తెలివిమీరిపోయి..పక్కా ప్లానింగ్తో చోరీకి పాల్పడిన దొంగల కథ ఇది. చోరీ అంటే సాదాసీదాగా కాకుండా ఏకంగా సొరంగం తవ్వి మరీ చేసిన చోరీ గాథ ఇది. బ్యాంక్ లాకర్ వరకు సొరంగం తవ్వేసి చోరీకి పాల్పడ్డారు. నవీ ముంబైలో ఓ దొంగల ముఠా బ్యాంకుకు కన్నం వేసింది. మూడు మడిగెల కింది నుంచి సుమారు 40 ఫీట్ల పొడవు, మూడు ఫీట్ల వెడల్పుతో ఏకంగా బ్యాంకు లాకర్ గది వరకు …
Read More »అయ్యప్ప భక్తులకు శుభవార్త…!
శబరిమల పుణ్యక్షేత్రానికి వెళ్ళే అయ్యప్ప భక్తులకు కేరళ దేవాదాయ శాఖా మంత్రి సుందరన్ శుభవార్త ప్రకటించారు .ఈ ఏడాది నుండి శబరిమలలో ఆధునిక వసతి సౌకర్యాలు కల్పించనున్నట్టు మంత్రి సుందరన్ వెల్లడించారు. ఏటా ఆలయానికి అయ్యప్ప భక్తుల తాకిడి ఎక్కువ అయిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ క్రమంలో అయన మాట్లాడుతూ …ఈ ఏడాది తొలిసారిగా శబరిమలలో నిత్యాన్నదాన సేవా కార్యక్రమాన్ని కేరళ ప్రభుత్వం మొదలుపెట్టినున్నది. ఈ నిత్యాన్నదానంలో …
Read More »గుజరాత్ డర్టీపాలిటిక్స్.. హార్ధిక్ పటేల్ వీడియో లీక్..?
గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్న సమయాన పటేల్ రిజర్వేషన్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్కి షాక్ తగిలిందా.. ఓ హోటల్ గదిలో అమ్మాయితో ఉన్నట్టు కనిపిస్తున్న ఈ వీడియో రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. సీడీలో వున్నది హార్ధిక్ తరహాలోవున్న వ్యక్తి ఓ మహిళతో క్లోజ్గా ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే మోడీ టీమ్ను ముచ్చెమటలు పట్టిస్తున్న పటేల్ ఈ లీక్డ్ వీడియోతో బీజేపీకి తలొగ్గుతాడా..గుజరాత్ ఎన్నికలు దగ్గర పడుతున్న …
Read More »బీబీసీ టీవీ చానల్ లైవ్లో బ్లూఫిలిమ్..?
విశ్వసనీయత, కచ్చితత్వానికి మారుపేరు అని చెప్పే ప్రముఖటీవీ చానల్ ” బీబీసీ” ఓ లైవ్ కార్యక్రమంలో వచ్చిన శబ్దాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఆ శబ్దాలు సాంకేతిక లోపాల వచ్చినవి కావు. నీలిచిత్రాల్లోని మహిళలు చేసే శబ్దాలు! సంబంధిత వీడియో ప్రకారం.. బీబీసీకి చెందిన పొలిటికల్ అంశాల పాత్రికేయురాలు ఎమ్మా వార్డే.. వెస్ట్మినిస్టర్ రోడ్డుపై నిలబడి లైవ్లో సమాచారం అందిస్తోంది. అయితే లైవ్ మొదలైనప్పటి నుంచి పోర్న్ వీడియోల్లోని మహిళల …
Read More »మధ్యప్రదేశ్లో బీజేపీకి భారీ షాక్
హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి భారీ షాక్ తగిలింది. మధ్యప్రదేశ్లోని చిత్రకూట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి నీలాంషు చతుర్వేది బీజేపీ అభ్యర్థి శంకర్ దయాళ్ త్రిపాఠిపై 14,100 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. సిట్టింగ్ కాంగ్రెస్ ఎంఎల్ఏ ప్రేమ్ సింగ్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. కౌంటింగ్లో తొలి రౌండ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి చతుర్వేది బీజేపీ అభ్యర్థిపై భారీ …
