ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ నెల పద్నాలుగో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి విదితమే.లాక్ డౌన్ సడలింపుపై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.త్వరలోనే లాక్ డౌన్ కు తెరపడుతుంది.అన్ని సవ్యంగా ఉంటాయని వార్తలు ప్రసారంలో ఉన్నాయి.అయితే నిజంగా లాక్ డౌన్ ముగుస్తుందా..?.అప్పటిలోగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుందా..?అనే పలు అంశాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి ఏప్రిల్ పదిహేను తారీఖున దశలవారీగా లాక్ డౌన్ …
Read More »తమిళనాడులో మరో 75కరోనా కేసులు
తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగవంతమవుతుంది.తాజాగా కరోనా కేసుల సంఖ్య దేశంలో రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.ఒక్క తమిళనాడు రాష్ట్రంలో ఒక్కరోజే డెబ్బై ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 309కు చేరుకున్నాయి.మరోవైపు కేరళ రాష్ట్రంలో కొత్తగా 21 కరోనా కేసులు నమోదయ్యాయి అక్కడి అధికారులు తెలిపారు.దీంతో కేరళ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 286కు చేరుకుంది. మరోవైపు మహారాష్ట్రలో 339కేసులు నమోదు అయితే పదహారు …
Read More »కరోనా యాప్ ను ప్రారంభించిన కేంద్రం
ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం భారత ప్రభుత్వం కోవిడ్ -19 ట్రాకింగ్ యాప్ ‘ఆరోగ్య సేతు’ ను అధికారికంగా విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ యాప్ను అభివృద్ధి చేసింది. యాప్లో పేర్కొన్న డిస్క్రిప్షన్ ప్రకారం.. ఇది కోవిడ్-19కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ, వారిని అప్రమత్తం చేస్తూ ఉంటుంది. అలాగే ఈ మహమ్మారి నుంచి దూరంగా …
Read More »సామాన్యులకు ఊరట
సామాన్యులకు మరో ఊరట నిచ్చే విషయం చెప్పింది కేంద్ర ప్రభుత్వం. లాక్డౌన్ నేపథ్యంలో సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆర్బీఐ కూడా పలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్స్, విద్యుత్ బిల్లులు, ఇంటి పన్నులు ఇలా పలు అంశాల్లో మినహాయింపులు ఇచ్చాయి. అయితే ఆ జాబితాలో వెహికిల్, హెల్త్ ఇన్సూరెన్స్ చెల్లింపుల గడువును కూడా పొడగించింది ప్రభుత్వం. ఈ నెల 21 …
Read More »ఈఎంఐ విషయంలో కంగారు వద్దు..క్రింద ఇచ్చిన వివరాలకు మెయిల్ చేస్తే చాలు !
చాలా మంది ఈఎంఐ విషయంలో ఇప్పటికి డౌట్ గానే ఉన్నారు. ఇందులో భాగమగా ఇప్పటికే ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా బ్యాంకు లు కూడా దానిని అంగీకరించాయి. అయితే ఈఎంఐ లు ఆటో డెబిట్ అవ్వకుండా ఉండాలంటే ఇలా చెయ్యక తప్పదు. For Cancellation of Auto Debit EMI Please Check & Do The Needful. Dear Sir Auto Debit EMI Cant be Cancelled.You …
Read More »వెలుగులోకొచ్చిన మర్కజ్..ఇదే ఆరంభమా ?
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఎక్కడికక్కడ కేసులు తగ్గుమొకం పెట్టడంతో అందరు ఆనందంగా ఉన్న సమయంలో ఇప్పుడు అందరిని కలవరపరిచే విషయం ఒకటి బయటకు వచ్చింది. అదే మర్కజ్. ఇప్పుడు ఈ మర్కజ్ వల్ల కేసులతో పాటు మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇది చాలా లేట్ గా విలుగులోకి రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నిన్న ఒక్కరోజే ఎక్కువ కేసులు, మరణాలు రావడానికి కారణం ఇదేనని ఆరోగ్య శాఖ అధికారులు …
Read More »పంట రుణాలను తీసుకున్న రైతులకు తీపి కబురు
కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి విదితమే.అయితే లాక్ డౌన్ కారణంతో దేశంలోని రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురును అందించింది. ఈ క్రమంలో పంట రుణాలను తీసుకున్న రైతులు మే ముప్పై ఒకటో తారీఖులోగా చెల్లించేలా అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రూ.3లక్షల లోపు పంట రుణాలను తీసుకున్న రైతులకు లబ్ధి చేకూరనున్నది.మార్చి 1నుండి …
Read More »కరోనా ఇంకా రెండో దశలోనే ఉంది
కరోనా వైరస్ కేసులకు సంబంధించి ఇండియా ఇంకా రెండో దశలోనే (లోకల్ ట్రాన్స్ మిషన్)ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘ప్రస్తుతం దేశం ఈ దశలోనే ఉంది. కానీ ఇదే సమయంలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ (జన సమూహ సంబంధ) దశ పరిమితంగా ఉంది’ అంటూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసిన డాక్యుమెంటుపై తలెత్తిన సందేహాలకు సర్కార్ ఈ వివరణనిచ్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కి చెందిన …
Read More »వాట్సాప్ లో పిచ్చి మెసేజెస్..తేడా వస్తే ఏడాది జైలు శిక్ష!
కరోనా వైరస్ బాధితుల లిస్టు అంటూ కొంతమంది పేర్లు, వారి వ్యక్తిగత వివరాలతో కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అట్లా ఫేక్ న్యూస్ పెడుతున్న వారి మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం కేసు నమోదు చేయబడుతుంది. ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇవ్వాళ కరోనా గురించి వాట్సాప్ లో పుకార్లు వ్యాప్తి చేస్తున్న సాయి కిరణ్ అనే వ్యక్తి పై Cr.No:124/2020 …
Read More »దేశా ప్రజలకు అండగా ఒప్పో కంపెనీ..కోటి రూపాయలు విరాళం !
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో ఒప్పో ముందంజలో ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి. ఇప్పుడు దాదాపు ఎక్కడ చూసినా ఒప్పో బ్రాండ్ నే ఎక్కువ శాతం వినియోగంలో ఉంది. అయితే అసలు విషయానికి వస్తే తాజాగా ఒప్పో మానవత్వాన్ని చాటుకుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. భారతదేశంలో కూడా ఈ వైరస్ విపరీతంగా పెరుగుపోతుంది. దాంతో ఎందరో కరోనా మహమ్మారిని తరిమి …
Read More »