సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీనటుడు కృష్ణం రాజు (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో ఇవాళ(ఆదివారం) వేకువజామున 3.25 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో సినీరంగంలో తీవ్ర విషాదం నెలకొంది. రేపు ఉదయం హైదరాబాద్లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణం రాజు 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో …
Read More »Tollywood లో విషాదం
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చి అఖండ విజయం సాధించిన మహర్షి సినిమాలో రైతుగా నటించిన నటుడు గురుస్వామి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. మహర్షి మూవీలో మట్టి, రైతుల మధ్య అనుబంధాన్ని చెప్పే సీన్లో గురుస్వామి నటన ఆకట్టుకుంటుంది. కర్నూలు (D) వెల్దుర్తిలో పుట్టిన ఆయన.. చదువు పూర్తైన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం చేసి, విజేత ఆర్ట్స్ సంస్థను స్థాపించి నాటకాలు …
Read More »అమలపాల్ కు రెండో పెళ్లైందా..?
సరిగ్గా ఎనిమిదేండ్ల కిందట అంటే 2014లో తమిళ దర్శకుడు విజయ్ ను పెళ్లి చేసుకుని, విడిపోయిన హీరోయిన్ అమలాపాల్ రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పంజాబీ సింగర్ భవి నిందర్ సింగ్ తనను వేధిస్తున్నాడని అమలాపాల్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. 2017లోనే అమలతో సింగ్ కు పెళ్లి జరిగిందని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు ఆధారాలు సమర్పించారు. దీంతో అమల రెండో పెళ్లి నిజమేనని …
Read More »పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ సూసైడ్!
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. హైదరాబాద్లోని దుర్గంచెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాయికుమార్ అనే యువకుడు పూరీ జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. గతంలో పూరీ దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలకు అసిస్టెంట్గా వర్క్ చేశాడు. గత కొంతకాలంగా అప్పులు, ఇతర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా సాయి కుమార్.. ఇటీవల హైదరాబాద్లోని దుర్గంచెరువలో …
Read More »మహేష్బాబుతో నటించిన ‘పెద్దాయన’ ఇకలేరు..
‘మహర్షి’ మూవీలో ప్రముఖ నటుడు మహేష్బాబుతో కలిసి రైతు పాత్రలో నటించిన గురుస్వామి ఇకలేరు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆయన.. శుక్రవారం చనిపోయారు. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన గురుస్వామి కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాన్ని వదిలేసి మరీ తనకు ఇష్టమైన నాటక రంగంలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో ‘ఆయుష్మాన్ భవ’ అనే షార్ట్ ఫిల్మ్లో గురుస్వామి నటించడం.. ఆ పాత్రకు మంచి పేరు రావడంతో ‘మహర్షి’ సినిమాలో ఆయనకు …
Read More »వేధించిన వ్యక్తితోనే అమలాపాల్ రెండో పెళ్లి..!
నటి అమలాపాల్ తన ఫ్రెండ్, పంజాబీ సింగర్ భవ్నిందర్సింగ్ దత్ను వివాహం చేసుకుందట. అయితే ఇటీవల తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ అమలాపాల్ భవ్నిందర్సింగ్ దత్పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఆయన్ను అరెస్టు చేశారు. దీంతో భవ్నిందర్సింగ్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. బెయిల్ కోసం భవ్నిందర్సింగ్ తరఫు లాయర్ ఈ విషయం న్యాయస్థానంలో చెప్పి అందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాడట. అందుకే భవ్నిందర్సింగ్కు గ్ బెయిల్ వచ్చిందని కోలీవుడ్లో న్యూస్ …
Read More »రిప్ రూమర్స్.. అవన్నీ ఫేక్.. ఛార్మీ ట్వీట్ వైరల్!
భారీ అంచనాలతో విడుదలైన లైగర్ నెగిటివ్ టాక్ దక్కించుకోవడంతో ఆ మూవీ నిర్మాత ఛార్మిని నెటిజన్లు ఓ రేంజ్లో కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు గతంలో ఆమె ఓ పెద్ద స్టార్ సినిమా ఫ్లాప్ అవ్వగా సోషల్ మీడియాలో నవ్వుతూ ఉన్న కొన్ని ఎమోజీలను పెట్టిన తీరే కారణం. ఈ మూవీ ఎఫెక్ట్తో ఆమె సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ఇటీవల ట్వీట్ చేసింది. కానీ తాజాగా మళ్లీ నెట్టింట్లో …
Read More »తెల్లచీర.. మల్లెపూలు.. వావ్ అనుపమ..!
ఆమె ప్రేమ గుర్తొచ్చి ఏడ్చేసిన నాగార్జున
ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే కింగ్ నాగార్జున ఎమోషనల్ అయ్యారు. ఆయన సతీమణి అమల, హీరో శర్వానంద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఒకే ఒక జీవితం సినిమా చూసి థియేటర్లో ఏడ్చేశారు. ఈ మూవీ చాలా ఎమోషనల్గా ఉందని చూస్తున్నంత సేపూ కన్నీళ్లు ఆగలేదని చెప్పారు. తల్లీ కొడుకుల సెంటిమెంట్ సీన్లు చూస్తుంటే తన తల్లి, ఆమె నాగ్పై చూపించే ప్రేమ గుర్తొచ్చిందని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి …
Read More »షాకింగ్ కామెంట్స్ చేసిన శర్వానంద్
ఈ నెల 9న రిలీజ్ కానున్న ‘ఒకే ఒక జీవితం’ మూవీ ప్రమోషన్లలో హీరో శర్వానంద్ కీలక విషయాలను వెల్లడించాడు. ‘పడిపడి లేచె మనసు సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అనుకున్నాము. ఫ్లాప్ అయినప్పుడు షాకయ్యా. 2-3 నెలలు నా రూం నుంచి కూడా బయటకు రాలేదు. మా అమ్మ బంగారం తీసుకుని కో అంటే కోటీ తీశాం. డబ్బులు పోయాయి. అప్పులు తీర్చడానికి ఆరేళ్లు పట్టింది. ఆ సమయంలో …
Read More »