దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన గుజరాత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 182 స్థానాలకు గానూ.. సౌరాష్ట్ర, పశ్చిమ గుజరాత్, కచ్ ప్రాంతాల్లోని 89 స్థానాలకు శనివారం తొలివిడుత పోలింగ్ జరగనుంది.ఈ క్రమంలో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజ్కోట్ వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. గుజరాత్ లో …
Read More »మోదీ పాలన నచ్చక ఎంపీ పదవికి బీజేపీ ఎంపీ రాజీనామా..
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ సర్కారు రధసారథి ,ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆ పార్టీకి చెందిన ఎంపీ బిగ్ షాకిచ్చారు .ఈ రోజు శనివారం ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో తొలిదశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ తన పదవికి రాజీనామా చేశారు .మహారాష్ట్రంలో గొండియా లోక్ సభ సభ్యుడు నానా పటోల్ తన పదవికి రాజీనామా చేశారు .అయితే గత నాలుగు …
Read More »నోరు జారిన అమిత్ షా.. వెంటనే క్షమాపణ
భారతీయ జనతా పార్టీ జాతీయ అద్యక్షుడు అమిత్ షానోరు జారారు . కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి మట్లాడుతూ .. ప్రజలకు ఏమీ చేయని బీజేపీ పార్టీ కి ఎందుకు ఓటేయ్యలని అమిత్ షా ప్రశ్నించారు . దీ౦తో ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు . సీఎం సిద్దరామయ్యను విమర్శించాల్సిన అమిత్ షా..తమ పార్టీ కర్ణాటక చీఫ్ యెడ్యూరప్పను విమర్శించారు.ఈ విషయాన్నీ గమనించిన ఎంపీ అనంత్ కుమార్ అమిత్ …
Read More »ఈ నెల 22న హైదరాబాద్కు రానున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర పర్యటన ఖరారైంది. శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 22న హైదరాబాద్కు రానున్నారు. ఐదు రోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన బస చేయనున్నారు ప్రతి ఏటా శీతాకాల విడిదిలో భాగంగా డిసెంబర్లో రాష్ట్రపతి రాష్ట్ర పర్యటనకు రావడం ఆనవాయితీ. ఇందులో భాగంగా దేశ ప్రథమ పౌరుడిగా కోవింద్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారి బొల్లారం వస్తున్నారు. …
Read More »విశాల్ నామినేషన్ తిరస్కరణ వెనక షాకింగ్ ట్విస్ట్ …
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అకాలమరణంతో ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే .ఈ ఉప ఎన్నికల్లో అధికార ,ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్ధులు ఇప్పటికే నామినేషన్లు వేసి ..ఉప ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు .ఇలాంటి నేపథ్యంలో ప్రముఖ హీరో విశాల్ స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు .అయితే మొదట రిటర్నింగ్ అధికారి హీరో విశాల్ …
Read More »లోకేష్ ను మించిన రాహుల్ కామెడీ –
త్వరలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్న ఆ పార్టీ భావి ప్రధాని అభ్యర్ధి రాహుల్ గాంధీ పప్పులో కాలేశారు .ప్రస్తుతం త్వరలో జరగనున్న గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న ఆయన లెక్క తప్పారు .ఇటు కేంద్రంలో అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీను గత కొద్దిరోజులుగా తన ట్విట్టర్ ఖాతాలో ప్రశ్నల వర్షంతో హోరెత్తిస్తున్నారు . ఈ నేపథ్యంలో ప్రశ్నల్లో …
Read More »10 కోట్లు ఇస్తే, మోదీ, సెక్స్ సీడీలు బయటకు తెస్తా… సంచలన వ్యాఖ్యలు
జీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రెండు కోట్లు ఇస్తే తను కూడా గుజరాత్ సీఎం విజయ్ రూపానీ మార్ఫింగ్ సెక్సు వీడియోలు తీసుకురాగలనని పటీదార్ ఉద్యమనేత హర్దిక్ పటేల్ సంచలన వాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. అయితే గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, నేతల మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తాజాగా ఈసారి ఎకంగా భారత ప్రధాని నరేంద్ర మోదిపై సంఛలన వాఖ్యలు చేశారు. , ఓ హోటల్లో …
Read More »అర్ధరాత్రి హైడ్రామా -హీరో విశాల్ నామినేషన్ తిరస్కరణ ..
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత అకాలమరణంతో ఖాళీ ఏర్పడటంతో ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే .ఈ ఉప ఎన్నికల్లో ఇటు అధికార పార్టీ అన్నాడీఎంకే ,అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన డీఎంకే పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటుగా స్వతంత్ర అభ్యర్ధులు కూడా నామినేషన్లు వేశారు .అందులో భాగంగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రముఖ హీరో నడిగరం మూవీ సంఘం అధ్యక్షుడు …
Read More »ఆర్కే నగర్ ఉప ఎన్నిక..విశాల్కు బిగ్ షాక్..?
ఆర్కే నగర్ ఉప ఎన్నికకు స్వతంత్ర్య అభ్యర్థిగా సోమవారం విశాల్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో రిటర్నింగ్ అధికారి వరుస షాకులు ఇస్తున్నారు. నటుడు విశాల్ నామినేషన్ను తిరస్కరించినట్లు ఆయన ప్రకటించారు. నామినేషనల్ లో తప్పిదాలు ఉండటంతోపాటు, వివరాలు సరిగ్గా లేవని రిటర్నింగ్ ఆఫీసర్ తెలిపారు . మరోవైపు జయలలిత మేనకోడలు దీప జయకుమార్ నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. కాసేపటి క్రితం ఈ విషయాన్ని ఆయన …
Read More »డబ్బులు ,మద్యం పంచుతూ అడ్డంగా దొరికిన అధికార పార్టీ ఎమ్మెల్యే
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే నోట్ల కట్టలు ,మద్యం పంచుతూ అడ్డంగా దొరికిన సంఘటన ఇప్పుడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది . తమిళనాడు రాష్ట్ర అధికార పార్టీ అయిన అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆర్ కనకరాజ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎంజీఆర్ జయంతి ఉత్సవాలకు హాజరు కావల్సింది గా జనాలకు ఆదేశాలను జారీచేశారు . అయితే ఊరికినే కాకుండా నోట్లు ,మద్యం పంపిణీ చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు …
Read More »