Home / BUSINESS (page 30)

BUSINESS

పాత డెబిట్‌ కార్డులిక పనిచేయవు..

పాత డెబిట్‌ కార్డులను కొత్త కార్డులకు మార్చుకునేందుకు సమయం దగ్గరపడుతోంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న మ్యాగ్నెటిక్‌ స్ట్రిప్‌ డెబిట్‌ కార్డులు.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాల మేరకు డిసెంబర్‌ 31 తర్వాత నుంచి పనిచేయవు. జనవరి 1 నుంచి రూ పే, మాస్టర్‌కార్డ్, వీసా(ఈఎంవీ) చిప్‌ కార్డులు మాత్రమే పనిచేస్తాయి. దీంతో పాత మ్యాగ్‌స్ట్రిప్‌ కార్డుల స్థానంలో కొత్త చిప్‌ కార్డులు తీసుకోవడం తప్పనిసరిగా మారింది.గడువు తేది దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే …

Read More »

ప్రముఖ హీరో గెస్ట్‌హౌస్‌ సీజ్‌

హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో వెలసిన అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝుళిపించారు.రాయదుర్గం సమీపంలో ‘పైగా’ భూముల్లోని నిర్మాణాలను రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రముఖ సినీహీరో ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌ను సీజ్‌ చేశారు.పైగా భూముల్లో సర్వే నంబరు 46లో 84.30 ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలంపై ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తుల మధ్య సుప్రీంకోర్టులో వివాదం కొనసాగింది. మూడునెలల కిందట న్యాయస్థానం ఆ భూమి …

Read More »

ప్రభుత్వం ఉత్సవాల పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం…

ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పట్టించుకోని ప్రభుత్వం ఉత్సవాలకు,ఈవెంట్స్ కు మాత్రం కోట్ల రూపాయలు వృధా చేస్తుంది.నగరంలో ఏదైనా సదస్సు జరిగినా, ప్రముఖులు వచ్చినా జీవీఎంసీ కాంట్రాక్టర్లు, ఇంజినీర్ల పంట పండినట్లే. సుందరీకరణ పేరుతో వీరంతా దొరికినంత దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా రు. ఏదైనా ప్రధాన కార్యక్రమం జరిగితే చాలు అందరి చూపూ డివైడర్లకు రంగులు, ఫుట్‌పాత్‌లకు హంగులపైనే ఉంటుంది. వెంటనే టెండర్లు పిలవడం..బిల్లులు పాస్‌ చేసుకొని…రంగులు …

Read More »

ఏపీలో ప్రతీ ఇంటికీ వెళ్లి చంద్రబాబుకు ఓటేయొద్దని చెప్తున్న వీళ్లెవరో తెలుసా.?

ఏపీలో కొందరు ఇంటిటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు.. తెలుగుదేశం పార్టీకి ఓటేయొద్దని చెప్తున్నారు. అయితే వాళ్లు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారు కాదు.. ఇంతకీ ఎవరంటారా.. వాళ్లే అగ్రిగోల్డ్‌ బాధితులు.. నాలుగేళ్లుగా చంద్రబాబు నాయుడు ప్రతీఒక్కరికి సొమ్ము తిరిగి ఇప్పిస్తామని చెప్పి ఇప్పటివరకూ వారిని పట్టించుకోకుండా కాలయాపన చేస్తుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాబోయే రోజుల్లో ఓటేయ వద్దని అగ్రిగోల్డ్‌ బాధితులు ఇంటింటా ప్రచారం చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా మండలాల్లో …

Read More »

టీఆర్ఎస్ ప్రకట‌న‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ..సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

సంచ‌ల‌న రీతిలో సీట్ల‌ను కైవ‌సం చేసుకొని టీఆర్ఎస్ విజయంతో కేసీఆర్ తెలంగాణాకు రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. టీఆర్ఎస్ పార్టీ సాధించిన ఈ బ్రహ్మండ‌మైన విజ‌యం గురించి ఇటు మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చగా మారింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ ఈ గెలుపు గురించే మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఈ ప్రచారానికి సంబంధించిన ఓప్రక‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.   ప్రముఖ హీరో విజ‌య్ …

Read More »