Read More »ఆశ్చర్యపోయో విషయం… కేవలం ఇన్ని రోజుల్లో 10 లక్షల కండోమ్లు
మన దేశంలో సంతాన నిరోధకంలో కండోమ్ల పాత్ర కేవలం 5 శాతమేనని గతంలో కొన్ని పరిశోధనలు తేల్చాయి. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని గమనిస్తే అది నిజం కాదేమో అనిపిస్తోంది. ఉచితంగా కండోమ్లు సరఫరా చేయడానికి ఎయిడ్స్ హెల్త్కేర్ ఫౌండేషన్ బెంగళూరు కేంద్రంగా ఆన్లైన్లో ఓ స్టోర్ తెరిచింది. అంతే ఏకంగా 69 రోజుల్లో 10 లక్షల కండోమ్లు ఆర్డర్ చేశారు మనోళ్లు. ఎయిడ్స్ హెల్త్కేర్ ఫౌండేషన్ వెల్లడించిన వివరాలు …
Read More »వీరు చేసిన పనిని రోడ్డున పోయేవాళ్లంతా నోళ్లు వెళ్లబెట్టి
కొడుకులు లేకపోవటంతో తన కోరికను మీరే తీర్చాలంటూ తన నలుగురు కూతుళ్లను కోరాడు ఆ తండ్రి. దాన్ని బాధ్యతగా స్వీకరించిన వాళ్లు అది నెరవేర్చగా.. వాళ్లు చేసిన పనిని రోడ్డున పోయేవాళ్లంతా నోళ్లు వెళ్లబెట్టి చూడసాగారు. ఇంతకీ అంతగా వైరల్ అయ్యేలా వాళ్లు ఏం చేశారో చూడండి.ప్రిన్స్ గుట్కా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాని అయిన హరీ భాయ్ లాల్వానీ(65) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. మనిషి జీవితంలో పుట్టినరోజు ఎంత …
Read More »అతి క్రూరంగా ప్రవర్తించిన పోలీసులు..బిడ్డకు పాలు ఇస్తుందని కూడా చూడకుండా
సామాన్యుల పట్ల కొందరు పోలీసులు చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. అస్వస్థతకు గురైన ఓ మహిళ కారు వెనుక సీటులో కూర్చొని తన ఏడు నెలల పసికందుకు పాలు ఇస్తుండగా ముంబైలోని ఓ ట్రాఫిక్ పోలీసు అతి క్రూరంగా ప్రవర్తించాడు. నిబంధనలకు విరుద్ధంగా కారును నిలిపారంటూ ఆ కారుకు ఇనుప గొలుసు తగిలించి ట్రాఫిక్ వాహనంతో లాక్కెళ్లాడు. తనకు జ్వరం వచ్చిందని ఆ మహిళ చెప్పినా, డాక్టర్ సర్టిఫికెట్లు చూపినా ఆ పోలీసు …
Read More »ఆర్బీఐ సంచలన నిర్ణయం …
దేశంలో ఉన్న అన్ని బ్యాంకులకు పెద్దన్నగా వ్యవహరించే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది .అందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న సీనియర్ సిటిజన్లు ,దివ్యాంగులు ఏటీఎం ల వద్ద క్యూలో గంటలు తరబడి నిలబడి మనీ డ్రా చేసుకుంటున్న సంఘటనలు చూస్తునే ఉన్నాము . ఒకానొక సమయంలో ఏటీఎం లవద్ద జనం తాకిడి తట్టుకోలేక క్యూలోనే కూలబడుతూ అనారోగ్యానికి గురవుతున్న వార్తలు కూడా ఇప్పటివరకు చాలానే …
Read More »ప్యారడైజ్ లీక్స్లో ఉన్నవాళ్లందర్నీ విచారించండి..?
కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. జీఎస్టీపై స్పందిస్తూ.. ఇదో గందరగోళమైన పన్ను విధానమంటూ అభివర్ణించారు. అంతేకాదు ఇటీవల ప్యారడైజ్ పేపర్స్లో వెలుగు చూసిన ప్రతి ఒక్కరిపై విచారణ జరిపించాలని యశ్వంత్ సిన్హా డిమాండ్ చేశారు. ఇక అంతటితో ఆగకుండా వీరిని 15 రోజుల్లోగా విచారించాలని అన్నారు. ఈ పేపర్లలో ఆయన కుమారుడు, కేంద్ర మంత్రి జయంత్ సిన్హా పేరు …
Read More »