రాజస్థాన్లోని శిరోహిలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రేపిస్టులపై దయ అవసరం లేదు… క్షమాభిక్ష పిటిషన్లపై సమీక్ష (రివ్యూ) జరగాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇలాంటి విషయాలపై పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు దిశ హత్యాచారం కేసులో దేశవ్యాప్తంగా దుమారం రేగడం, రేపిస్టులకు ఉరి వెయ్యాలని అందరూ కోరుతుండటంతో… తాజాగా ఎన్కౌంటర్ జరగడంతో… …
Read More »బీజేపీకి బిగ్ షాక్..!!
బీజేపీకి గట్టి షాక్ తగిలింది. తమిళనాడు రాష్ట్రంలో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీటీ అరసకుమార్.. బీజేపీకి గుడ్ బై చెప్పారు. అనంతరం తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. గత వారం జరిగిన కరుణానిధి సంస్కరణ సభలో అరసకుమార్ పాల్గొన్నారు. ఇందులో స్టాలిన్ను భవిష్యత్ ముఖ్యమంత్రిగా కీర్తించడం తమిళ రాజకీయాల్లో సంచలనం రేపింది. స్టాలిన్ ఎన్డీఏకు దగ్గరవుతున్నారన్న ప్రచారం మొదలైంది. అయితే అంతలోనే …
Read More »జైలునుండి విడుదలైన చిదంబరం రోజంతా ఏం చేశారో తెలుసా.?
బెయిల్పై నిన్న రాత్రి విడుదలైన కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం గురువారం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. దేశంలో ఉల్లిధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. పార్లమెంట్ భవనం వద్ద కాంగ్రెస్ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. జైలు నుంచి విడుదలయ్యాక నిర్వహించిన తొలి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్న నమ్మకం నాకు ఉంది. మంత్రిగా ఉన్న సమయంలో నేను …
Read More »నిత్యానందకు సొంతంగా ఓ దేశం..!
ఆశ్రమంలో పిల్లల నిర్బందం, బలవంతంగా పిల్లలతో విరాళాల సేకరణ పై ఆరోపణలు ఎదుర్కుంటు పోలీసులకు వాంటెడ్ గా మారిన వివాదస్పద ఆద్యాత్మిక గురువు నిత్యానంద ఇప్పుడెక్కడున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిత్యానంద కోసం వెతుకున్నారు, కానీ తన ఆచూకి ఎక్కడ లభించలేదు. బహుశ దేశం వదిలి పారిపోయుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల అనుమానాలు నిజమయ్యేలా ఇప్పుడు నిత్యానంద ఒక సపరేట్ దేశాన్నే సృష్టించుకున్నట్టు మీడియాలో …
Read More »ఎట్టకేలకు చిదంబరానికి ఊరట..!
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో జైలుపాలైన కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఎట్టకేలకు ఊరట లభించింది. రూ.2 లక్షల పూచీకత్తుపై సుప్రీం కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. అక్టోబర్ 21న చిదంబరంను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసినదే. సుమారు 105 రోజుల జైలు జీవితం తర్వాత ఆయనకు విముక్తి కలిగించింది కోర్టు. అంతేకాకుండా చిదంబరం దేశం వదిలి వెళ్లకూడదని ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలనే …
Read More »మొబైల్ యూజర్స్ కు శుభవార్త.. ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదు !
డిసెంబర్ 3 నుండి ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా వినుయోగాదారులు ప్రతీనెల ఇంతకుముందు ముందుకంటే ఎక్కువ మొత్తంలో కట్టాలి. అలాగే ఇక జియో విషయానికి వస్తే డిసెంబర్ 6 నుండి వారికి కూడా ఇవే వర్తిస్తాయి.ఈ మేరకు టెలికాం సర్వీసెస్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వల్ల ప్రీ పైడ్ సర్వీసెస్ కి ఇబ్బందిగా ఉన్న అటు పోస్ట్ పైడ్ వారికి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదని తెలుస్తుంది. ఎందుకంటే …
Read More »దేశమంతా పెరుగుతున్న ఉల్లి లొల్లి.. ఇంకా ఎంతకాలం ?
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉల్లిపాయ సామాన్యులను కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇప్పటికే ఉల్లి రికార్డు ధర పలుకుతు ప్రజలను ఉల్లికి మరింత దూరం చేస్తుంది. కిలో ఉల్లి ధర రూ 100 దాటింది. దీంతో వంటలో ఉల్లి ని వేద్దామంటే ప్రజలు ఆలోచిస్తున్నారు. సాధారంణంగా ఇండియా లో ఏ వంటలో అయిన ఉల్లిని ఎక్కువగా ఉపయోగిస్తారు.కానీ ఇప్పుడున్న ఉల్లి కరువుతో రేటు అమాంతం పెరగడంతో దాన్ని చూస్తేనే సామాన్యులు కొనలా వద్దా అని …
Read More »బైక్ లో వెనుక ఉన్నవారికి హెల్మెట్ తప్పనిసరి..లేకుంటే శిక్ష తప్పదు !
భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. ఒకప్పుడు హెల్మెట్ ధరించకపోతే ఫైన్ వేసేవారు. దాంతో అందరు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా కేరళలో ఇంకో రూల్ పెట్టడం జరిగింది. బైక్ వెనుక ఉండేవాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి లేదంటే 500రూపాయలు ఫైన్ కట్టాల్సిందే. ఈ మేరకు హైకోర్ట్ ఆదేశాలు ఇవ్వగా దానిని పోలీసులు అమలు చేయడం జరిగింది. దాంతో ఒక్కసారిగా ఆ రాష్ట్రంలో కలకలం …
Read More »కర్ణాటక ఉప ఎన్నికల ప్రచారంలో బ్రహ్మానందం.. ఏ పార్టీ తరపునో తెలుసా.?
కర్ణాటక ఉప ఎన్నికలకు అతి తక్కువ గడువు ఉన్న నేపథ్యం ఉప ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. మొత్తంగా 15 శాసనసభ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 15 స్థానాలకు గాను 353 నామినేషన్ పాత్రలు దాఖలయ్యాయి.రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో తమ ప్రచారాన్ని విస్తృతం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అనర్హతకు గురైన కాంగ్రెస్– జేడీఎస్కు చెందిన ఎమ్మెల్యేలు భారతీయ …
Read More »మందు బాబుల కోసం కొత్త బ్రీత్ ఎనలైజర్ర్లు..!
కొత్త బ్రీత్ ఎనలైజర్ టెక్నాలజీ పోలీసులకు అందుబాటులోకి వచ్చింది. మద్యం సేవించి వాహనాన్ని నడిపి పోలీసులకు చిక్కిన కొంతమంది పైరవీలు చేసి వేరేవ్యక్తి పేరుతో కేసులు నమోదు చేయించి కోర్టుకు వెళ్లకుండా తప్పించుకుంటున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మద్యం రాయుళ్ల ఆటకట్టించేందుకు ఇప్పుడు కొత్త బ్రీత్ ఎనలైజర్లు పోలీసులకు అందుబాటులోకి వచ్చాయి. అందులో ఆల్కహాల్ శాతంతో పాటు, వ్యక్తిపోటో, పరీక్ష సమయంలో వీడియో రికార్డింగ్ వస్తుంది. దీంతో …
Read More »