గూగుల్‌ షాపింగ్‌ పోర్టల్‌ లాంచ్‌…దుస్తులు, ఎలక్ట్రానిక్స్‌ తదితర ఉత్పత్తులు

మనదేశంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌నకు పెరుగుతున్న ఆదరణ చాల ఎక్కువే..ఏది కావాలనుకున్న సింపుల్ గా ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే ఇంటికి వచేస్తునాయి.ఈ నేపథ్యంలో గూగుల్‌ కూడా ఆన్‌లైన్‌ షాపింగ్‌ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇప్పటికే గూగుల్ అంటే సాఫ్టవేర్ లో రారాజు అని అందరికి తెలుసు అయితే ఇప్పుడు ‘గూగుల్‌ షాపింగ్‌’ పేరుతో కొత్త షాపింగ్‌ ప్లాట్‌ఫాంను గురువారం లాంచ్‌​ చేసింది.. ఈ రోజు నుంచే గూగుల్ షాపింగ్‌ పోర్టల్‌ అందుబాటులోకి …

Read More »

డిసెంబరు 31 తర్వాత క్రెడిట్‌/డెబిట్‌ కార్డులు బ్లాక్‌…ఎందుకో తెలుసా?

క్రెడిట్‌/డెబిట్‌ కార్డులను అప్‌గ్రేడ్‌ చేసుకోండి అంటూ మీ ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నాయా.. మీరు వాటిని పట్టించుకోకుండా వదిలేస్తున్నారా.. అయితే డిసెంబరు 31 తర్వాత మీ కార్డులేవీ పనిచేయవు. అవునా.. ఎందుకు? కార్డులు బ్లాక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనేగా మీ సందేహం. అయితే ఇది చదవండి. మోసాపూరిత లావాదేవీల నుంచి వినియోగదారులను రక్షించేందుకు రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. మ్యాగ్‌స్ట్రైప్‌ డెబిట్‌ …

Read More »

మాగుంట కంపెనీపై దాడులు…. 55 కోట్లు స్వాధీనం !

టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కంపెనీపై ఐటీ దాడులు జరిగాయి. గత రాత్రి నుంచి చెన్నైలోని కంపెనీ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.టీ నగర్‌లోని కంపెనీ కార్యాలయంతో పాటు.. పూందమల్లిలోని బేవరేజెస్‌ ఫ్యాక్టరీలోనూ సోదాలు నిర్వహించారు. కంపెనీ ప్రధాన కార్యాలయంలో లెక్కల్లో చూపని 55 కోట్ల రూపాయల నగదు దొరికినట్టు సమాచారం.గత నెల 30న స్థానికంగా ఉన్న ఒక ప్రముఖ హోటల్‌లో …

Read More »

హైదరాబాద్‌లో వన్‌ప్లస్‌ ఆర్‌ఆండ్‌డీ సెంటర్‌..బెంగ‌ళూరును కాద‌ని హైదరాబాద్ ను ఎంచుకున్న స్మార్ట్‌ఫోన్ దిగ్గజం

ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, ఆవిష్కరణల సంస్థల ముఖ్యమైన కేంద్రాల ఏర్పాటుకు గమ్యస్థానంగా మారిన తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు మరో భారీ సంస్థ రాక ఖరారైంది. చైనాకు చెందిన ప్రఖ్యాత స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ వన్‌ ప్లస్‌ + తన పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రం (రీసెర్చ్‌ ఆండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌(ఆర్‌ ఆండ్‌ డీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. బెంగళూరును కాదని హైదరాబాద్‌ను తన గమ్యస్థానంగా వన్‌+ సంస్థ ఎంచుకోవడం …

Read More »

దేశంలోనే తొలి పరిశోధన కేంద్రం ఏర్పాటుచేస్తామన్న మొబైల్ దిగ్గజం…ఒప్పో ఇండియా ప్రెసిడెంట్ చార్లెస్ వాంగ్

రాష్ట్రంలో ప్రముఖ సంస్థలు పరిశోధన, అభివృద్ధి కేంద్రాల ఏర్పాటు పరంపరను కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ సంస్థలు తమ రిసెర్చ్ ఆండ్ డెవలప్‌మెంట్(ఆర్‌అండ్‌డీ) సెంటర్లను ఏర్పాటు చేశాయి. తాజాగా చైనాకు చెందిన సెల్‌ఫోన్ దిగ్గజం ఒప్పో సైతం ఆర్‌ఆండ్‌డీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు అధికారిక ప్రకటన చేసింది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఆర్‌ఆండ్‌డీ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నామని, ఈ కేంద్రం బాధ్యుడిగా తస్లీం ఆరిఫ్‌ను నియమిసున్నామని వెల్లడించింది. భారతదేశంలో మా వినియోగదారులకు మరిన్ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat