Home / ANDHRAPRADESH (page 979)

ANDHRAPRADESH

ఏపీలో బాబు హామీ ..ఇంటికో స్విఫ్ట్ కారు …

ఏపీ అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో కురిపించిన ఆరు వందల ఎన్నికల హామీల్లో ప్రధానమైనది ఇంటికో ఉద్యోగం .సర్కారు నౌకరి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నా నిరుద్యోగ యువతకు బాబు ఇచ్చిన హామీతో ఆకర్షితులై టీడీపీ పార్టీకి ఓట్లు వేశారు . తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇంటికో ఉద్యోగం కాదు కదా కనీసం …

Read More »

నాడు గెలిపించిన కారణాలే.. నేడు బాబును ఓడించ‌నున్నాయా.. జాతీయ మీడియా సంచ‌ల‌న క‌థ‌నం..!

ఏపీ విభ‌జ‌న త‌ర్వాత తొలి ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు అధికారం చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే గత ఎన్నిక‌ల్లో బాబు గెలుపుకి ఏవైతే కార‌ణాలు అయ్యాయో.. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అవే చంద్ర‌బాబు ఓట‌మికి కార‌ణాలు కానున్నాయ‌ని జాతీయ మీడియా ఓ సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. అస‌లు 2014 రాష్ట్రం విడిపోయి న‌ప్పుడు ఏపీలో వైసీపీకి గొప్ప ప్రజాదరణ ఉన్నా.. అధికారంలోకి టీడీపీ ఎలా వ‌చ్చందంటే.. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ …

Read More »

2019 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌కు పోటీగా క‌త్తి మ‌హేష్‌..??

మ‌హేష్ క‌త్తి. ప్ర‌స్తుతం సినీజ‌నాల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కు అయితే మ‌రీను. అయితే, ప‌వ‌ర్‌స్టార్‌పై క‌త్తి మ‌హేష్ వివాదస్ప‌ద వ్యాఖ్య‌లు పీక్ స్టేజ్‌కు వెళ్లిపోవ‌డంతో ఆగ్ర‌హానికి గురైన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా క‌త్తి మ‌హేష్‌పై దాడికి దిగారు. మ‌రికొంద‌రైతే ..బ‌య‌ట ఎక్క‌డ క‌న‌ప‌డినా కొడ‌తామంటూ క‌త్తి మ‌హేష్‌కు ఫేస్‌బుక్ లైవ్ లైవ్‌లో బెదిరించారు కూడాను. ఏదేమైనా ఇటీవ‌ల కాలంలో …

Read More »

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ నిజ‌స్వ‌రూపం తెల్సుకొని.. ఓ భ‌క్తురాలు సంచ‌ల‌న నిర్ణ‌యం..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీలో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌శ్నించడానికే పార్టీ పెట్టామ‌న్న ప‌వ‌న్ తాజాగా విశాఖ‌, పోల‌వ‌రం, విజ‌య‌వాడ‌ల్లో మాట్లాడుతూ.. లౌక్యం లేకుండానే కామెంట్లు చేశాడు. రాజ‌కీయాల్లో ఉన్న‌వారు. రాజ‌కీయాలు చేయాల‌నుకున్న‌వారు.. లౌక్యంతోనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది త‌ప్ప‌.. మ‌రొకరిని కాపాడే ప‌రిస్థితి ఉండ‌దు. అయితే ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల్లో మాత్రం ఏమాత్రం లౌక్యం క‌నిపించ‌డం లేదు. 2014 ఎన్నిక‌ల్లో కేంద్ర‌లో బీజేపీకి, రాష్ట్రంలో టీడీపీకి మ‌ద్ద‌తు …

Read More »

