Home / NATIONAL (page 178)

NATIONAL

పార్లమెంట్ లో పాసైన పౌరసత్వ సవరణబిల్లు.. పంతం నెగ్గించుకున్న అమిత్ షా

పార్లమెంట్ లో అమిత్ షా ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణబిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు రాగా వ్యతిరేకంగా 80 ఓట్లు వచ్చాయి. ఇక బిల్లుపై చర్చ దాదాపు 8 గంటలపాటు జరిగింది. బిల్లు పాస్ సందర్భంగా జరిగిన చర్చలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఓ వైపు సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటూనే కేరళలో ముస్లిం లీగ్‌లతో మహారాష్ట్రలో హిందూ పార్టీ ఐన …

Read More »

పౌరసత్వ సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్

దేశంలోని పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 311మంది ఎంపీలు ఓటు వేశారు. ఎనబై మంది ఎంపీలు మాత్రం ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఓటింగ్ కు ముందు నిన్న ఆర్ధరాత్రి వరకు ఈ బిల్లుపై లోక్ సభలో వాడివేడి చర్చ జరిగింది. ఈశాన్య రాష్ట్రాల ఎంపీలతో కల్సి టీఆర్ఎస్,ఎస్పీ,బీఎస్పీ,సీపీఐ,ఎంఐఎం పార్టీలకు చెందిన ఎంపీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు.

Read More »

పౌరసత్వ బిల్లులో… ముస్లింలను మినహాయించిన అమిత్ షా.. బిల్లుపై విపక్షాల వ్యతిరేకత

లోక్ సభలో పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అమిత్ షా దీనియందు ముస్లింలను మినహాయిస్తూ మిగతా అందరికీ భారతదేశ పౌరసత్వం వర్తించేలా ఈ బిల్లును రూపొందించారు. ఇప్పటికే దీనిపై పలు రాష్ట్రాలు వ్యతిరేకత తెలుపుతున్నట్లు తెలుస్తుంది. ఈ బిల్లుపై టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత తెలుపనున్నది దీనిలో భాగంగా నేడు, రేపు పార్లమెంటుకు సమావేశాలకు టీఆర్ఎస్ ఎంపీలు అందరూ హాజరు కావాలని, ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు …

Read More »

మెట్రో రైలులో పక్కన ప్రయణికులు ఉన్నా ముద్దుల్లో మునిగిపోయిన ఓ జంట వీడియో

మెట్రో రైలులో ఓ జంట పక్కన ప్రయణికులు ఉన్నారన్న సంగతి మరిచిపోయి ముద్దుల వర్షం కురిపించింది. ముద్దుల్లో మునిగిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భగ్న ప్రేమికులు అనుకుంటా అన్ని మరిచి పోయి ముద్దుల్లో మునిగిపోయారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వీడియో తీసి సోషల్ అప్‌లోడ్ చేయడం వాళ్లు ప్రైవసీ దెబ్బతింటుందని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ప్రేమ పక్షులు ముద్దుతోపాటు ముచ్చట్లలో మునిగిపోయారని కామెంట్లు …

Read More »

హైకోర్టు సంచలనమైన వ్యాఖ్యలు..పెళ్లి కాని జంట లాడ్జీలో ఒకే గదిలో ఉండటం నేరం కాదు

మద్రాస్ హైకోర్టు వివాహం కాని జంట ఒకే గదిలో ఉండటం నేరమని చట్టం ఎక్కడా చెప్పలేదని వ్యాఖ్యలు చేసింది. కొన్ని రోజుల క్రితం కోయంబత్తూరులోని ఒక ప్రైవేటు లాడ్జీకి కోయంబత్తూరు జిల్లా అధికారులు సీలు వేశారు. పోలీసు, రెవెన్యూ అధికారులు ఒక గదిలో వివాహం కాని జంట, మరో గదిలో మద్యం సీసాలు ఉండటంతో లాడ్జీకి సీలు వేసినట్లు లాడ్జీ యాజమాన్యానికి తెలిపారు. లాడ్జీ యజమాని పోలీసు, రెవెన్యూ అధికారులు …

Read More »

ఒక్క ఫోన్ కొంటే..ఒక కిలో ఉల్లిపాయాలు ఉచితం..భారీగా క్యూ కడుతున్న ప్రజలు

దేశ వ్యాప్తంగా ఉల్లిపాయ అధిక ధరలతో కళ్లలో నీళ్లు తెప్పిస్తున్నాయి. తాజాగా తమిళనాడులోని ఒక చిన్న మొబైల్ షాప్ ఆసక్తికరమైన ఆఫర్‌తో ఆ షాపు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తంజావూరు జిల్లాలో ఎస్టీఆర్ మొబైల్స్ చేసిన ప్రకటన చూపరుల ఆసక్తిని రేకెత్తించడమే కాక ప్రజలలో వినోదాన్ని కూడా కలిగించింది. అసలు విషయానికి వస్తే పట్టుకొట్టైలోని తలయారీ వీధిలోని మొబైల్ సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ అయిన ఎస్టీఆర్ మొబైల్స్, …

Read More »

పెళ్లి గిఫ్ట్ గా ఉల్లిగడ్డల గంప…ఎక్కడో తెలుసా

వివాహ శుభకార్యంలో ఉల్లిపాయలు బహుమతిగా మారాయి. కర్ణాటకలోని బాగల్‌కోటెలో జరిగిన ఓ పెళ్లిలో వరుడి స్నేహితులు ఉల్లిగడ్డలను ఓ గంపలో వేసి పెళ్లి గిఫ్ట్ గా అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలు ప్రాంతాల్లో కీలో ఉల్లి ధర రూ.200కు చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ధరలపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు, తాము ఉల్లిగడ్డలను అంతగా …

Read More »

రాజధానిలో భారీ అగ్నిప్రమాదం..35 మృతి

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాద సంఘటనలో సుమారు 35 మృతి చెందినట్లు సమాచారం. వీరంతా దట్టమైన పొగ కారణంగా ఊపిరి ఆడక చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 35 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణం తెలియలేదు. రాత్రి షిప్ట్‌ చేసిన కొందరు కార్మికులు అక్కడే పడుకోవడంతో ప్రమాదం వారిని కబళించింది. …

Read More »

జార్ఖండ్ 2వ దశ ఎన్నికల బరిలో సీఎం, స్పీకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు..విజయం ఎవరిదో

ఝార్ఖండ్‌ శాసనసభ ఎన్నికలు 5 దశలలో నవెంబర్ 30 నుండి డిసెంబర్ 20 వరకు 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసినదే. దీనిలో భాగంగా గతనెల 30న మొదటి దశ ఎన్నికలలో భాగంగా 13 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికలు జరగ్గా 62% మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రెండో విడత పోలింగ్​లో భాగంగా 20 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ …

Read More »

క్షమాభిక్ష కోరిన ..నిర్భయ నిందితుడు.. మరణమే క్షమాపణ

2012 డిసెంబరు 16వ తేదీ అర్ధరాత్రి తర్వాత దక్షిణ దిల్లీలో పారామెడికల్‌ విద్యార్థినిపై కదులుతున్న బస్సులో ఆరుగురు దారుణంగా అత్యాచారానికి పాల్పడి, కొన ఊపిరితో ఉన్న దశలో ఆమెను రోడ్డుపక్కన పడేశారు. ఆ ఏడాది డిసెంబరు 29న ఆమె కన్ను మూసింది. బాధితురాలి వివరాల గోప్యత కోసం ఆమె అసలు పేరుతో కాకుండా నిర్భయ కేసుగా దేశం దీనిని పిలుచుకొంటోంది. ఈఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని నిర్భయ సామూహిక అత్యాచారం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat