ప్రజలకు ఎలా ధరలు తగ్గిస్తాయో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని రోజా ప్రశ్నించారు. ప్రస్తుతం రిలయన్స్ మాల్స్ లోకాని, హెరిటేజ్ రిటైల్స్ షాపులలోకాని విపరీతమైన రేట్లు ఉన్నాయని,కాని ఐదు శాత తక్కువకు రిలయన్స్ మాల్స్ , హెరిటేజ్ మాల్స్ లో ఇచ్చినా, రేషన్ షాపులలోకి కన్నా వంద నుంచి రెండువేందల …
Read More »ట్విట్టర్ ఖాతాను తెరిచిన రోజా.. మొదటి ట్వీట్ ఇదే..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సోషల్ మీడియాలో ఎంత ఆక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిన విషయమే.. ఈ క్రమంలో ఇవాళ ఆమె ట్విట్టర్ ఖాతాను తెరిచారు.ఈ విషయాన్నీ తన పేస్ బుక్ ఖాతాలో తెలిపారు. Hello #YSRKutumbam !#myfirstTweet Follow Me on Twitter – https://twitter.com/RojaSelvamaniRK Posted by Roja Selvamani on Wednesday, 13 December 2017 ఈ …
Read More »చంద్రబాబు మైండ్ గేమ్ వ్యాఖ్యలు.. టీడీపీ నేతల్లో మొదలైన తిరుగుబాటు..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. తెలుగు తమ్ముళ్ళ పైనే మైండ్ గేమ్ మొదలు పెట్టాడు. మంగళవారం జరిగిన పార్టీ, ప్రభుత్వ సమన్వయ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో ఎలాంటి మొహమాటాలకు పోయే ప్రసక్తేలేదని.. ఇంట్లోనే కూర్చుని పదవులు అనుభవిస్తున్న వారికి ఇకపై ప్రాధాన్యత లేదని, అందరితోనూ మమేకమై పేరు సంపాదించిన వారికే టిక్కెట్లు కేటాయిస్తానని అన్నారు. కేవలం నియోజకవర్గాల్లో …
Read More »ప్రముఖ చానల్ లైవ్ డిబేట్లో.. పక్కలేస్తానని ఒప్పుకున్న బండ్ల గణేష్..!
ఏపీ సినీ రాజకీయ వారసత్వాల పై తాజాగా చర్చ నిర్వహించిన తెలుగు చానల్ లైవ్లో ప్రముఖ సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టారు. బండ్ల గణేష్ ఆ చానల్ లైవ్లో ఉండగా.. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫోన్ లైన్లోకి వచ్చారు. అయితే సినీ రాజకీయ వారసత్వాల పై రోజా తనదైన వివరణ ఇస్తుండగా.. బండ్ల గణేష్ మధ్యలోకి వచ్చి నోరుజారారు. రోజాని కామెంట్స్ …
Read More »జగన్ తీసుకోనున్న నిర్ణయం.. వైసీపీకి మేలు జరిగేనా..?
ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం.. ఏపీకి ఇస్తానన్న ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం, ఇక్కడ అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ ప్రత్యేక ప్యాకేజీకి ఓకే చెప్పడంతో ప్రత్యేకహోదా ఇక రాదని తేలిపోయింది. అయితే ఆంధ్రా ప్రజల ఆత్మాభిమానం అయిన ప్రత్యేక హోదాను ఇక హైలెట్ చేసుకుంటూ వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నట్లుంది. గత రెండు రోజులుగా ప్రత్యేక హోదా ప్రస్తావన ప్రముఖంగా తెస్తున్నారు. దీన్ని బట్టి ఈపార్లమెంటు సమావేశాల్లో వైసీపీ ఎంపీలు …
Read More »మాయని మచ్చ.. డ్రంకెన్ డ్రైవ్లో బుక్ అయిన అంబులెన్స్ డ్రైవర్లు..!
అంబులెన్స్ కుయ్ కుయ్ మంటూ రోడ్డెక్కిందంటే చాలు.. ఎవరో ఒకరు ప్రాణాపాయంతో ఉన్నారని అర్ధం. ఇక అంబులెన్స్ డ్రైవర్లు అయితే ఎవరైనా ప్రాణాపాయంలో ఉన్నారని తెలిస్తే చాలు పరుగుపరుగున వెళ్ళి బాధితులను ఆదుకోవడం వారి కర్తవ్యం.. విది. మరి అలాంటి అంబులెన్స్ నడిపే డ్రైవర్లు డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులకు చిక్కి.. వారు చేసే వృత్తికి తలవంపులు తెచ్చారు. విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్ద మంగళవారం …
Read More »బాబుకు షాక్ ..టీడీపీకి ఎమ్మెల్యే గుడ్ బై …
ఏపీ అధికార పార్టీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగలనున్నది .ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలను ,ముగ్గురు ఎంపీలను టీడీపీలో చేర్చుకొని ఏపీలో వైసీపీని బలహీన పరచాలి అని ఆలోచిస్తుంటే ..మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,మాజీ మంత్రులు ,సీనియర్ నేతలు అధికార టీఆర్ఎస్ పార్టీ …
Read More »