‘నేను నా దేశమును ప్రేమించుచున్నాను..’ అని రోజూ ప్రతిజ్ఞ చేయించే ఆ కాలేజీ.. వాలెంటైన్స్ డే రోజు తమ విద్యార్థినుల చేత.. ‘నేను ప్రేమ పెళ్లి చేసుకోను’ అనే ప్రతిజ్ఞ కూడా చేయించింది! మహారాష్ట్ర, అమరావతి ప్రాంతంలోని ‘మహిళా కళ వనిజ మహా విద్యాలయ’ అనే కళాశాలలో శుక్రవారం ఉదయం ఈ భీషణ ప్రతిజ్ఞ ప్రతిధ్వనించింది. ‘బలమైన, ఆరోగ్యవంతమైన భారతదేశం కోసం నేను పాటు పడతాను..’ అంటూ విద్యార్థినుల చేత …
Read More »మూడోసారి సీఎం గా అరవింద్ కేజ్రీవాల్
ఇటీవల విడుదలైన ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన ఆప్ మొత్తం అరవై రెండు స్థానాల్లో ఘనవిజయం సాధించింది. దీంతో వరుసగా మూడో సారి సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ చేత లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ధన్యవాద్ ఢిల్లీ పేరుతో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వీవీఐపీలతో పాటుగా పెద్ద ఎత్తున …
Read More »సామాన్యుడి ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం..!
నేడు దేశ రాజధాని ఢిల్లీలో పండుగ వాతావరణం అని చెప్పాలి. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ నేడు ఢిల్లీలో రామ్లీలా మైదానం వేదికగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీనికి వేలాదిమంది హాజరయ్యారు. పార్టీ ప్రతినిధులకు మద్దతు ఇవ్వడానికి పార్టీ జెండాలు, పోస్టర్లు మరియు ప్లకార్డులతో మైదానం అలంకరించారు. ఆప్ టోపీ ధరించి ప్రజలు కేజ్రీవాల్ కోసం ఉత్సాహంగా ఉన్నారు. వెలువడిన ఎన్నికలమ్ ఫలితాల్లో ఆప్ …
Read More »14 ఏళ్లు జైల్లో …నేడు ఎంబీబీఎస్ డాక్టర్
కర్ణాటకలోని ఓ డాక్టర్ అరుదైన ఘనత సాధించాడు. కలాబురాగికి చెందిన సుభాష్ పాటిల్ అనే వ్యక్తి డాక్టర్ కోర్సు చేస్తుండగా ఓ హత్య కేసులో జైలు పాలయ్యాడు. 14 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన అతను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. వివరాల్లోకెళ్తే.. సుభాష్ పాటిల్ అనే వ్యక్తి 1997లో ఎంబీబీఎస్లో ప్రవేశం పొందాడు. 2002 వారి పక్కింట్లో ఉండే పద్మావతి అనే మహిళతో ప్రేమలో పడ్డాడు. కానీ ఆమెకు …
Read More »ప్రేమికుల రోజన పార్కులో ఇంటిలోని వారికి ఫోన్ చేసి ఏం చెప్పారో తెలుసా
జార్ఖండ్లోని రాంచీలో ప్రేమికుల రోజన ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. మోరహాబాదీలో ఉన్న ఆక్సిజన్ పార్కులో కొంత మంది యువకులు ఒక ప్రేమ జంటకు బలవంతంగా వివాహం జరిపించారు. వివరాల్లోకి వెళితే ప్రేమికుల రోజున పలు ప్రేమ జంటలు పార్కులో విహరిస్తుండగా, కొందరు యువకులు అక్కడకు వచ్చారు. వారిని చూసిన యువకులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఆ యవకులు ఒక ప్రేమజంటను పట్టుకున్నారు. వారిని చూసి భయపడిన ఆ …
Read More »ప్రేమజంటలతో కళకళలాడిన పార్కులు..ఇవే
ప్రేమికులు ప్రతి ఏడాదీ ఫిబ్రవరి 14వ తేదీని ‘వాటెంటైన్ డే’గా జరుపుకుంటున్నారు. తల్లిపై ప్రేమ, తండ్రి, సోదరుడు, సోదరి, స్నేహితుడు, సహ విద్యార్థి ఇలా ప్రేమలో భిన్నమైన రకాలున్నా వాలెంటైన్ డే నాడు ఇలాంటి ప్రేమాభిమానులకు ఎంతమాత్రం తావులేకుండా పోయింది. పరస్పర ఆకర్షణతో కూడిన ప్రేమ జంటలకే వాలెంటైన్ డే పరిమితమైంది. ప్రేమను పెంచి పోషించేందుకు యువతీయువకులు ప్రతినిత్యం ఏదో ఒకచోట కలుసుకుంటున్నా ప్రేమికుల దినోత్సవం రోజున ఒకచోట చేరితే …
Read More »అతడి వేగం రాష్ట్రానికి కాదు ఇప్పుడు దేశానికి ఎంతో అవసరం..మరో బోల్ట్ !
