టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ డీఈఓగా క్రిస్టోఫర్ను నియమించారంటూ తప్పుడు వార్తను ప్రచురించిన టీవీ5 పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, తప్పకుండా కేసులు కూడా పెడతామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసి, రెచ్చగొట్టడానికి టీవీ5 ప్రయత్నించిన విషయం తెలిసిందఏ.. సదరు టీవీ–5 ఛానెల్ తన వెబ్సైట్లో టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని వైవీ సీరియస్ అయ్యారు. వైసీపీ …
Read More »అదే గాని జరిగితే నాకు ఓట్లు సీట్లే ముఖ్యం అని పవన్ ఒప్పుకున్నట్టే..!
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ ఐన టీడీపీని ప్రజలు ఘోరంగా ఓడించిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్,బీజీపీ సపోర్ట్ తో గెలిచాడని అందరికి తెలుసు. ఈసారి మాత్రం పవన్ సొంతంగా పోటీ చేసి ఘోరంగా విఫలం అయ్యారు. ఒకేఒక సీటు గెలిచి చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.ఆ ఒక్క సీటు కూడా పవన్ గెలిచింది కాదు. పవన్ రెండు …
Read More »జగన్ నిర్ణయంపై రెచ్చిపోతున్న జాతీయ మీడియా…ముందు ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వండి…!
ఏపీ సీఎంగా పదవి చేపట్టిన 50 రోజుల్లోనే పాలనలో పలు సంచలనాత్మక నిర్ణయాలు, విప్లవాత్మక సంస్కరణలతో దూసుకువెళ్లడం జాతీయ మీడియా జీర్ణించుకోలేకపోతుందా…జగన్ నిర్ణయాలపై అప్పుడే బురద జల్లుతున్నాయా అంటే…తాజాగా జాతీయ మీడియా ఛానళ్ల కథనాలు చూస్తే నిజమే అనిపిస్తోంది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ ఏపీలోని పరిశ్రమల్లో స్థానికులకే 75 % ఉద్యోగాలు కల్పించేందుకు ఒక బిల్లును తీసుకువచ్చారు. తాజాగా ఆ బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించింది. …
Read More »దేశ చరిత్రలోనే ఇది సువర్ణాధ్యాయం…..జయహో జగన్…!
నవ్యాంధ్రప్రదేశ్లో సువర్ణాధ్యాయానికి నిన్నటి శాసనసభ వేదికైంది. దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, మహిళలు అన్ని రంగాలలో వివక్షకు గురయ్యారు. ముఖ్యంగా జనాభాలో మెజారిటీ శాతం ఉన్న ఈ సామాజిక వర్గాలు దశాబ్దాలుగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పూర్తిగా వెనుకబడిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ శాతం అధికారం చెలాయించిన కాంగ్రెస్ పాలకులు, 20 ఏళ్లు పాలించిన టీడీపీ పాలకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలను ఓటు బ్యాంకుగా …
Read More »గత ప్రభుత్వానికి చేతకాలేదు..ఇప్పుడు చేసేవాళ్ళని అడ్డుకుంటారా..?
ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ..రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పారు.అంతేకాకుండా వైఎస్ఆర్ రైతు భరోసా పట్ల ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.ఈ అక్టోబర్ నెల నుండి రైతులకు ఏడాదికి రూ.12,500 ఇస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద 64లక్షల మంది ఈ పథకానికి అర్హత పొందుతారని అన్నారు. ఈ మేరకు ఏపీ బడ్జెట్ లో రూ.8,750 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. …
Read More »ఏపీ గవర్నర్గా విశ్వభూషణ్ ప్రమాణస్వీకారం..
బుధవారం ఉదయం 11.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేసారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. విభజన అనంతరం ఏపీకి నూతన గవర్నర్గా ఈయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, హైకోర్టు …
Read More »45ఏళ్లకే ఫించన్ పై టీడీపీ ఎందుకు రాద్దాంతం చేస్తోంది.. జగన్ పాదయాత్రలో ఏం చెప్పారు.? సీఎం అయ్యాక ఏం చేస్తున్నారు.?
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45ఏళ్లకే పింఛను.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయిన అంశం.. దీనిపై మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో దుమారం రేగింది. 45 ఏళ్లకు పింఛను స్థానంలో వైఎస్సార్ చేయూత తెచ్చామని సీఎం జగన్ వివరణ ఇవ్వడంతోపాటుగా తాను గతంలో చేసిన ప్రసంగాల వీడియో క్లిప్పింగులను కూడా సభలో ప్రదర్శింపజేశారు. అయినా టీడీపీ సభ్యుల ఆందోళన సాగింది. 45 ఏళ్లున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు …
Read More »చంద్రబాబు పధకం ప్రకారమే రోజూ ఏదోక గొడవ పెడుతున్నారు..ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు టీడీపీ నాయకులపై అసెంబ్లీ సాక్షిగా మండిపడ్డారు. సభలో ప్రతీరోజు టీడీపీ ఎమ్మెల్యేలు ఏదోక అబద్ధపు ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని అన్నారు.ప్రజలకు మంచి చేద్దామని ముందుకు వచ్చినా రోజు ఏదోక ఆందోళన చేస్తూనే ఉన్నారని జగన్ చెప్పుకొచ్చారు.టీడీపీకి ఎంత ఈర్ష్య లేకపోతే , చారిత్రాత్మక బిల్లులు ప్రవేశపెడుతుంటే ఏదోక వివాదం తెచ్చి దానిని ఆపడానికే ప్రయత్నిస్తున్నారు …
Read More »బీసీ డిక్లరేషన్ ను అడ్డుకునేందుకే ఈ డ్రామాలు.. టీడీపీ డ్రామాలింకా మానలేదా.?
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45ఏళ్లకే పింఛను అంశంపై మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో దుమారం రేగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత కె.అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడుల సస్పెన్షన్కు వరకూ దారి తీసింది. అయితే ఈ పరిస్థితి రావడానికి కారణం ఒకటే ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ …
Read More »ఛీ..ఈ చంద్రబాబు బాబు మారడు…మంచి చేస్తే ఓర్వడు…బీసీ డిక్లరేషన్ బిల్లులను అడ్డుకోవడం సిగ్గుచేటు..?
ఏపీ మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబుకు ఒక గుణం ఉంది. ఒక టాపిక్లోఎదుటి వారికి పేరు వస్తుంది అంటే…వెంటనే కుట్రలు మొదలుపెడతారు. ఆ టాపిక్ను పక్కన పెట్టి…మరొక టాపిక్పై రగడ చేసి, అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తారు. గత అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్…టీడీపీ ప్రభుత్వం అవినీతిపై, అక్రమాలు చర్చ లేవనెత్తగానే…బాబు తన వంధిమాగధులు అచ్చెం, బోండా, దేవినేని ఉమలను ఉసిగొల్పి, 11 సీబీఐ కేసులు, …
Read More »