గత వారం రోజులుగా కాశ్మీర్పై జరుగుతున్న అనేక ఉత్కంఠ పరిణమాలకు తెరదించుతూ.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రతిపాదించారు. హోంమంత్రి ప్రకటనతో రాజ్యసభ దద్దరిల్లింది. కశ్మీర్ అంశపై తొలినుంచి గోప్యతను పాటించిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా తన నిర్ణయాన్ని బయటపెట్టింది. దీంతో చారిత్రాత్మక నేపథ్యం, …
Read More »ఒక్కసారిగా పెను గాలులు 3 పడవలు బోల్తా..31 మంది మృతి
ఫిలిప్పీన్స్లో ఘోర పడవ ప్రమాదాలు జరిగాయి. ఒక్కసారిగా పెను గాలులు వీయడంతో మూడు పడవలు తిరగపడ్డాయి. ఈ ప్రమాదంలో 31 మంది చనిపోయారు. 62 మందిని కోస్ట్ గార్డ్లు కాపాడి తీరానికి చేర్చారు. రెండు పడవల్లోని ప్యాసింజర్లు చనిపోయారని, మరో పడవలో ప్రయాణికులు లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు. వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చి భారీ గాలులు వీచాయని, భారీ వర్షం పడటంతో బోట్లు ఒక్కసారిగా తిరగబడ్డాయన్నారు. …
Read More »కశ్మీర్లో క్షణక్షణం ఉత్కంఠం..!
కశ్మీర్లో క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్పాయి. జమ్మూకశ్మీర్లోని పరిస్థితులు మరింత వేడెక్కాయి. ఆదివారం అర్ధరాత్రి తరువాత రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకుని, గడప దాటి బయటకు రావద్దని ఆదేశించారు. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను మరింత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. పలు జిల్లాల్లో ఆంక్షలు అమలుతోపాటు రాత్రిపూట కర్ఫ్యు కూడా విధించారు. అంతేకాదు మొబైల్, …
Read More »సౌదీ అరేబియా నుంచి ఓ మహిళ ట్వీట్… స్పందించిన కేటీఆర్…!
ఆపదలో ఉన్న వారికి ఆపద్భాందవుడిలా నిలుస్తున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ప్రతి రోజు ట్విట్టర్లో కేటీఆర్ సాయం కోరుతూ ఎన్నో ట్వీట్లు వస్తుంటాయి. వాటికి కేటీఆర్ వెంటనే స్పందిస్తూ వారికి కావల్సిన సాయం చేస్తూనే ఉంటారు. తాజాగా సౌదీ అరేబియా నుంచి ఓ మహిళ కేటీఆర్కు ట్వీట్ చేసింది. మా నాన్న చనిపోయారు. ఇండియా రావాలనుంది. నాకు మీ సహకారం కావాలి’అంటూ రంగారెడ్డి జిల్లా కర్మన్ఘాట్లోని భూపే ష్గుప్తా నగర్కు …
Read More »కుప్పకూలిన సైనిక విమానం..17మంది మృతి
రావల్పిండిలోని గ్యారిసన్ సిటీలో ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. పాకిస్తాన్ కు సంబంధించిన ఓ సైనిక శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 17మంది మృతి చెందారు. ఇందులో ఐదుగురు జవాన్లు, 12 మంది పౌరులు ఉన్నారు. ఈ ఘటనలో పైలట్లు కూడా ఉన్నారు. మరో 12మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగానే ఉంది. అధికారులు చెప్పిన …
Read More »ప్రపంచంలోనే అద్భుతమైన మరియు ప్రమాదకరమైన రైలు మార్గాల గురించి తెలుసుకుందాం…
వైట్ పాస్ అండ్ యుకోన్ రూట్: ఈ రైలు మార్గం అలాస్కన్డ్ అండ్ కెనడా మధ్యలో 1889లో నిర్మించారు. ఈ రైలు మార్గం సుమారు 175 కిలోమీటర్ల పొడువు ఉంటుంది.ప్రస్తుతం ఈ రైలుమార్గం టూరిస్ట్ అట్రాక్షన్ గా మారింది. ట్రైన్ టూ ది క్లౌడ్స్ : ఎంతో పాపులర్ ఐన ఈ ట్రైన్ అర్జెంటీనా మరియు చిల్లి మధ్యన ప్రయాణిస్తుంది. ఈ భయంకరమైన బ్రిడ్జి సముద్రానికి 4220 మీటర్ల ఎత్తులో …
Read More »లండన్ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
ఎన్నారైల తెరాస యూకే ఆద్వర్యంలో లండన్ లో టి.ఆర్.యస్ కార్యనిర్వాహణ అధ్యక్షుడు మాజీ మంత్రి శ్రీ. కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలని లండన్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్నారై తెరాస అడ్వైసరి బోర్డు చైర్మన్ పోచారం సురేందర్ రెడ్డి హాజరయ్యారు. కార్యవర్గ సభ్యులంతా కలిసి ముందుగా కేక్ కట్ చేసి కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నారై తెరాస అడ్వైసరి బోర్డు …
Read More »బహరేన్ ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో కేటీఆర్ బర్త్ డే వేడుకలు..!
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారకరామారావు గారి జన్మదిన శుభ సందర్భంగా బహరేన్ ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో గుడైబియా ఆండాల్స్ గార్డెన్లో మొక్కను నాటి కేటీఆర్ గారి జన్మదినాన్ని ఘనంగా జరిపినరు.అనంతరం ఎన్నారై టిఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు సతీష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని మరియు రాష్ట్రాన్నిఅన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకువెళుతున్న యువ నాయకుడు కేటీఆర్ గారు అని, బంగారు …
Read More »మూడో స్థానానికి పడిపోయిన బిల్ గేట్స్..ఇండియా కుబేరుడు మళ్ళీ అతడే
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఆమెజాన్ సీఈవో జెఫ్బెజోస్ తన మొదటి స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండిక్స్ విడుదలైన తాజా జాబితాలో ఆయన ఫస్ట్ ప్లేస్ కైవసం చేసుకున్నారు.ఇక ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్కు ఈ సారి ఉహించని విదంగా షాక్ తగిలిగింది.ఎల్వీఎంహెచ్ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ 108 బిలియన్ డాలర్లుతో బిల్ గేట్స్ను వెనక్కి నెట్టి రెండో స్థానం కైవసం చేసుకోగా..బిల్ …
Read More »‘గేల్ కు కోటిన్నర ఇవ్వండి’: కోర్టు తీర్పు
ఆస్ట్రేలియాకు చెందిన ఫెయిర్ ఫాక్స్ పత్రికపై వేసిన పరువు నష్టం కేసులో వెస్డిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ విజయం సాధించాడు. గేల్ పరువుకు నష్టం కలిగించినందుకు దాదాపు కోటిన్నర రూపాయలు చెల్లించాలని న్యూసౌత్ వేల్స్ న్యాయస్థానం తీర్చు ఇచ్చింది. 2015 వరల్డ్ కప్ సందర్భంగా సిడ్నీ స్టేడియంలోని డ్రెస్సింగ్ రూమ్ లోకి మసాజ్ చేయడానికి వచ్చిన మహిళ పట్ల గేల్ అసభ్యం గా ప్రవర్తించాడని ఫెయిర్ఫాక్స్ పత్రిక కథనం …
Read More »