అతడు మడిలో పరుత్తుతుంటే అందరూ నిబ్బరపోయారు. అందులోనే అలా పరుగెత్తుతుంటే ఇక ట్రాక్ పై అతడిని వదిలితే దేశానికే వన్నె తెచ్చేలా కనిపిస్తున్నాడు. ఇంతటి గొప్ప వ్యక్తి ఇప్పటివరకు ఇప్పటివరకు ఎవరికీ కనిపించలేదు. సోషల్ మీడియా చొరవతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అసలు ఈయన ఎవరూ సోషల్ మీడియాకు ఎక్కడ చిక్కాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..! శ్రీనివాస్ గౌడ్..కొన్నిరోజులు క్రితం అతడు ఎవరికి తెలీదు. కాని …
Read More »మెట్రో ప్రియులకు శుభవార్త..బర్త్ డే, ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ కు గ్రీన్ సిగ్నల్ !
మెట్రో ప్రియులకు ఇది నిజంగా శుభవార్తే అని చెప్పాలి. ఎందుకంటే మామోలుగా బాగా డబ్బు ఉన్నవారైనా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సరే బర్త్ డే, వెడ్డింగ్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే ఎంతో గ్రాండ్ గా చేసుకోవాలి అనుకుంటారు. ఈమేరకు ఎక్కువ మొత్తంలో డబ్బులు కర్చుపెట్టి ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకుంటారు. ఇక డబ్బు ఉన్నవారు అయితే ఏదైనా చెయ్యగలరు. ఇక తాజాగా నోయిడా మెట్రో రైల్ కార్పోరేషన్ వారు …
Read More »బ్రేకింగ్..ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి ప్రధానమంత్రి ?
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ ఘనవిజయం సాధించింది. భారతీయ జనత పార్టీ ఓడిపోయింది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఖాతా తెరవకుండానే సద్దుకున్నారు. మొత్తం 70 స్థానాలకు గాను ఆప్ 62 గెలుచుకోగా, బీజేపీ 08, కాంగ్రెస్ 0 తో సరిపెట్టుకున్నాయి. కేజ్రివాల్ కు ఇది గొప్ప రికార్డు విజయం. ఈ విజయంతో వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సీఎంగా నిలిచాడు. ఇకఅసలు విషయానికి …
Read More »సీఏఏని వద్దన్నందుకు రూ.23లక్షలు జరిమానా
సీఏఏ వద్దు అన్నందుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై మూడు లక్షల రూపాయలను జరిమానా వేసిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ముజాఫర్ నగర్,లక్నో జిల్లాల్లో గతేడాది డిసెంబర్ నెలలో ఇరవై తారీఖున సీఏఏకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేశారు. ఈ ఆందోళనల్లో రూ.1.9కోట్ల ప్రభుత్వ ఆస్తికి నష్టం చేకూరింది. దీంతో పోలీసులు ఆందోళన చేసినవారిపై కేసులు …
Read More »