శైలజ అంగీకరిస్తే కళ్లకు అవసరమైన వైద్యం…వైసీపీ మహిళ నాయకురాలు

చిత్తూరు జిల్లాలో పెళ్లయిన మొదటి రోజే..శోభనం గదిలో భర్త చేతిలో తీవ్రంగా గాయపడిన నవ వధువు శైలజను వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ ఆదివారం పరామర్శించారు. వైసీపీ పార్టీ పరంగా పూర్తి సహకారం అందిస్తామనీ, ధైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పారు. ఆమె మాట్లాడుతూ శైలజ భర్త రాజేశ్‌ను ప్రభుత్వం చట్టపరంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. విద్య, ఉపాధి పరంగా అవసరమైన సహకారాన్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉంటామనీ, …

Read More »

ఏపీ రైతులు ఆడ‌పిల్ల‌ల్ని అమ్ముకుంటున్నారు.. సాయం చేయండ్రా అంటే..!!

సినీ న‌టుడు శివాజీ మ‌రోసారి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై విరుచుకుప‌డ్డాడు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ప్ర‌త్యేక హోదాపై దీక్ష‌లు, నిర‌స‌న‌లు చేస్తున్న వారికి మ‌ద్ద‌తు తెలుపుతూ, యువ‌త‌లో ఉత్సాహాన్ని నింపుతూ గ‌ళ‌మెత్తిన శివాజీ గ‌త కొంత‌కాలంగా సైలెంటైన విష‌యం తెలిసిందే. అయితే, తాజాగా సినీ న‌టుడు శివాజీ మీడియా ముందుకొచ్చాడు. చాలా మంది నాయ‌కులు ఈ మ‌ధ్య‌న మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌త్యేక హోదాతో ఏమొస్తుంది..? ప్ర‌త్యేక హోదా ఏమ‌న్నా టానిక్కా..? …

Read More »

పరిటాల నియోజకవర్గంలోకి అడుగు పెట్టిన వైఎస్ జగన్…!

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర అనంతపురం జిల్లాలో అశేష జనవాహిని మధ్య దిగ్విజయంగా కొనసాగుతోంది. అడుగడుగునా వైఎస్‌ జగన్‌కు జనం విన్నపాలు వినిపిస్తుంటే.. సావధానంగా వింటూ.. భరోసానిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. అడుగుకో బాధ.. ఇంటికో వ్యథ.. దగా పడిన జనం నుంచి ఒకటే మాట.. అన్నా మీరు రావాలి.. రాజన్న రాజ్యం తేవాలి..అంటూ సోమవారం ఉదయం ఉరవకొండ నియోజకవర్గం కూడేరు నుంచి …

Read More »

‘క‌త్తి మ‌హేష్ లొల్లి ఇక వినిపించ‌దు’.. ప‌వ‌న్ షాకింగ్ కామెంట్స్‌

జ‌న‌సేన అధినేత, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాన్ త‌న తాజా చిత్రం అజ్ఞాతవాసి షూటింగ్ పూర్తి అనంత‌రం ఉత్తరాంధ్ర‌లో ఈ నెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వ‌ర‌కు ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, ఓ వైపు ప‌వ‌న్ క‌ల్యాన్ త‌న ప‌ర్య‌ట‌న‌లో ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్ర‌కారం ఉత్త‌రాంధ్ర‌లో ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తుంటే.. మ‌రో వైపు సినీ క్రిటిక్ …

Read More »

పవన్‌ కల్యాణ్‌పై వైఎస్‌ జగన్‌ పంచులు..!

ప్రజసంకల్ప యాత్రలో భాగంగా వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరులో కార్యకర్తలు , అభిమానులు ఘనస్వాగతం పలికారు.పెద్దసంఖ్యలో తరలివచ్చిన ప్రజలు వైఎస్‌ జగన్‌కు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. వ్యవస్థలో విశ్వసనీయత రావాలన్నా, రాజకీయాలు మారాలన్నా.. అబద్ధాలు చెప్తూ , మోసాలు చేసే చంద్రబాబు పాలన …

Read More »

ప్రజాసంకల్పయాత్ర.. 32వ రోజు షెడ్యూల్‌ ఇదే

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 32వ రోజు షెడ్యూల్‌ను వైఎస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ శనివారం విడుదల చేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభం అవుతుంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat