Home / NATIONAL (page 87)

NATIONAL

సీఎం అరవింద్ కేజీవాల్ మహిళలపై హామీల వర్షం

గోవా ప్రచార సభలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్ మహిళలపై హామీల వర్షం కురిపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ను గెలిపిస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి ఇస్తామని ప్రకటించారు. అలాగే గృహ ఆధార్ స్కీం కింద ఇస్తున్న రూ.1500లను రూ.2500కు పెంచనున్నట్లు ఆయన తెలిపారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సాధికార పథకంగా నిలుస్తుందని కేజీవాల్ అన్నారు.

Read More »

Carona థర్డ్ వేవ్ కి కారణం ఇదే..?

సెకండ్ వేవ్ తర్వాత తెరుచుకున్న కాలేజీల్లో ఫెస్ట్ లు ఊపందుకున్నాయి. వీటిలో విద్యార్థులెవరూ కనీసం మాస్కులు ధరించకుండా పాల్గొనడమే వైరస్ వ్యాప్తికి కారణంగా తెలుస్తోంది. ఇటీవల కర్ణాటకలోని ఓ మెడికల్ కాలేజీలో 280 మందికి కరోనా సోకగా.. తాజాగా కరీంనగర్లో ప్రైవేటు మెడికల్ కాలేజీలో 43 మంది వైరస్ బారిన పడ్డారు. అందుకే విద్యాలయాల్లో కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.

Read More »

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై సంచలన విషయాలు

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశమంతా విస్తరించే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ డా. మనీంద్ర అగర్వాల్ అన్నారు. దీంతో జనవరి లేదా ఫిబ్రవరి నెల లో థర్డ్ వేవ్ వచ్చే సూచనలు ఉన్నాయన్నారు. మరోవైపు వచ్చే 6 వారాలు చాలా కీలకమని తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. స్వల్ప లక్షణాలు ఉండటం కాస్త ఉపశమనం కలిగించే విషయమని, కరోనా నిబంధనలు పాటిస్తే బయటపడొచ్చన్నారు. …

Read More »

దేశంలో కొత్తగా 8306 కరోనా కేసులు

ఇండియాలో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య సగటున 10 వేలకు మించడం లేదు. ఇతర ప్రపంచ దేశాలైన యూరోపియన్ దేశాలు, రష్యాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.అక్కడ రోజుకు సగటున 30 వేల కన్నా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 130 కోట్లకు పైబడిన జనాభా ఉన్న ఇండియా లాంటి దేశంలో రోజుకు 10 వేల లోపు కేసులు నమోదవ్వడం శుభసూచికం. కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల …

Read More »

టీకాలు తీసుకోని వరకు కేరళ షాక్

కేరళలో కరోనా కేసులు ఇప్పటికీ భారీగా వస్తుండటంతో ఆ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీకాలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ.. ప్రభుత్వానికి సహకరించని వారికి ఉచిత వైద్యం అందించమని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకోనివారు కొవిడ్ బారినపడితే వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించబోదని వెల్లడించారు. అనారోగ్యంతో వ్యాక్సిన్ వేసుకోనివారు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని స్పష్టం చేశారు.

Read More »

రైతులు చనిపోయారా.. మాకు తెలియదే మా దగ్గర రికార్డులే లేవు

వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనోద్యమంలో రైతులు చనిపోయిన విషయం తమకు తెలియదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించింది. రైతుల మరణాలపై తమ దగ్గర రికార్డులేమీ లేవని తెలిపింది. కాబట్టి వారికి ఆర్థిక సాయం చేసే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది. ‘ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు ఏమైనా ఆర్థిక సాయం అందజేస్తారా’ అని లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌధురి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ …

Read More »

దేశంలో కొత్తగా 8,954 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు (Corona cases) వరుసగా రెండో రోజూ పెరిగాయి. బుధవారం 8954 కేసులు నమోదవగా తాజాగా అవి 9 వేలు దాటాయి. దీంతో నిన్నటికంటే ఇవి 8 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 9765 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,06,541కి చేరింది. ఇందులో 3,40,37,054 మంది కోలుకోగా, 4,69,724 మంది మృతిచెందారు. మరో 99,763 కేసులు యాక్టివ్‌గా …

Read More »

కోవీషీల్డ్ టీకాను బూస్ట‌ర్ డోసుగా అనుమతివ్వండి

ఒమిక్రాన్ వేరియంట్‌ ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో కోవీషీల్డ్ టీకాను బూస్ట‌ర్ డోసు రూపంలో ఇచ్చేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని సీరం సంస్థ భార‌త డ్ర‌గ్ నియంత్రణ సంస్థ వ‌ద్ద ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ది. త‌మ కంపెనీకి చెందిన కోవీషీల్డ్ టీకాను బూస్ట‌ర్ డోసుగా ఇచ్చేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని డీసీజీఐని కోరింది. త‌మ వ‌ద్ద కావాల్సిన‌న్ని టీకాలు నిలువ‌ ఉన్న‌ట్లు ఆ సంస్థ చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా క‌రోనాకు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ ద‌డ …

Read More »

మళ్లీ పెరిగిన సిలిండర్ ధర

దేశ వ్యాప్తంగా ఉన్న కమర్షియల్ LPG సిలిండర్ ధర రూ. 103.50 పెరిగింది. పెరిగిన ధర ఇవాల్టి నుంచే (DEC 1) అమల్లోకి వస్తుందని ఆయిల్ కంపెనీలు పేర్కొన్నాయి. ప్రతి నెలా మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు సమీక్షిస్తుంటాయి. తాజా సమీక్షలో ఈ పెంపు నిర్ణయం తీసుకున్నాయి. కాగా గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరను మాత్రం పెంచలేదు. ఇది ఊరటనిచ్చే విషయం.

Read More »

భారత్ లో Carona థర్డ్ వేవ్ కి అదే కారణమా..?

సౌతాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్ కరోనా వేరియంట్ భారత్ లో థర్డ్ వేవ్ కు ప్రధాన కారణం కావచ్చని IIT కాన్పూర్ ప్రొఫెసర్ పద్మశ్రీ మనీంద్ర అగర్వాల్ తెలిపారు. అయితే ఈ వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పుడే అంచనా వేయలేమన్నారు. వ్యాక్సిన్ కంటే సహజ రోగ నిరోధక శక్తి ఈ వేరియంట్ను ఓడించగలదని ఆయన అన్నారు. దేశంలోని 80% జనాభాలో సహజ రోగ నిరోధక శక్తి బలోపేతం అయిందని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat