సాధారణంగా బంగారం ధరించడం అంటే మహిళలకు చాలా ఇష్టం.కాని మార్కెట్లో బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందో..ఎప్పుడు పెరుగుతుందో చెప్పలేం.అయితే గత చాలా రోజుల నుండి బంగారం ధర తగ్గుతూ వచ్చి..ఇవాళ ఒక్కసారిగా పెరిగింది.జ్యువెల్లరీ వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో పాటు అంతర్జాతీయంగా డిమాండ్ ఎక్కువవడంతో పది గ్రాముల గోల్డ్ ధర రూ.140 పెరిగి రూ.31 వెయ్యి 500కి చేరింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు …
Read More »హోళీ రోజు ..ఎయిర్ టెల్ బిగ్ ఆఫర్..!
దేశంలో ప్రస్తుతం ఉన్న అన్ని టెలికాం కంపెనీ ల మధ్య తీవ్ర పోటి ఉంది.ఈపోటికి ప్రధాన కారణం జియో నెట్ వర్క్ .జియో రాకతో దేశంలో ఉన్న అన్ని టెలికాం సంస్థలు వినియోగదారులకు మంచి మంచి ఆఫర్స్ ను ప్రకటిస్తుంది. అందులో భాగంగా తాజాగా దేశంలోనే అతి పెద్ద టెలికాం సంస్థ అయిన భారతీ ఎయిర్టెల్ సంస్థ తమ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం సూపర్ ఆఫర్ ను ప్రకటించింది. అందులో …
Read More »నష్టాలతో ముగిసిన మార్కెట్లు..!
సోమవారం ఇంటర్నేషనల్ మార్కెట్ల ఉత్సాహంతో లాభాలతో ముగిసిన మార్కెట్లు నేడు మంగళవారం మాత్రం నష్టాలతో ముగిశాయి.మంగళవారం ఉదయం లాభాలతో మొదలైన సూచీ సాయంత్రం అయ్యే సరికి నష్టాలను చవిచూసాయి.బీఎస్ఈ సెన్సెక్స్ తొంబై తొమ్మిది పాయింట్లను నష్టపోయి ముప్పై మూడు వేల మూడు వందల నలబై ఆరు పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ మాత్రం ఇరవై ఎనిమిది పాయింట్ల నష్టంతో పదివేల ఐదు వందల యాబై నాలుగు పాయింట్ల దగ్గర చేరింది.అయితే …
Read More »మరో బిగ్ స్కాం-పంజాబ్ నేషనల్ బ్యాంకు సంచలనాత్మక నిర్ణయం..
యావత్తు దేశంలోనే అతి పెద్ద బ్యాంకు స్కాం పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభ కోణం.తాజాగా ఈ బ్యాంకు కుంభ కోణం గురించి ఒక సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది.అందులో భాగంగా ఇప్పటివరకు అనుకుంటున్నా పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల స్కాం తో పాటుగా ఏకంగా పదమూడు వందల కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలు జరిగాయి అని తాజాగా ప్రకటించింది. See Also:నటి శ్రీదేవికి గుండెపోటు కాదు.. రూ.50 కోట్లు కోసం …
Read More »మూడు లక్షల ఫోన్లను 3 నిమిషాల్లోనే షియోమీ రెడ్ మీ 5..!
షియోమీ రెడ్ మీ 5, 5 ప్రో స్మార్ట్ ఫోన్లు తొలి ఫ్లాష్ సేల్ లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. మూడు లక్షల ఫోన్లను అభిమానులు 3 నిమిషాల్లోనే కోనుగోలు చేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్, రెడ్ మీ వెబ్ సైట్లలో ఈ ఫ్లాష్ సేల్ జరిగింది. భారత్ లో ఇదే అతిపెద్ద ప్లాష్ సేల్ అని, మూడు నిమిషాల్లోనే మూడు లక్షల ఫోన్లు అమ్ముడయ్యాయని …
Read More »లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు …
స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ముగిశాయి.నిన్న మొన్నటి దాక కటిక నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు నేడు మాత్రం లాభాలతో ముగియ్యడం మంచి పరిణామం .బీఎస్ఈసెన్సెక్స్ నూట నలబై ఏడు పాయిట్లు లాభపడి మొత్తం ముప్పై మూడు వేల ఎనిమిది వందల నలబై నాలుగు పాయింట్ల దగ్గర ముగిసింది.నిఫ్టీ ముప్పై ఏడు పాయింట్ల లాభంతో పదివేల మూడు వందల తొంబై ఏడు పపాయింట్ల దగ్గర ముగిసింది.డాలర్ మాత్రం మరింత …
Read More »మంగళవారం కూడా భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు ..
దేశంలో ఇటివల వెలుగులోకి వచ్చిన పీఎన్బీ (పంజాబ్ నేషనల్ బ్యాంకు ),రోటామాక్ వరస కుంభ కోణాల నేపథ్యంలో మంగళవారం నాడు కూడా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.అందులో భాగంగా సెన్సెక్స్ డెబ్బై ఒకటి పాయింట్లపైగా నష్టపోయి మొత్తం ముప్పై మూడు వేల ఏడు వందల నాలుగు దగ్గర ,నిఫ్టీ పద్దెనిమిది పాయింట్లను నష్టపోయి పదివేల మూడు వందల అరవై పాయింట్ల దగ్గర స్థిరపడింది.వేదాంత ,అంబుజా సిమెంట్స్,ఐడియా ,భారతి ఇన్ ఫ్రాటిల్ …
Read More »జియోకి పోటీగా ఐడియా బంపర్ ఆఫర్..!
ప్రముఖ టెలికాం సంస్థ జియో దెబ్బకు అన్ని నెట్వర్కుల పరిస్థితి దారుణంగా మారింది.అయితే కొన్ని నెట్వర్కులు మాత్రం వాటి ఉనికిని కాపాడుకునేందుకు అఫర్లపై ఆఫర్లు పోటీ పడి ప్రకటిస్తున్నా యి .ఈ క్రమంలో జియోకు పోటీగా రూ.109కు నూతన ప్లాన్ను ఐడియా లాంచ్ చేసింది.ఈ ఆఫర్ ప్రకారం ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లు ఈ ప్లాన్ను రీచార్జి చేసుకుంటే వారికి 1జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. …
Read More »నష్టాల్లో మార్కెట్లు…
ఈ వారంతం కూడా దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.శుక్రవారం ఉదయం ఇంటర్నేషనల్ మార్కెట్ల సానుకూల అంశాల ప్రభావంతో ఉత్సాహంగా మొదలైన ఇండియన్ మార్కెట్లు ఆ తర్వాత క్రమక్రమంగా కిందకు పడిపోయాయి. అంతే కాకుండా పెను సంచలనం సృష్టించిన పీఎన్ బీ బ్యాంకు కుంభ కోణం నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లు మాత్రం కుప్పకూలిపోయాయి.అటు ఆటో మొబైల్ ,ఆర్థిక రంగాల షేర్లు కూడా డమాల్ అయ్యాయి. ఫలితంగా భారీ నష్టాలను చవిచూశాయి.నిఫ్టీ 10,500 …
Read More »ఎయిర్టెల్ రూ.9 రీఛార్జ్ అన్లిమిటెడ్ కాల్స్..!
భారత టెలికాం సంస్థల మద్య పోటీ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తమ కస్టమర్లను ఆకట్టుకోవడానికి రోజుకో కొత్త ఆఫర్తో ముందుకొస్తున్నాయి. తాజాగా జియోకు పోటీగా భారతీ ఎయిర్టెల్ రూ.9 రీఛార్జ్ ఆఫర్ కేవలం ఒక్కరోజు వాలిడిటీతో వచ్చేసింది. రూ.9 రిఛార్జ్పై అన్లిమిటెడ్ కాల్స్(లోకల్, ఎస్టీడీ, రోమింగ్)తో పాటు 100ఎంబీ డేటా, 100 ఎస్సెమ్మెస్లను ప్రిపెయిడ్ వినియోగదారులు వాడుకోవచ్చు. గరిష్ఠంగా రోజుకు 250 నిమిషాల కాల్స్ మాత్రమే వినియోగించుకునే వీలుంది. రిలయన్స్ …
Read More »