Home / NATIONAL (page 198)

NATIONAL

తెల్లదొరల గుండెల్లో వణుకు పుట్టించిన భారత విప్లవాగ్ని.. భగత్ సింగ్…!

భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న జన్మించారు. ఆయన స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీదిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలనుచైతన్యవంతులను చేసాడు.విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది ఈయనే. స్వాతంత్ర్య ఉద్యమంలో తెల్లవారితో పోరాడిన విప్లవ వీరులలో భగత్ సింగ్ ఒకడు. ఆయన పేరు వింటే చాలు నవతరం యువకులకు రక్తం ఉప్పొంగుతుంది. ఎందుకంటే ఎన్నో ధైర్య సాహసాలతో తెల్లదొరలను పరిగెత్తించారు. అప్పట్లో ఆయనే పేరు …

Read More »

దారుణం…మైనర్‌బాలికపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం…!

ఉత్తర భారతంలో కాషాయనాథులు కామాంధుల్లా రెచ్చిపోతున్నారు. మహిళలపై, బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు.  ఉన్నావోలో 18 ఏళ్ల ఓ యువతిపై బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. బాధిత యువతి ఏకంగా సీఎం ఆదిత్యనాథ్ ఛాంబర్ ముందు ధర్నాకు దిగినా ఫలితం లేకపోయింది. పైగా ఎమ్మెల్యేకు వత్తాసు పలికిన పోలీసులు ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారు. బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు బాధిత యువతపై …

Read More »

50కేజీల బంగారంతో దుర్గాదేవి విగ్రహాం

దేశంలోని ప్రముఖ నగరమైన కలకత్తాలో కొలువై ఉన్న దుర్గమాత గుడిలో దేవినవ రాత్రులు చాలా ఘనంగా జరుపుకుంటారని సంగతి తెల్సిందే. అందులో భాగంగా ఈ ఏడాది కూడా చాలా ఘనంగా జరుపుకోవాలని .. అందుకు రూ.20కోట్ల వ్యయంతో పదమూడు అడుగుల భారీ స్వర్ణ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఈ విగ్రహాన్ని సంతోష్ మిత్ర స్క్వేర్ వద్ద ఉన్న మండపంలో ఏర్పాటు చేయనున్నారు అని సమాచారం. సుమారు యాబై కిలోల బంగారంతో ఈ …

Read More »

ప్రధాని మోడీ తర్వాత అతడినే ఆధరించిన ప్రజానీకం..ఎవరా ఒక్కడు..?

తాజాగా యుగోవ్ సంస్థ నిర్వహించిన ప్రజలు మెచ్చిన వ్యక్తుల సర్వేలో భారత మాజీ సారధి ప్రస్తుత వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని రెండో స్థానంలో నిలిచాడు. ఇక మొదటి స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ నిలిచారు. ధోని ప్రస్తుత కెప్టెన్ విరాట్ మరియు సచిన్ టెండూల్కర్ ను పక్కకి నట్టేసి పైకి ఎకబాకాడు. ఓవరాల్ గా ఈ సంస్థ 41 దేశాల్లో 42,000 మంది అభిప్రాయలు స్వీకరించగా ఇందులో …

Read More »

కోటీశ్వరుల జాబితాలో తెలుగోళ్లు

ఒక ప్రముఖ సంస్థ వెల్లడించిన దేశంలోనే కోటీశ్వరుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంతమంది చేరారు. మొత్తం రూ.3.80 లక్షల కోట్ల సంపదతో రిలయన్స్ అధినేత,ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ మొదటి స్థానంలో నిలిచాడు. తాజాగా దేశంలో శ్రీమంతుల సంఖ్య తొమ్మిది వందల యాబై మూడుకు చేరింది. వీరిలో మొత్తం డెబ్బై నాలుగు మంది తెలుగోళ్ళు ఉండగా.. టాప్ 100లో ఐదుగురు తెలుగోళ్లు ఉన్నారు. ఈ టాప్ 100లో ఉన్నవాళ్లల్లో …

Read More »

యుపీఏ హయాంలో హత్యారాజకీయాలకు వెనుకాడలేదు..రాందేవ్‌బాబా సంచలన ఆరోపణలు…!

యుపీఏ హయాంలో మోదీ, అమిత్‌షా‌లను హత్య చేసేందుకు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు కుట్ర చేశారంటూ..ప్రముఖ యోగా గురువు రాందేవ్‌బాబా సంచలన ఆరోపణలు చేశారు. అధికారంలో ఉన్న పదేళ్లలో సోనియా, రాహుల్‌లు తమ రాజకీయ ప్రత్యర్థులను అంతమొందించేందుకు ప్రయత్నించే‌వారని, ఈ క్రమంలోనే నాటి గుజరాత్ సీఎంగా ఉన్న మోదీని, ఆయనకు సన్నిహితుడైన అమిత్‌షాను హత్య చేసేందుకు కుట్ర చేశారంటూ..రాందేవ్‌బాబా ఆరోపించాడు. . బుధవారం యూపీలోని నోయిడాలో కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాం …

Read More »

‘లేడీ సింగం’సింధూరిపై మరోసారి బదిలీ వేటు..వరుసగా ఇది నాలుగో సారి

దేశంలో చాలామంది ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు ఉంటారు. కానీ.. కొందరు మాత్రం సో.. స్పెషల్ అన్నట్లుగా ఉంటారు. కమిట్ మెంట్ తో పని చేయటం.. ఎంతటి ఒత్తిడికైనా తలొగ్గక.. రూల్ ప్రకారం పని చేసే అధికారులు చాలా కొద్దిమంది ఉంటారు. ముక్కుసూటిగా.. నిజాయితీకి నిలువెత్తు రూపంలా ఉంటే అలాంటి అధికారుల్లో తెలుగు ప్రాంతానికి చెందిన కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారిణి దాసరి సింధూరిపై బదిలీ వేటు పడింది. కర్నాటక భవన …

Read More »

షాకింగ్ న్యూస్….సెక్స్‌ రాకెట్‌లో మాజీ ముఖ్యమంత్రి..మాజీ మంత్రులు..హీరోయిన్‌లు

తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఒక ఇంజనీర్‌ పోలీసులకు ఇచ్చిన కంప్లయింట్‌తో భారీ సెక్స్‌ రాకెట్‌ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టడంతో.. ‘ఆ’ మూలాలు మధ్యప్రదేశ్ అగ్ర నాయకత్వాన్ని చిక్కుల్లో పడేశాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న సెక్స్‌ రాకెట్‌ కుంభకోణంలో నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ కుంభకోణంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి …

Read More »

కమల్ పార్టీకి సేవలందిస్తానన్న పీకే పేరులేని రజినీ పార్టీకి ఎందుకు పనిచేస్తున్నారు.. మనసెందుకు మార్చుకున్నారు..

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో ప్రముఖనటుడు రజనీకాంత్‌ భేటీ అయ్యారు. ప్రస్తుతం వీరి భేటీ చర్చనీయాంశంగా మారింది. తలైవా రాజకీయాల్లోకి రావాలన్నది ఆయన అభిమానుల 25ఏళ్ల కల. అయితే అభిమానుల ఒత్తిడి మేరకు రజినీ రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు గత 2017 డిసెంబర్‌లో ప్రకటించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాలను రజనీ ప్రజాసంఘాలుగా పేరు మార్చారు. అభిమానులకు రాజకీయపరమైన దిశానిర్ధేశం చేశారు. అభిమాన సంఘాల్లో ముఖ్యులను నిర్వాహకులుగా బాధ్యతలప్పగించారు. …

Read More »

ఇండో-పాక్​ సరిహద్దులో భూకంపం..!!

దేశ రాజధాని నగరం ఢిల్లీలో మరోకసారి భూమి కంపించింది. ఈ క్రమంలో ఢిల్లీలోని ఎన్సీఆర్‌ ప్రాంతంతో పాటు కశ్మీర్‌, పంజాబ్‌,హర్యానా, గురుగ్రామ్‌లో భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండియా టైం ప్రకారం ఈ రోజు మంగళవారం సాయంత్ర 4:30 నిమిషాల ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మరోవైపు పాకిస్తాన్‌లోని లాహోర్‌కు 173 కిలోమీటర్ల వాయువ్య దిశలో భూకంప కేంద్రంగా భూప్రకంపనలు రావడంతో రిక్టర్ స్కేలుపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat