Home / MOVIES (page 271)

MOVIES

సౌత్‌నే టార్గెట్

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. ఇకపై సౌత్‌నే టార్గెట్ చేయబోతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు బాలీవుడ్‌లో ఆమెకు సరైన సినిమా, అంటే తనకు పేరు తెచ్చేలా సినిమా రాలేదు. అక్కడ అవకాశాల కోసం.. అందరి చుట్టూ తిరగాలి. అందరితో పరిచయాలు పెంచుకోవాలి. కానీ సౌత్‌లో అలా కాదు. ఆమె కోసం నిర్మాతలు క్యూలో నిలబడుతున్నారు. అందుకే తనకి ఇంపార్టెన్స్ ఇవ్వని చోట ప్రయత్నాలు చేసే …

Read More »

నిర్మాతగా కీర్తి సురేష్

మ‌హాన‌టి’తో జాతీయ అవార్డుని ద‌క్కించుకున్న న‌టి కీర్తి సురేశ్‌.. డిఫరెంట్ సినిమాలను చేస్తున్నారు. ప్రస్తుతం నితిన్ ‘రంగ్‌దే’ మహేశ్ 27వ చిత్రం ‘స‌ర్కారువారి పాట‌’ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో కీర్తి సురేశ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన పెంగ్విన్ ఓటీటీలో విడుద‌లైంది. ఇదే బాట‌లో కీర్తి న‌టించిన మిస్ ఇండియా, గుడ్ ల‌క్ స‌ఖి చిత్రాలు కూడా ఓటీటీలోనే విడుద‌ల‌వుతున్నాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కాగా త్వ‌రలోనే కీర్తిసురేశ్ నిర్మాత‌గా …

Read More »

టాలీవుడ్ లో డ్రగ్స్ ఎక్కువగా వాడతారు-మాధవీలత సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ పార్టీల్లో డ్ర‌గ్స్ వాడుతారు.. దీనిపై తెలంగా ఎన్‌సీబీ అధికారులు, ప్ర‌భుత్వం ప్ర‌త్యేక‌మైన దృష్టి పెట్టాలి’ అని ఫేస్‌బుక్ ద్వారా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు న‌టి, బీజేపీ నాయ‌కురాలు మాధ‌వీల‌త‌. బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య కేసును సీబీఐ విచారిస్తుంది. ఈ క్ర‌మంలో సుశాంత్ సింగ్ డ్ర‌గ్స్ తీసుకునేవాడంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. న‌టి కంగనా ర‌నౌత్ కూడా బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ క‌ల్చ‌ర్ ఉంద‌ని రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో …

Read More »

కరోనాతో సినీ నిర్మాత కన్నుమూత

స్టార్ హీరోల పలు చిత్రాలలో ప్రతినాయకుడిగా నటించిన శ్రవణ్ రాఘవేంద్ర‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ ‘ఎదురీత’ అనే సినిమాను నిర్మించిన నిర్మాత బోగారి లక్ష్మీనారాయణ‌ కరోనాతో ఆదివారం (ఆగస్ట్ 30) మృతి చెందారు. శ్రీ భాగ్యలక్ష్మి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. కరోనాతో గత కొన్ని రోజులుగా సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. …

Read More »

దళితుడికి శిరోముండనం చేయించిన నూతన్ నాయుడు

బిగ్ బాస్ కార్య‌క్ర‌మంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన నూత‌న్ నాయుడుపై శిరోముండనం(గుండు గీయించడం) ఆరోపణలు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. దళిత యువకుడు శ్రీకాంత్ కి ఆయ‌న‌ శిరోముండనం చేసినట్లు ఆరోపణలు వ‌స్తున్నాయి. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి సుజాతనగర్ లో నివాసముంటున్న నూతన నాయుడు ఇంట్లో గత నాలుగు నెలలగా దళిత యువకుడు కర్రి శ్రీకాంత్ పని చేస్తున్నారు. ఆగ‌స్ట్ 1వ తేదీ నుండి ఆయ‌న చెప్పకుండా పనిమానేయడంతో శ్రీకాంత్ పై …

