మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే తాను రాజకీయాలకు పనికిరానంటూ రాజీనామా చేశారు. బీద్ జిల్లా మజల్గాన్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సోలంకే సోమవారం రాత్రి అనూహ్యంగా ఈ ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం మహారాష్ట్రలో మంత్రి వర్గ విస్తరణ జరిగింది. ఈ మంత్రి వర్గ విస్తరణలో ఎన్సీపీ నేత అజిత్ పవార్కి ఉప ముఖ్యమంత్రి పదవి …
Read More »మంత్రిగా ఆదిత్య థాకరే
ఎన్నో ట్విస్టులు.. మరెన్నో ఉత్కంఠ విషయాల తర్వాత మహరాష్ట్రలో ఎన్సీపీ,కాంగ్రెస్,శివసేన మిత్రపక్షాలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి విదితమే. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా ఈ రోజు మొత్తం ముప్పై ఐదు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో అత్యంత యువకుడైన .. పిన్నవయస్కుడు సీఎం కుమారుడైన యువ ఎమ్మెల్యే ఆదిత్య థాకరే (29)కు స్థానం దక్కింది. ఎన్సీపీ పార్టీ …
Read More »మాజీ ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో భారీగా పట్టుబడ్డ పాత నోట్లు..
డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఇలంగో కుమారుడు ఆనంద్ ఇంటిపై కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ఆదివారం రాత్రి దాడి చేసి రూ 1000 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని అవనశి నియోజకవర్గానికి ఇలంగో గతంలో ప్రాతినిధ్యం వహించారు. నిషేధించిన నోట్లను కోయంబత్తూర్లో ఆనంద్కు చెందిన ప్రాంగణంలో దాచారు. డీఎస్పీ వేల్మురుగన్ ఆధ్వర్యంలో పోలీస్ బృందం ఆదివారం రాత్రి ఆనంద్ నివాసంపై దాడి చేసి రద్దు చేసిన పాత నోట్లను స్వాధీనం …
Read More »ములాయం సింగ్ యాదవ్ కు తీవ్ర అస్వస్థత
సమాజ్వాది పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత కొంత కాలంగా ఉదర సంబంధిత వ్యాదితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అదివారం) ఉదయం మరోసారి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ములాయంను ముంబైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ములాయంను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా …
Read More »షాకింగ్ న్యూస్..మందు తాగితే వాహనం కదిలే సమస్యే లేదు !
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి ఎక్కువ శాతం మందు అనే చెప్పాలి. ఎందుకంటే మందు తాగి డ్రైవింగ్ చేయడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసినప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని పూర్తిగా నిర్మూలించడానికి ఆర్మీ కెప్టెన్ ఒకరు కొత్త ప్రయోగం చేసారు. అదేమిటంటే మద్యం సేవించినవారు వాహనం ఎక్కితే అది స్టార్ అవ్వదు. సీట్ …
Read More »పాక్ నుండి ఉగ్రవాదులే కాదు మిడతలు కూడా చొరబడుతున్నాయి..!
కొద్దిరోజులుగా గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయి. దీనంతటికి కారణం వాతావరణం, తూఫాన్ కాదు. కేవలం మిడతల వల్లే ఇంత నష్టం వాటిల్లింది. అయితే ఇక ఈ మిడతలు ఎక్కడనుండి వచ్చాయి అనేది చూసుకుంటే అవి పాకిస్తాన్ నుండి భారత్ లోకి చొరపడ్డాయి. దాంతో అక్కడి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అరికట్టడానికి కుదరకపోవడంతో రంగంలోకి దిగిన కేంద్రం 9ప్రత్యేక బృందాలను పంపించింది. వారు వాటిని అరికట్టడానికి …
Read More »రౌండప్ -2019:జూలై నెలలో జాతీయ విశేషాలు
మరి కొద్ది రోజుల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పి..కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాము.ఈ ఏడాదిలో నెరవేర్చుకోలేని ఎన్నో ఆశలను..కలలను వచ్చే ఏడాదిలో అయిన నెరవేర్చుకుందామని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాము కదా.. అయితే ఈ ఏడాది జూలై నెలలో చోటు చేసుకున్న జాతీయ విశేషాలు ఏంటో తెలుసుకుందామా..? * అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల బిల్లును ఆమోదించిన లోక్ సభ * మోటారు వాహనాల బిల్లుకు ఆమోదం తెలిపిన రాజ్యసభ …
Read More »సంపూర్ణ సూర్యగ్రహణం నాడు అద్భతం.. నీటిలో నిలబడిన రోకలి..!
గురువారం నాడు మూల నక్షత్రం ధనస్సు రాశిలో కేతు గ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడింది. ఇది ఉదయం 8.03 గంటలకు ప్రారంభమయి 11.11 గంటలకు ముగిసింది. మూడు గంటలు పాటు కొనసాగిన ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భారత్ లోనే కాకుండా ఆసియాలో కొన్ని దేశాల్లో కనిపించింది. ఈ సందర్భంగా బుధవారం రాత్రినుండే దేవాలయాలు మూసివేసారు. కాగా గురువారం 12గంటల సమయంలో అభిషేకం చేసి పునఃప్రారంభించారు. అయితే ఇక అసలు విషయానికి …
Read More »పంజాబ్లో ఉగ్ర దాడికి భారీ స్కెచ్..నిఘా వర్గాలు వెల్లడి
భారత్లో భారీ ఉగ్రదాడులకు వ్యూహం రూపొందిస్తూ పాకిస్తాన్లో ఇటీవల ఖలిస్తాన్ ఉగ్రమూకల భేటీ జరిగిందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఖలిస్తాన్ ఉగ్రవాదులు పంజాబ్లో ఉగ్ర దాడులు చేపట్టేందుకు పాకిస్తాన్ నుంచి ఆయుధాలను సమీకరిస్తున్నారని తెలిపాయి. పంజాబ్లోకి భారీగా ఆయుధాలను తరలించేందుకు ఉగ్ర సంస్థలు బబ్బర్ ఖల్సా, ఖలిస్తాన్ జిందాబాద్లు పాక్ ఉగ్రవాదులతో టచ్లో ఉన్నట్టు సమాచారం. ఖలిస్తాన్ను కోరే ఉగ్ర మూకల కార్యకలాపాలు ఇటీవల రాజస్ధాన్, హరియాణాల్లోనూ వెలుగులోకి వచ్చాయని …
Read More »రౌండప్ -2019: జూన్ నెలలో జాతీయ విశేషాలు
* ఎన్ఐఏకి మరింత బలానిస్తూ రెండు చట్టాలను ఆమోదించిన ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం * మోటారు వాహానాల (సవరణ)బిల్లుకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం * జార్ఖండ్ లోని రాంచీ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం * 17వ పార్లమెంట్ ను ఉద్ధేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగం * క్యూఎస్ లో చోటు దక్కించుకున్న మూడు భారత్ ఐఐటీలు * 17వ లోక్ సభ …
Read More »