Home / NATIONAL (page 242)

NATIONAL

క‌రున చ‌నిపోయే గంట ముందు ఏం జ‌రిగింది..?

డీఎంకే అధినేత‌, త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి మంగ‌ళ‌వారం సాయంత్రం 6.10 గంట‌ల‌కు క‌న్నుమూశారు. దీంతో డీఎంకే శ్రేణులు, ఆయ‌న అభిమానులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. అయితే, క‌రుణానిధి మృతితో డీఎంకే పార్టీ ప‌రిస్థితి ఇప్పుడు డోలాయ‌మానంలో ప‌డింది. అంత పెద్ద పార్టీని క‌రునానిధి కుమారులు స్టాలిన్‌, అళ‌గిరిలు అధికారంలోకి తీసుకొస్తారా..? అన్న సందేహాలు ఇప్పుడు రాజ‌కీయ విశ్లేష‌కుల్లో నెల‌కొని ఉంది. కాగా, పెద్ద పెద్ద స్థాయి రాజ‌కీయ నాయ‌కుల‌ను చాలా …

Read More »

కరుణానిధి కళ్లజోడు వెనక ఉన్న అసలు గుట్టు ఇదే..!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ,డీఎంకే అధినేత ముత్తువేల్ కరుణానిధి దాదాపు పదకొండు రోజుల పాటు చెన్నై మహనగరంలో కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మంగళవారం సాయంత్రం 6.10గంటలకు మృతి చెందిన సంగతి తెల్సిందే. అయితే కరుణానిధి దాదాపు ఆరవై అరు ఏళ్ళ పాటు కరుణానిధి ఏకదాటిగా నల్లద్దాల కళ్ళజోడును ధరించేవాడు. అయితే అన్నేళ్ళపాటు ధరించిన ఆ కళ్ళద్దాల వెనక ఉన్న అసలు సంగతి ఏమిటో మీకు తెలుసా.. అసలు …

Read More »

కరుణానిధి మృతికి వైఎస్ జగన్ సంతాపం..!

 తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మృతి పట్ల ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. కరుణ కుటుంబసభ్యులకు వైఎస్‌ జగన్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎన్నో ఒడిదుడుకుల నడుమ డీఎంకే పార్టీని ఏకతాటిపై నడిపిన కరుణ ప్రతిభ అమోఘమని కొనియాడారు. అధి​కారంలో ఉన్నా, లేకున్నా ప్రజల …

Read More »

క‌రుణ మృతిపై కావేరి ఆస్ప‌త్రి వైద్యుడు అర‌వింద‌న్ సెల్వ‌రాజ్ ఏం చెప్పారు..?

డీఎంకే అధినేత‌, త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి (94) మంగ‌ళ‌వారం సాయంత్రం క‌న్నుమూశారు. అయితే, ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా చెన్నై న‌గ‌ర ప‌రిధిలోగ‌ల కావేరి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న క‌రుణానిధి ఆగ‌స్టు 7 2018 – 6.10 గంట‌ల‌కు క‌న్నుమూసిన‌ట్టు వైద్యులు ప్ర‌క‌టించారు. క‌రుణానిధి మృతి వార్త తెలుసుకున్న ఆయ‌న అభిమానులు, డీఎంకే శ్రేణులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. గోపాల‌పురంలోని క‌రుణానిధి నివాసానికి ఆయ‌న భౌతిక ఖాయాన్ని త‌ర‌లించారు. ప‌లు రాష్ట్రాల …

Read More »

వైఎస్సార్ చనిపోయిన రోజు కరుణానిధి ఏమి చేశారో తెలుసా..!

అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి,ఆంధ్రుల ఆరాధ్య దైవం అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్ది హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మృతి చెందిన సంగతి తెల్సిందే.ఆయన మరణంతో యావత్తు ఆంధ్ర ప్రజలు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు.ఈ క్రమంలో అప్పడు ముఖ్యమంత్రిగా ఉన్న ముత్తువేల్ కరుణానిధి దివంగత సీఎం రాజశేఖర్ రెడ్ది గారి పేరును చెన్నై మహనగరంలోని ఒక వీధికి పెట్టారు. చెన్నైలోని ఒక వీధికి వైఎస్సార్ నగర్ అని పెట్టి దివంగత …

Read More »

క‌రుణానిధి రియ‌ల్ లైఫ్ స్టోరీ తెలుసా..?

అత‌ను భార‌త రాజ‌కీయ నాయ‌కుల్లో కురువృద్ధుడు. క‌రుడుగ‌ట్టిన త‌మిళ రాజ‌కీయ‌వాది. త‌మిళ ఉద్య‌మ కారుడు. కాక‌లు తీరిన రాజ‌కీయ యోధుడు. అత‌నే, ఎంకేగా, డా.క‌ళైన‌ర్‌గా ప్ర‌సిద్ధిగాంచిన త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి ముత్తివేల్ క‌రుణానిధి. 1969లో ద్రవిడ మున్నేట్ర క‌జ‌గం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అన్నా దొరై మ‌ర‌ణంతో అనూహ్యంగా క‌రుణా నిధి తొలిసారి ముఖ్య‌మంత్రిగా ఎన్నిక‌య్యారు. సౌత్ ఇండియాలో సినీ ఇండ‌స్ట్రీ నుంచి ముఖ్య‌మంత్రి అయిన మొద‌టి వ్య‌క్తి క‌రుణా నిధి. …

Read More »

రేపు చెన్నైకి సీఎం కేసీఆర్,చంద్రబాబు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రేపు చెన్నైలో జరిగే కరుణానిధి అంత్యక్రియలకు హాజరు కానున్నారు.తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి గత కొద్దిసేపటి క్రితమే మరణించిన సంగతి తెలిసిందే.ఈ సందర్బంగా అయన మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భారత రాజకీయ రంగానికి కరుణానిధి మృతి తీరని లోటు …

Read More »

“కలైంజర్” కరుణానిధి కన్నుమూత..

తమిళనాడు మాజీ సీఎం ,డీఎంకే అధినేత కలైంజర్ కరుణానిధి గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెల్సిందే.. దీంతో ఆయన చెన్నై నగరంలోని కావేరి ఆసుపత్రిలో దాదాపు పదకొండు రోజులుగా చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు.ఈరోజు మంగళవారం సాయంత్రం ఆరు గంటల పదినిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి..

Read More »

కరుణానిధి ఆరోగ్యం అత్యంత విషమం..అప్రమత్తమైన పోలీసులు

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని చెబుతున్న కావేరి ఆసుపత్రి వైద్యులు మంగళవారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వెల్లడించారు. అవసరమైన వైద్యం అందించినా ఆయన ఆరోగ్యం మెరుగుపడటం లేదని పేర్కొన్నారు. దీంతో కరుణానిధి అభిమానులు, డీఎంకే …

Read More »

దేశప్రజలను సంతోషంలో ముంచెత్తడానికి జీఎస్టీ, నోట్లరద్దుకు మించిన నిర్ణయం..

దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వ విధానాలపై కొన్ని కారణాలవల్ల ప్రజా వ్యతిరేకత ఉంది.. ఇది కాదనలేని నిజం.. అయితే త్వరలో ఎన్నికలు రానున్న నేపధ్యంలో ప్రజా వ్యతిరేకతను తగ్గించాలన్న ఆలోచనలో మోదీ, అమిత్ షాలు తమకు సానుకూల పవనాలు వీస్తేనే 2019 ఎన్నికల్లో గెలవచ్చన్న భావనతో ఉన్నారు.. ఈ క్రమంలో జీఎస్టీ, నోట్ల రద్దు వంటివి మర్చిపోయేందుకు ఆదాయపు పన్నును రద్దు చేసి బీటీటీని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారట.. వన్ నేషన్ వన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat