ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ కు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ చూసినా కరోనా భయం. వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇండియా పరంగా చూసుకుంటే మొత్తం మీద 110 కేసులు నమోదు అయ్యాయి. ఇక అసలు విషయానికి వస్తే రోజుల సంఖ్య పెరగడం కాకుండా తగ్గుమొకం పెడుతున్నారు. రాజస్తాన్ కు చెందిన ముగ్గురు రోగులకు నయం అయ్యింది. దాంతో ఇండియాలో ఇప్పటివరకు వైరస్ నుండి విముక్తి చెందిన …
Read More »బ్రేకింగ్ న్యూస్..కరోనాకు సంబంధించిన వాక్సిన్ ట్రైల్ ప్రారంభం !
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అందరిని గజగజ వణికిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇది రోజురోజుకి పెరిగిపోతుంది తప్ప తగ్గడం లేదు. అయితే గవర్నమెంట్ ఆఫీసియల్స్ నుండి తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సోమవారం నాడు దీనికి సంబంధించిన వాక్సిన్ ట్రైల్ వేయనున్నారు. సీటెల్లోని కైజర్ పర్మనెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో జరుగుతున్న ఈ టెస్ట్ కు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిధులు సమకూరుస్తోందని చెబుతున్నారు. కాని ఈ …
Read More »కరోనా ఎఫెక్ట్..జైలలో ఖైదీలను వదిలేస్తారట..నిజమేనా !
ప్రపంచవ్యాప్తంగా ప్రజలను గజ గజ వణికిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. ప్రపంచంలో అగ్ర దేశమైన చైనాలో పుట్టిన ఈ వైరస్ అలా పాకుకుంటూ ఇండియాకు కూడా చేరుకుంది. ఈ వైరస్ కు సంబంధించి మరణించినవారు మరియు ఇంకా కొన్ని కేసులు చైనాలోనే ఎక్కువగా ఉన్నాయి. మరోపక్క ఎక్కడికక్కడ జనసంచారం లేకుండా ఉండేలా ఆర్డర్ పాస్ చేసారు. జనసంచారం ఎక్కువగా ఉన్నచోట ఇది త్వరగా పాకుతుందని నిపుణులు సూచిస్తున్నారు. …
Read More »సౌతాఫ్రికాలో ఘణంగా కవితక్క జన్మదిన వేడుకలు
చెరగని చిరునవ్వు.. చెదరని ఆత్మవిశ్వాసం.. మాట ఇస్తే తప్పనితనం.. తండ్రికి తగ్గ తనయురాలు.. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డ్ గ్రహీత.. తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా ఎంపీ.. తెలంగాణ జాగ్రుతి వ్యవస్థాపకురాలు తెలంగాణా మలి దశ ఉద్యమం లో మహిళా నేత గా కీలక పాత్ర పోషించి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కి నిరంతరము పరితపిస్తూ తెలంగాణ సంస్కతి సాంప్రదాయాల్ని విశ్వవ్యాప్తి చేస్తూ బతుకమ్మ పండగని ఏటా ప్రపంచవ్యాప్తంగా …
Read More »కరోనా ఎఫెక్ట్..ఇతర దేశాలకు సహాయం చేసే పనిలో భారత్ !
కరోనావైరస్ ప్రభావిత మాల్దీవుల నుండి మాస్క్ లు మరియు రక్షిత గేర్లతో సహాయం కోసం కేంద్ర ప్రభుత్వానికి గతంలో ఒక అభ్యర్థన వచ్చింది. దాంతో మొదటిసారి భారత వైద్య బృందం వేరే దేశానికి వెళ్ళింది. కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో సహాయపడటానికి వైద్యులు మరియు పారామెడిక్స్తో సహా రక్షణ దళాల నుండి 14 మంది సభ్యుల వైద్య బృందం మాల్దీవులకు చేరుకున్నారు. అంతేకాకుండా భూటాన్, ఇరాన్, ఇటలీ వంటి దేశాలు కూడా …
Read More »స్పెయిన్ వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతున్న సింహం..ఎవరికీ హానికలిగించడం లేదట ఎందుకంటే ?
