Home / NATIONAL (page 188)

NATIONAL

మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్

ఇటీవల విడుదలైన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ,శివసేన మిత్రపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఎమ్మెల్యే స్థానాలను దక్కించుకున్న సంగతి విదితమే .ఈ క్రమంలో ఇటు బీజేపీ అటు శివసేన పార్టీలు మొదటి నుండి తమకు అంటే తమకు సీఎం పదవి కోసం పట్టుబడుతున్న సంగతి కూడా తెలిసిందే. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అదినేత శరద్ పవార్ తో శివసేన నేతలు చర్చలు జరిపిన నేపథ్యంలో వీరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు …

Read More »

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత

పశ్చిమ బెంగాల్‌ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోస్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోడ్లపై ఆవు మాంసం తింటున్న మేధావులంతా కుక్క మాంసం కూడా తింటే ఆరోగ్యం బాగుంటుందని సూచించారు. బుర్దాన్‌లో ఏర్పాటు చేసిన గోపా అష్టమి కార్యక్రమంలో దిలీప్‌ ఘోష్‌ మాట్లాడుతూ.. కొందరు మేధావులు రోడ్లపై ఆవు మాంసం తింటున్నారు. అలాంటి వారికి తాను చెప్పదలచుకున్నాను. ఒక్క ఆవు మాంసమే తినడం ఎందుకు? కుక్క మాంసంతో పాటు …

Read More »

భారత్‌లోకి చోరబడ్డ ఉగ్రవాదలు..ప్రస్తుతం అక్కడ దాక్కుని ఉంటారని నిఘా వర్గాలు

భారత్‌లోకి ఏడుగురు ఉగ్రవాదలు చోరబడినట్టుగా ఇంటెలిజెన్స్‌ వర్గాలకు సమచారం అందింది. నేపాల్‌ గుండా వారు ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించినట్టు తెలిసింది. మరి కొద్ది రోజుల్లో సుప్రీం కోర్టు అయోధ్య రామజన్మభూమిపై తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో.. యూపీలో విధ్వంసం జరిపేందుకే ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించినట్టుగా తెలుస్తోంది. ఉగ్రవాదులు ప్రస్తుతం అయోధ్య, గోరఖ్‌పూర్‌లలో దాక్కుని ఉంటారని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో యూపీ ప్రభుత్వాన్ని నిఘా వర్గాలు అప్రమత్తంగా చేశాయి. భారత్‌లోకి ప్రవేశించిన …

Read More »

రూ.1600 కోట్ల ఆస్తులు జప్తు

తమిళనాడు రాష్ట్ర దివంగత సీఎం,అన్నాడీఎంకే అధినేత జయలలిత స్నేహితురాలు.. ఆ పార్టీ నేత శశికళ ఆస్తులను ఆదాయపు పన్ను అధికారులు జప్తు చేశారు. శశికళకు చెందిన సుమారు మొత్తం రూ.1600 కోట్ల విలువ చేసే ఆస్తులను పది కంపెనీల్లో సోదాలు నిర్వహించి బినామీ చట్టం కింద అటాచ్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.గత రెండేళ్ళుగా బెంగుళూరులోని అగ్రహారం జైలులో శశికళ శిక్షను అనుభవిస్తున్న సంగతి విదితమే

Read More »

కర్ణాటకలో ఆర్టీసీ ప్రైవేటు పరం..?

కర్ణాటక రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థ తీవ్ర నష్టాల్లో ఉంది. దీంతో ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని తెలుస్తోంది. ఈ అంశం గురించి ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఒక్క ఆర్టీసీనే కాకుండా దీంతో పాటు మరో ఇరవై మూడు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా నష్టాల బాటలో ఉన్నాయి. వీటిని కూడా వదిలించుకునేందుకు అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోన్నట్లు …

Read More »

రాహుల్ గాంధీపై వెబ్ సిరీస్

కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీపై వెబ్ సిరీస్ రానున్నది. అయితే ఈ వెబ్ సిరీస్ రాహుల్ గాంధీ జీవిత చరిత్ర గురించి కాకుండా గత ఆరేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ నేతృత్వంలో పతనమైన తీరు… పార్టీ పతనా వ్యవస్థ..నాయకుడిగా రాహుల్ విఫలమైన తీరుపై వెబ్ సిరీస్ తీస్తాను. రాహుల్ గాంధీపై సోనియా గాంధీ చూపించే పుత్ర ప్రేమను ఇందులో చూపిస్తానని మాజీ జర్నలిస్ట్ పంకజ్ …

Read More »

బ్రేకింగ్ న్యూస్..నవంబర్ 5 కాదు వచ్చే శుక్రవారం వరకు సెలవులే !

దేశ రాజధాని ఢిల్లీ లో ఏర్పడిన వాతావరణ ఇబ్బందులు రోజురోజికి పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఈ నేపధ్యంలో ఎందరో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రమాదకర ప్రాంతాల్లో ‘ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితి’ ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం మొత్తం ఎమర్జెన్సీ లో ఉంది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్కూల్ పిల్లల విషయంలో నవంబర్ 5 వరకు స్కూల్స్ కు సెలవులు ప్రకటించన విషయం తెలిసిందే. కాని తాజాగా …

Read More »

నవంబర్ 5 వరకు స్కూల్స్ కు సెలవులు…?

ఒకపక్క వ్యర్ధ పదార్ధాలు, మరోపక్క బాణాసంచా…వీటికి తోడు వాహనాల నుండే వచ్చే పొగ. మొత్తం అన్ని దేశ రాజధానిని కాలుష్య ప్రాంతం మార్చేస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే దీపావళి తరువాత మరింత పెరిగిపోయింది. ఇప్పుడు రోజురోజుకి మరింత ప్రమాదకరంగా మారిపోతుంది. దాంతో ప్రమాదకరమైన ప్రాంతాల్లో ‘ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితి’ ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం మొత్తం ఎమర్జెన్సీ లో ఉందనే చెప్పాలి. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు మరింత పెరిగినట్టు తెలుస్తుంది. …

Read More »

5 విడతల్లో ఎన్నికలు

జార్ఖండ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని మొత్తం 81 స్థానాలకు విడతలు వారీగా మొత్తం ఐదు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 వరకు ఐదు విడతలుగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తొలివిడతలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 30న జరగనున్నాయి. రెండో విడతలో 20 స్థానాలకు డిసెంబర్ 7న జరిగితే మూడో విడతలో 17స్థానాలకు.. నాలుగో విడతలో …

Read More »

అలా జరక్కపోతే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనే

ఈ నెల నవంబర్ ఏడో తారీఖు లోపు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్ర పతి పాలన వచ్చే అవకాశముందని ఆ రాష్ట్ర మంత్రి ముంగన్ తివార్ స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ,శివసేన ఏ పార్టీ కూడా పూర్తి మెజారిటీ తెచ్చుకోలేకపోయాయి. అయితే సీఎం పదవీ మాకిస్తే మద్ధతు ఇస్తే బీజేపీకి మద్ధతు ఇస్తామని శివసేన తేల్చి చెప్పింది. శివసేన చెప్పిన డిమాండ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat