ఈ సమాజంలో అంబేద్కర్ను నిజంగా గౌరవించే వారు.. వారి ఆలోచనా విధానంలో కులాల ప్రస్థావనను తీసేయాలన్నారు జనసేన అధినేత పవన్ కల్యాన్. కాగా, ఇటీవల రాజమండ్రిలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అందరరిని నాలా మారమని చెప్పను.. ఎందుకంటే మీకున్న సాంఘీక పరిస్థితిలు, సంస్కృతులు వేరు. అలాగని, కులాలను నేను తక్కువ చేయమని అనను అంటూ జనసేన కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. కులం ఒక సామాజిక సత్యం. …
Read More »పవన్ పరమ వేస్ట్ – పవన్ నిజస్వరూపాన్నిబయటపెట్టిన హేమ ..
ప్రముఖ స్టార్ నటి హేమ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ టెన్ హీరోల్లో ఒకరైన ,జనసేన అధినేత పవర్ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు .ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రజల్లో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే .ఈ పర్యటనలో భాగంగా డీసీసీఐ ఉద్యోగుల ,ఫాతీమా కాలేజీ విద్యార్ధుల ,రైతులకు భరోసా ఇవ్వడానికి ..అండగా నిలబడతాను అని హామీ ఇవ్వడానికి ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నారు . గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల …
Read More »పవన్ కళ్యాణ్ పై పవర్ ఫుల్ పంచులేసిన రోజా..!
సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వాఖ్యలు చేసారు . ఇవాళ ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. వారసత్వ రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు . చిరంజీవి లేకుంటే అసలు పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చేవాడా..? అని ప్రశ్నించారు .అలాంటి వ్యక్తి వారసత్వం అనే అంశంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ నేతలు ఇచ్చిన స్క్రిప్టును …
Read More »నాడు పరిటాల రవి గుండు కొట్టించాడనే విషయం పై.. నేడు క్లారిటీ ఇచ్చిన పవన్..!
జనసేన అధినేత టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని పరిటాల రవి చితక్కొట్టి మరీ గుండు కొట్టించాడనే వార్తో ఇంటర్నెట్లో వైరల్ అయ్యి పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పవన్ క్లారిటీ ఇచ్చారు. విజయవాడలో జనసేన కార్యకర్తలతో మాట్లాడుతూ.. ఒకరోజు తాను తమ్ముడు సినిమా షూటింగ్లో ఉండగా.. మా నాగబాబు అన్నయ్య నాకు ఫోన్ చేసి.. పరిటాల రవి నిన్ను తీసుకెళ్లారా అని అడిగారు.. దీంతో …
Read More »పవన్ కళ్యాణ్ కు విలువలు.. ఎతిక్స్ అసలున్నాయా.? ఎమ్మెల్యే
జనసేన అధినేత హీరో పవన్ కళ్యాణ్ వీలు చిక్కినప్పుడల్లా వైసీపీ అధినేత జగన్ పై వ్యాఖ్యలు చేసి తన అజ్ఙానాన్ని చాటుకుంటూ ఉంటారు.పవన్ కళ్యాణ్ (బుధవారం) అనగా 06- 12 -2017న విశాఖపట్నంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆయన విశాఖలో తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న డీసీఐ ఉద్యోగులను పవన్ కల్యాణ్ పరామర్శించి మద్దతు ప్రకటించారు. అయితే అక్కడ పవన్ మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున దూమరం రేపుతున్నాయి. .. …
Read More »పవన్ కల్యాణ్ ను చంపాలనుకున్నది..ఎవరు…ఎందుకు…?
జనసేన అధినేత,హీరో పవన్ కల్యాణ్ రాజమండ్రిలో ఉభయ గోదావరి జిల్లాల జనసేన సమన్వయకర్తలతో సమావేశంలో బాగంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్, లోకేష్ ,టీడీపీ, బీజేపి ,కాపు రిజర్వేషన్లపై.. ఇలా పలు ఆసక్తికర అంశాలపై ఆయన తనదైన రీతిలో రెచ్చపోయి స్పందించారు. అంతేగాక టీడీపీకి, బీజేపీకి మద్దతు తెలపడమనేది ఆవేశంతో చేసిన పని కాదని, ఆలోచనతో చేశానని పవన్ వివరించారు. అనుకుంటే.. ఆ సమయంలో తాను కూడా పోటీ చేసి …
Read More »బ్రదర్ జేసీ ఇలాకాలో.. జగన్కి బ్రహ్మరధం పట్టిన జనం..!
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర అనంతపురం జిల్లాలో జోరుగా సాగుతోంది. నాలుగు వందల కిలోమీటర్లు దాటిన జగన్ పాదయాత్ర ప్రస్తుతం టీడీపీ ఎంపీ జేసీ బ్రదర్స్ ఇలాకాలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతలో తాడిపత్రి అంటేనే జేసీ బ్రదర్స్ మెయిన్ అడ్డా… ఆ నియోజకవర్గంలో జేసీ బ్రదర్స్కి మంచి పట్టుంది. దీంతో గురువారం జగన్ తాడిపత్రి, శింగనమల నియోజకవర్గంలో పర్యటించగా.. తాడిపత్రిలో జగన్ను చూసేందుకు భారీగా తరలి రావడంతో వైసీపీ శ్రేణుల్లో …
Read More »ఓ అజ్ఞాతవాసి.. ఇదా నీ స్కెచ్.. అయ్యా మీరు మామూలు స్వాములు కాదయ్యా..!
జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పై మరోసారి ఘాటు ట్వీట్లు పెట్టాడు సినీవిమర్శకుడు కత్తి మహేశ్. విశాఖపట్నంలో జనసేన కార్యకర్తలతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్లు ఇస్తూ వరస ట్వీట్లను పెట్టాడు ఈయన. గత కొన్నాళ్లుగా కత్తి మహేష్కి పవన్ కల్యాణ్ అభిమానులకు మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేఫథ్యంలో పవన్ తాజా రాజకీయ పర్యటనలపై కూడా మహేశ్ వాడీ వేడీగా స్పందించాడు. పవన్ …
Read More »మరో మైలురాయిని దాటిన వై.ఎస్. జగన్..!!
వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అణువనువునా జనంతో మమేకమవుతూ.. తన ప్రజా సంకల్ప యాత్రను చురుగ్గా కొనసాగిస్తున్నారు. ఓ పక్క చంద్రబాబు సర్కార్ అవినీతిని ప్రశ్నిస్తూ.. మరో పక్క ప్రజలు తెలుపుతున్న సమస్యలను వింటూ.. మీ ముఖాలపై చిరునవ్వు వచ్చేంత వరకు తనవంతు ప్రయత్నిస్తానని హామీ ఇస్తూ జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారు. అయితే, నవంబర్ 6న ఉదయం 9 గంటలా …
Read More »పోలవరంపైకుట్రకు తెరలేపిన బాబు ..పక్కా ఆధారాలు మీకోసం ..
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ పోలవరం ప్రాజెక్టు వివాదం .పోలవరం ప్రాజెక్టు మీద అధికార టీడీపీ పార్టీకి కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారు వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు .లేదు వైసీపీ శ్రేణులు చేస్తున్న కుట్రల వలన పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతుంది అని అధికార టీడీపీ పార్టీ ఆరోపిస్తుంది .కాదు అధికార పార్టీ నియమాలను తుంగలో తొక్కి ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆలస్యం చేస్తుంది అని ఇటు …
Read More »