అడవికి రాజు ఎవరూ అని అడిగితే అందరూ టక్కున చెప్పే సమాధానం సింహం. సింహం అంటే ఎవరికైనా వణుకు పుడుతుంది. అది పంజా విసిరితే ఒక్కదెబ్బకే స్పాట్ లో మరణిస్తారు. అలాంటి సింహం స్పెయిన్ వీధుల్లో చక్కర్లు కొడుతుందట. జనాలు ఎవరైనా కనిపించిన వారిని ఏమీ అనడంలేదట. దాంతో స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారట. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు దానిని వెతికి పట్టుకోగా అసలు విషయం బయటపడింది. …
Read More »గ్రేట్ కరోనా పుట్టిన ప్రాంతంలో పర్యటించిన ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్
ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వైరస్ గురించి తెలియనివారు లేరు. కరోనా అంటేనే అందరూ పారిపోతుంటే తాజాగా చైనా అధ్యక్షుడు కరోనా ఉద్భవించిన వూహాన్ నగరంలో మొట్టమొదటిసారి పర్యటించారు. హుబే ప్రావిన్సు పరిధిలోని వూహాన్ నగరంలో కరోనా వైరస్ ఉద్భవించింది. ఈనేపధ్యంలో కరోనా నియంత్రణకు వైద్యాధికారులు తీసుకున్న చర్యలను జిన్పింగ్ పరిశీలించారు. అలాగే ఈ వైరస్ నియంత్రణ కోసం శ్రమించిన వైద్యఆరోగ్యశాఖ కార్యకర్తలు, మిలటరీ అధికారులు, సైనికులు, కమ్యూనిటీ వర్కర్లు, పోలీసు …
Read More »ఆ ఒక్కరోజే ముఖేష్ అంబానీ పతనానికి కారణమట..ఎందుకంటే?
ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు వేడి వేడిగా ఉన్నాయి.ఇండియా లేదా అమెరికా ఇలా ఏ దేశమైన ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బతో చమురు ధరల హెచ్చుతగ్గుల కారణంగా స్టాక్ ధరలు పడిపోయాయి. ముఖ్యంగా మార్చి9 రోజే చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీతో సహా ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి చెడ్డ రోజు అని చెప్పాలి. ఈ దెబ్బతో అంబానీ ఇకపై ఆసియా యొక్క ధనవంతుడు కాదని చెప్పాలి..ఎందుకంటే ! * …
Read More »ఇరాన్ నుంచి స్వదేశానికి క్షేమంగా చేరుకున్న 58మంది భారతీయులు !
ప్రపంచ వ్యాప్తంగా జనాలను గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ముఖ్యంగా చైనా, ఇరాన్, ఇటలీ వంటీ దేశాలలో ఎక్కువగా ప్రభావితమై ఉంది. ఈ నేపధ్యంలో ఇరాన్ లో ఈ వైరస్ ఎక్కువగా ఉండడంతో ఆ దేశంలో చిక్కుకుపోయిన 58మంది భారతీయులను భారతవాయుసేన మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో తీసుకొచ్చింది. ఇరాన్ రాజధాని ఐన టెహరాన్ ఎయిర్ పోర్ట్ నుండి వారిని తీసుకొచ్చినట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ తెలిపారు. …
Read More »కరోనా అప్డేట్స్..ఇండియాలో 42కు చేరుకున్న కరోనా కేసులు !
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా రోజురోజికి మరింత భయానికి గురిచేస్తుంది. నెమ్మదిగా ప్రారంభం అయిన ఈ వైరస్ ఇప్పుడు చాలా వేగంగా పయనిస్తుంది. ఎందుకంటే ఇటలీలో ఇప్పటివరకు 133 నమోదు కాగా ఒక్క ఆదివారం నాడు 366 కు పెరుగుపోయింది. మొత్తం మీద నిన్న 1492 నుంచి 7375 కు పెరుగుపోయింది. ఇక ఇండియా పరంగా చూసుకుంటే 42కు పెరిగాయి. ఇందులో ఢిల్లీ, జమ్ముకాశ్మీర్ మరియు ఉత్తరప్రదేశ్ లో ఒక్కో కేసు …
Read More »