ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక రాష్ట్రంలోని రాజకీయ సంక్షోభంలో కొత్తగా సర్కారును బీజేపీ ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో తర్వాత జరగబోయే ప్రభుత్వ బలపరీక్షపై వ్యూహా ప్రతి వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి యడియూరప్ప చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సి ఉంది. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హతతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 221 (స్పీకర్ను మినహాయించి)కి చేరుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన …
Read More »జియోనే నెంబర్ వన్.. వోడాఫోన్ ఐడియా ఔట్ !
ప్రస్తుతం టెలికాం రంగంలో రిలయన్స్ జియోకు తిరుగులేదు , మూడేళ్లలోపే మొబైల్ కనెక్షన్ల పరంగా దేశంలో అగ్రస్థానాన్నికైవశం చేసుకుంది.ఈ ఘనతను జూన్లో 33.13 కోట్ల మొబైల్ కనెక్షన్లతో సాధించింది. 2016 సెప్టెంబర్ లో జియో వాణిజ్య సేవలను ప్రారంభించింది. ఈ ఏడాది జూన్ లో జియో కనెక్షన్లు 33.13 కోట్లు కాగా వొడాఫోన్ ఐడియా కనెక్షన్లు 32 కోట్లు. ఇక అసలు విషయానికి వస్తే జియో దెబ్బకు వొడాఫోన్ ఐడియా …
Read More »జగన్ నిర్ణయంపై రెచ్చిపోతున్న జాతీయ మీడియా…ముందు ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వండి…!
ఏపీ సీఎంగా పదవి చేపట్టిన 50 రోజుల్లోనే పాలనలో పలు సంచలనాత్మక నిర్ణయాలు, విప్లవాత్మక సంస్కరణలతో దూసుకువెళ్లడం జాతీయ మీడియా జీర్ణించుకోలేకపోతుందా…జగన్ నిర్ణయాలపై అప్పుడే బురద జల్లుతున్నాయా అంటే…తాజాగా జాతీయ మీడియా ఛానళ్ల కథనాలు చూస్తే నిజమే అనిపిస్తోంది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ ఏపీలోని పరిశ్రమల్లో స్థానికులకే 75 % ఉద్యోగాలు కల్పించేందుకు ఒక బిల్లును తీసుకువచ్చారు. తాజాగా ఆ బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించింది. …
Read More »రాజకీయ నేతల్ని చంపండి…గవర్నర్ సంచలన పిలుపు
ఉన్నతమైన హోదాలో ఉన్నవారు తమ గౌరవాన్ని కాపాడుకునేలా మాట్లాడాలి. కానీ అది విస్మరించి నోటికి పని చెప్పి…వివాదాలను కొనితెచ్చుకుంటే…అలాంటి వారిని ఏమనాల్సి ఉంటుంది?ఇప్పుడు ఈ చర్చ ఎందుకు తెరమీదకు వచ్చిందంటే జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యలతో. కార్గిల్ యుద్ధంలో అమరులైన వారిని స్మరిస్తూ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సత్యపాల్ మాలిక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిత్యం ప్రజలను కాపాడుతూ వారికి రక్షణగా నిలిచే …
Read More »విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్ళే..!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ముందుగా చెప్పినట్టుగానే మధ్యాహ్నం సరిగ్గా 2.43గంటలకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి వెళ్లింది.దేశం మొత్తం దీనిని ప్రజలు చూసారు. మొన్న జులై 15న జరగాల్సిన ఈ ప్రయోగం కొన్ని సాంకేతిక కారణాలతో నిలిచిన విషయం అందరికి తెలిసింది. అయితే ఎట్టకేలకు ఈరోజు దానిని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ నుండి బయలుదేరిన రాకెట్ …
Read More »మాజీ సీఎం షీలా దీక్షిత్ గురించి మీకు తెలియని రహస్యాలు
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఇకలేరు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 81ఏండ్ల షీలా దీక్షిత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 1998 నుంచి 2013 వరకు 15ఏండ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 మార్చి నుంచి 2014 ఆగస్టు వరకు కేరళ గవర్నర్గా కూడా కొనసాగారు. దివంగత మాజీ సీఎం గురించి మీకు తెలియని మరిన్ని విషయాలు.. ఢిల్లీ దివంగత మాజీ …
Read More »మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్(81) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. 15 ఏళ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా, కేరళ గవర్నర్గా షీలా దీక్షిత్ పని చేశారు. 1998 నుంచి 2013 వరకు ఆమె ఢిల్లీ సీఎంగా పనిచేశారు. 2017 మార్చి నుంచి ఆగస్టు వరకు కేరళ గవర్నర్గా సేవలు …
Read More »గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంలతో పనిలేదు..అన్నీ వాట్సాప్ నుండే
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్, అమెజాన్ పేమెంట్ సర్వీస్ లానే ఇప్పుడు కొత్తగా వాట్సాప్ కూడా అడుగుపెట్టనుంది. ఈ మేరకు కావాల్సిన పర్మిషన్లు కోసం ప్రయత్నిస్తుంది. అయితే ఇంతకుముందే వాట్సాప్ పేమెంట్ ప్రారంభం కావాలి,కాని కొన్ని సెక్యూరిటీ కారణాల వల్ల అది నిలిపేశారు.అయితే యాప్ యూజర్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వానికి చెప్పడంతో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ బ్యాంక్ ఓకే చెబితే వెంటనే …
Read More »ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
దేశంలోని ఆరు రాష్ట్రాలకు కేంద్ర సర్కారు కొత్తగా గవర్నర్లను నియమించింది.అందులో భాగంగా ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఆనందీ బెన్ పటేల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. వెస్ట్ బెంగాల్ గవర్నర్గా జగదీప్ ధన్ఖర్, త్రిపురకు రమేశ్ బయాస్, మధ్యప్రదేశ్కు లాల్జీ టాండన్, బీహార్ రాష్ట్రానికి ఫాగు చౌహాన్, నాగాలాండ్కు ఎన్. రవి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Read More »గుడ్డు,చికెన్ శాఖహారమే..?
సహజంగా గుడ్డు అనేది శాఖహారమే అని అందరికీ తెల్సిందే. అయితే కొంతమంది గుడ్డు వెజ్ కాదు నాన్ వెజ్ అని పలు సందర్భాల్లో ఎగ్ వెజ్ నా.. నాన్ వెజ్ నా అని ఇప్పటివరకు స్పష్టత లేదు.. అయితే గుడ్డు ఒక్కటే కాదు చికెన్ కూడా శాఖహారమే అని అంటున్నారు పార్లమెంట్లో శివసేన నేత ,రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్. ఆయన మాట్లాడుతూ”చికెన్ ,గుడ్డును శాఖహారం జాబితాలో చేర్చాలని ఆయన …
Read More »