Read More »

139 మంది అత్యాచారం కేసు: స‌్పందించిన కృష్ణుడు

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన దళిత మ‌హిళ త‌న‌పై 139 మంది అత్యాచారం చేసిన‌ట్టు కొద్ది రోజుల క్రితం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై నిర్భయ, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఇండస్ట్రీకి సంబంధించి యాంకర్ ప్రదీప్ పేరుతో పాటు.. హీరో కృష్ణుడు పేరు కూడా ఉండటం సంచలనంగా మారింది. త‌న‌పై వ‌చ్చిన …

Read More »

నన్ను మానసికంగా మానభంగం చేస్తున్నారు.యాంకర్ ప్రదీప్ సంచలన వ్యాఖ్యలు

తనపై 143 మంది లైంగిక దాడికి పాల్పడ్డారంటూ పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఇటీవల ఓ యువతి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఆ యువతి పేర్కొన్న జాబితాలో ప్రముఖ యాంకర్‌ మాచిరాజు ప్రదీప్‌ పేరు కూడా ఉంది. దీంతో సోషల్ మీడియా వేదికగా ప్రదీప్‌పై భారీ ట్రోలింగ్ జరుగుతోంది. ఈ ట్రోలింగ్‌పై ప్రదీప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనపై, తన కుటుంబంపై మానసిక అత్యాచారానికి పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. …

Read More »

కిలాడీ లేడీ ఎవరు…?

హిందీలో ఘనవిజయం సాధించిన ‘అంధాధూన్‌’ తెలుగులో రీమేక్‌ కాబోతోందనే వార్తలు వచ్చినప్పటి నుండి ఒకటే ప్రశ్న – ‘హిందీలో టబు చేసిన పాత్ర ఎవరు చేస్తారు?’ అని. ఆయుష్మాన్‌ ఖురానా, టబు, రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వం వహించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అంధాధూన్‌’. నితిన్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయనున్నారు. నభా నటేష్‌ హీరోయిన్‌. నితిన్‌ సొంత బ్యానర్‌ …

Read More »

తమన్నా తల్లిదండ్రులకు కరోనా

హీరోయిన్‌ తమన్నా తల్లిదండ్రులకు (సంతోష్‌ భాటియా, రజనీ భాటియా) కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్‌ మీడియా ద్వారా తెలిపారామె. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ – ‘‘గత వారం చివర్లో అమ్మానాన్న ఇద్దరికీ కొద్దిపాటి కోవిడ్‌–19 లక్షణాలు కనిపించాయి. ముందు జాగ్రత్తగా ఇంట్లో ఉన్న అందరం కరోనా టెస్ట్‌ చేయించుకున్నాం. అమ్మానాన్నకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. నాకు, మా ఇంట్లోని మిగతా స్టాఫ్‌కు నెగటివ్‌ …

Read More »

పెళ్లి కొడుకుగా శర్వానంద్

2020 అస్స‌లు బాగోలేద‌ని అంద‌రూ పెద‌వి విరుస్తుంటే టాలీవుడ్‌లోని హీరోలు మాత్రం దీనికి మించిన శుభ ముహూర్తం దొర‌క‌దంటూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. హీరోలు నిఖిల్ సిద్ధార్థ్‌, నితిన్‌, రానా ద‌గ్గుబాటి ఇప్ప‌టికే వివాహ‌లు చేసుకొని ఓ ఇంటివార‌య్యారు. మ‌రోవైపు మెగా డాట‌ర్ నిహారిక ఎంగేజ్‌మెంట్ అవ‌గా, ‘కృష్ణా అండ్ హిజ్ లీల’ న‌టి షాలిని త‌మిళ‌ ద‌ర్శ‌కుడు మ‌నోజ్‌తో ఏడ‌డుగులు న‌డిచిన విష‌యం తెలిసిందే.‌ తాజాగా మ‌రో యువ క‌థానాయ‌కుడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat