అగ్రరాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో సతీసమేతంగా అడుగుపెట్టారు. వీరికి భారత ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చారు. ట్రంప్ 36 గంటల భారత పర్యటనలో ముందుగా సభర్మతి ఆశ్రమానికి వెళ్లనున్నారు. ఇక ఎయిర్పోర్ట్ నుండి ఆశ్రమానికి వెళ్ళే దారిపొడుగునా ట్రంప్ కు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ఆశ్రమం తరువాత నేరుగా స్టేడియం కు వెళ్లనున్నారు. స్టేడియం కు వెళ్ళే దారిలో …
Read More »భారత్ కు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు..!
ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ చేరుకున్నారు. భారత్ లో అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. ఈమేరకు భారత్ ప్రధాని మోదీ, అహ్మదాబాద్ ముఖ్యమంత్రి ఆయనను అవ్వానిస్తున్నారు. భార్య మెలానియా తో వారు భారత గడ్డపై అడుగుపెట్టారు. ఈ క్షణం నుండి ఆయన 36గంటల పాటు భారత్ లో పర్యటిస్తారు. ఇక్కడ నుండి నేరుగా సబర్మతి ఆశ్రమానికి వెళ్లనున్నారు.
Read More »డోనాల్డ్ ట్రంప్ షెడ్యూల్…ఇదే
రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు భారత్కు రానున్న విషయం తెలిసిందే. ఆయన పర్యటనపై విదేశీ వ్యవహారాల శాఖ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఆ వివరాలు ఇవే.. 24-02-2020 11:40 AM – అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు ట్రంప్ తరవాత ఎయిర్పోర్ట్ నుంచి మోతెరా స్టేడియం వరకు ర్యాలీ 13:05 PM – మోతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమం 3:30 PM …
Read More »ట్రంప్ ఒక్క రాత్రి బస చేసే హోటల్ ఖరీదు ఏంతో తెలుసా…అమ్మో అంత ఖర్చా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఘన స్వాగతం పలకడానికి దేశం మొత్తం ఎదురుచూస్తోంది. అగ్రజుని హోదాకు తగ్గట్లు మార్పు చేర్పులతో ఆకట్టుకునేలా ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. ట్రంప్ భారత్ రాక సందర్బంగా ఆయనకు సంబంధించిన ప్రతీ వార్త వైరల్గా మారుతోంది. ఈ నేపథ్యంలో ఈ రాత్రికి ట్రంప్ దంపతులు బస చేయబోయే హోట్ల్ గదికి సంబంధించిన ఓ విషయం ఆసక్తికరంగా మారింది. ట్రంప్ దంపతులు అహ్మదాబాద్, ఆగ్రా పర్యటనల అనంతరం …
Read More »బీజేపీలో చేరిన వీరప్పన్ కూతురు
ఒకప్పుడు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్, అడవి దొంగ వీరప్పన్ కూతురు విద్య తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలోని ప్రైవేట్ కళ్యాణ మంటపంలో శనివారం జరిగిన కార్యక్రమంలో పార్టీ తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్రన్, పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి మురళీధరన్, మాజీ కేంద్ర మంత్రి పొన్ రాధాక్రిష్ణన్ల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. 2 వేల …
Read More »క్యాషియర్ కాదు కామాంధుడు.. బ్యాంక్కు వచ్చే అందమైన మహిళలతో శృంగారం
పలువురి మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న క్యాషియర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తిరుచ్చి జిల్లా మణప్పారై మస్తాన్ వీధికి చెందిన ఎడ్విన్ జయకుమార్ (36) పుదుకోటై విరాలిమలైలోని ఇండియన్ బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి పలువురు స్త్రీలతో వివాహేతర సంబంధం ఉందని అతని భార్య పోలీసులను ఆశ్రయించింది.దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేయగా బ్యాంకులో ఎడ్విన్ జయకుమార్ నాలుగేళ్లుగా పని చేస్తున్నాడని, అతను బ్యాంక్కు వచ్చే అందమైన …
Read More »రెండు హెలికాప్టర్లు సర్వే.. 3500 టన్నుల బంగారు కొండలు.. విలువ 1 లక్ష 40 వేల కోట్లు
రెండు దశాబ్దాల వెతుకులాటలో రెండు బంగారు కొండలను జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ), ఉత్తర్ప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ జియాలజీ అండ్ మైనింగ్ గుర్తించాయి. ఉత్తర్ప్రదేశ్లోని రెండో అతిపెద్ద జిల్లా సోన్భద్ర అనే గ్రామంలో బంగారం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆ జిల్లాలోని రెండు ప్రాంతాల్లో బంగారు కొండలను కనిపెట్టారు. ఒకటి సోన్పహాడి, ఇంకోటి హర్ది. సోన్పహాడిలో కలిపి 3500 టన్నుల బంగారం నిక్షేపాలున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుత ధరల ప్రకారం, …
Read More »సీఎం జగన్ కి జైకొట్టిన కర్ణాటక సీఎం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి బాటలో నడవనున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న రాజధాని వికేంద్రీకరణ ఆలోచన ప్రభావం కర్ణాటక రాష్ట్రంపై పండింది. దీంతో ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రభుత్వం బెంగళూరు నుండి కొన్ని కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. ఇందుకు బీజేపీ అధిష్ఠానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రక్రియకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఉత్తర కర్ణాటక …
Read More »భారత్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
త్వరలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో పర్యటించనున్నడు. అయితే భారత్ పర్యటనకు ముందే ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. “త్వరలోనే భారత్ కు వెళ్లబోతున్నాను. వాళ్లు కొన్నేళ్లుగా అధిక ట్యాక్సులతో మనల్ని కొడుతున్నారు. పీఎం మోడీ అంటే చాలా ఇష్టం.కానీ ఈసారి బిజినెస్ గురించి వాళ్లతో చర్చిస్తాను. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు విధిస్తున్న దేశాల్లో మనకు భారత్ ఒకటి అంటూ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Read More »ముస్లీంలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ వివాదస్పద వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ”1947లోనే ముస్లీంలందర్నీ పాకిస్తాన్ కు పంపించాల్సి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక ముస్లీం దేశం కావాలని 1947పూర్వమే మహమ్మద్ జిన్నా ఒత్తిడి తెచ్చారు. అందుకూ మన పూర్వీకులు కూడా ఒప్పుకున్నారని ఆయన అన్నారు. అప్పుడే కనుక ముస్లీంలను పాక్ కు పంపించి అక్కడి హిందువులను ఇక్కడి తీసుకొస్తే ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కునే వారమే కాదని తెలిపారు.
Read More »