ప్రస్తుతం సోషల్ మీడియా,వాట్సప్ ,ట్విట్టర్ ఇలా పలు మాధ్యమాలల్లో ఈ ఫోటో వైరలవుతుంది. అంతే కాకుండా ఈఫోటోను చూసిన ,షేర్ చేస్తున్న.. చూస్తున్న ప్రతి ఒక్కరు కంటతడి పెడుతున్నారు..ఊకోండి ఒక్క ఈ ఫోటో ప్రతి ఒక్కర్ని కంటతడి పెట్టించడం ఏమిటి.. విడ్డూరం కాకపోతే.. అయిన ఈ ఫోటోలో అంతగా ఏముంది.. ఒక అవ్వ స్కూల్ కెళ్ళే పాప ఇద్దరు కల్సి ఏడుస్తున్నారు అని తేలిగ్గా తీసుకోకండి. ఈ ఒక్కఫోటోలోనే మ్యాటరంతా …
Read More »బాత్రూమ్ లో ప్రాణాలు విడిచి పెడుతున్నారు ఎందుకు ?..
సహజంగా రాత్రిపూట ఎప్పుడైనా వాష్ రూమ్ కి వెళ్లాల్సి వస్తే ఈ మూడున్నర నిమిషాల నియమం పాటించండి. మెలకువ రాగానే ఒక అర నిమిషం అలాగే ఉండాలి, ఆ తరువాత అర నిమిషం వరకు మంచంపై కూర్చొని వుండాలి. ఆ తర్వాత రెండున్నర నిమిషాల పాటు కాళ్ళు కిందికి వేసి కూర్చున్న తర్వాత వెళ్లాలి. ఇది పాటించడం ద్వారా అకస్మాత్తుగా సంభవించే మృత్యువును తప్పించుకోవచ్చు. ఎందుకంటే వెంటనే లేచి వెళ్లినప్పుడు …
Read More »గర్భిణులు చేపలు తినవచ్చా..?
సాధారణంగా చేపలు తినడం వలన అనేక అద్బుతమైన ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే.అయితే కొంతమంది చేపలు గర్భిణులకు, బాలింతలకు కీడు చేస్తాయని అంటుంటారు.ఈ క్రమంలోనే ఈ అంశంపై అమెరికాలోని బోస్టస్లో ఉన్న కోపెన్హాగెన్లోని స్టేటన్స్ సీరమ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు అధ్యయనం చేశారు. గర్భిణులు చేపలను ఆహారంగా తీసుకోవాలని, లేకపోతే వారికి నెలలు నిండకముందే ప్రసవం జరుగుతుందని వారు అంటున్నారు. అంతేకాకుండా ఈ పరిశోధనలో భాగంగా నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చిన …
Read More »బంగారు బోనం ఎత్తిన నిజామాబాద్ ఎంపీ కవిత..!!
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. నిజామాబాద్ ఎంపీ కవిత వెయ్యి ఎనిమిది మంది మహిళలతో కలిసి ఆదయ్య నగర్ నుంచి ఆలయానికి ఊరేగింపుగా తరలివచ్చారు .అమ్మకు బోనం సమర్పించిన అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ.…తెలంగాణ ఆడబిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వచ్చాకే రాష్ట్ర పండుగలకు గుర్తింపు వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అంతకుముందు బంగారు బోనానికి ప్రత్యేక …
Read More »అధిక బరువుతో బాధపడుతున్నవారు ఇలా చేయడమే ఉత్తమం..!
సరైన పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని రోజు నిర్ణీత సమయానికి తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం, వేళకు నిద్రపోవడం వంటి పనులతో ఎవరైనా అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. నేటి తరుణంలో అధిక బరువుతో బాధపడుతున్న చాలా మంది ఇలాంటి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటిస్తున్నారు. అయితే కొందరు మాత్రం పలు పొరపాట్లను చేస్తుండడం వల్ల బరువు తగ్గలేకపోతున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కొందరు అధిక బరువు త్వరగా తగ్గవచ్చు …
Read More »గడపకు పసుపు రాస్తే.. ఎన్ని లాభాలో..?
వారానికి ఒక్క సారైనా ఇంటి ప్రధాన ద్వారం గడపకు పసుపురాసి కుంకుమ బొట్టు పెట్టడం చాలా మంచిది. కనీసం పర్వదినాల్లో అయినా గడపకు పసుపురాసి కుంకుమ బొట్టు పెట్టాలి. అలా చేయడం లక్ష్మీ ప్రదం. దుష్టశక్తులు ఇంట్లోకి రావు. శుక్రవారం లేదా గురువారం రోజున ఉదయం స్నానం చేసి ఇంటి గడపకు పసుపు రాస్తే ఎంతో మంచిది. శుక్రవరాం రోజున ఉదయం స్నానం చేసి ఇంటి గడపపైన నల్లటి తాడుతో …
Read More »ఆలుగడ్డ జ్యూస్ను తాగితే ఎన్ని ప్రయోజనలో తెలుసా..?
ఆలుగడ్డ అంటే తెలియనివారు ఉండరు.నిత్యం మనం ఆలుగడ్డ తో అనేక వంటకాలు చేసుకుంటూనే ఉంటాం.ఆలుగడ్డ తో అనేక ప్రయోజనాలు ఉండటంతో ఎక్కువగా తినేందుకు చాలా మంది ఆసక్తిని కనబరుస్తున్నారు.అయితే ఆలుగడ్డ తో చేసిన జ్యూస్ త్రాగడం వలన అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. see also:తులసి ఆకుల టీ తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? ఆలుగడ్డ జ్యూస్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అవి ఇన్ఫెక్షన్లు రాకుండా …
Read More »తులసి ఆకుల టీ తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
సాధారణంగా తులసి చెట్టు అందరి ఇంట్లో ఉంటుంది.తులసి చెట్టును పూజిస్తే సకల పాపాలు, దోషాలు తొలగిపోతాయని నమ్మకం.అయితే తులసి ఆకుల్లో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. తులసి ఆకులూ మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. శరీరానికి ఉత్తేజాన్ని, శక్తిని ఇస్తాయి. ఈ క్రమంలోనే రోజూ ఉదయాన్నే ఒక కప్పు తులసి ఆకుల టీ తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. see also:ఒక …
Read More »ఈ చిట్కాలు పాటిస్తే కాళ్ల నొప్పులు వెంటనే మాయం..!!
సాధారణంగా ఎక్కువ సేపు నిలబడడం లేదా బాగా నడవడం, వ్యాయామం ఎక్కువగా చేయడం వంటి అనేక కారణాల వల్ల కాళ్ల నొప్పులు వస్తాయి. అయితే కొన్ని సహజసిద్ధమైన పద్ధతులను ఉపయోగించి కాళ్ల నొప్పులను త్వరగా తగ్గించుకోవచ్చో.అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. see also:తులసి ఆకుల టీ తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? 1. మొదటగా ఒక బకెట్ లో వేడినీటిని తీసుకొని రెండు చెంచాల వెనిగర్ ను అందులో వేయాలి. …
Read More »మనం నిత్యం ఉపయోగించే వాటర్ బాటిల్స్ కోసం తెలుసుకోండి
ప్రయాణంలో, బజారులో పనిమీద వెళ్లినప్పుడు దాహం వేస్తే మినరల్ వాటర్ కొని తాగాల్సిందే. పరిశుభ్రంగా ఉండే నీటిని తాగడం మనకు అవసరమే. అయితే అలా బాటిల్స్ను కొనేటప్పుడు ఒక్క విషయాన్ని మాత్రం కచ్చితంగా గమనించాల్సిందే. ఎందుకంటే అది మన ఆరోగ్యానికి సంబంధించింది. ఇంతకీ ఏంటది..? అని అడగబోతున్నారా..? అయితే అదేమిటో మీరే చదివి తెలుసుకోండి. see also:పద్మాసనము వలన కలిగే ఫలితాలు ఇవే..!! ఏమీ లేదండీ… ఇకపై మీరు వాటర్ …
Read More »