Home / POLITICS (page 219)

POLITICS

టీఆర్ఎస్ పై బురదచల్లుతూ అడ్డంగా దొరికిన ప్రతిపక్షాలు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారుపై ఒక పక్క ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు పలు తప్పుడు ఆరోపణలు చేస్తూ విషప్రచారాన్ని ప్రచారం చేస్తూ తమ పార్టీలకు చెందిన కార్యకర్తలకు ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రేణులను తప్పుడు మార్గంలో నడిచేలా ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల ఒక ప్రముఖ జాతీయ పార్టీకి సానుభూతిపరులమని చెప్పుకునే కొంతమంది నెటీజన్లు తెలంగాణలో మహిళల మిస్సింగ్ కేసులేక్కువగా …

Read More »

గంటా గుండెల్లో రైళ్ళు..జగన్ అస్సలు వదలడు !

యావత్‌ రాష్ట్రాన్ని కుదిపేసిన విశాఖ భూరికార్డుల ట్యాంపరింగ్‌ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) 6 నెలలు విచారించింది. లక్షల ఎకరాల భూరికార్డులు ట్యాంపరింగ్‌, గల్లంతైన విషయంపై సిట్‌ చేపట్టిన దర్యాప్తు కేబినెట్‌ చేతిలో పడేసరికి అందులోని కీలక నిందితులు చీకట్లోనే ఉండిపోయారనేది బహిరంగ వాస్తవం.. ఇవే అనుమానాలు విశాఖ ప్రాంత ప్రజలు నివృత్తి చేస్తున్నారు. సిట్‌ నివేదికను చంద్రబాబు ప్రభుత్వం రాజకీయంగా వినియోగించాలని …

Read More »

ప్రైవేట్ ఎడ్యుకేషన్ మాఫియాపై సీఎం జగన్ ఉక్కుపాదం

ప్రపంచంలో మనిషికి పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం రావాలి.. విద్యార్థులను సక్రమంగా తయారుచేసి సమాజంలోకి ప్రవేశింపజేస్తే సమాజానికి ఎంతో మేలుజరుగుతుంది. పాలకులు విద్యార్థుల సంఖ్య నమోదు పెంచడంలో సంబరపడకుండా బోధనలో నాణ్యతలపై దృష్టి పెట్టాలి. సరిగ్గా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే పని మీద ఉన్నారు. ప్రైవేటు స్కూళ్ల ఫీజుల నియంత్రణపై రెగ్యులేటరీ కమీషన్ ఏర్పాటు చేస్తున్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉండి ప్రజలకిచ్చిన హామీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసిన …

Read More »

ఏపీ టీడీపీ ఎమ్మెల్యేల్లో ఈ వింత పరిస్థితికి జగన్ స్టేట్ మెంటే కారణమా.?

ఏపీ టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందట.. ముఖ్యంగా గెలిచిన ఎమ్మెల్యేలకంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎంతో ఆనందంగా ఉన్నారట.. గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రం బాధపడుతున్నారట.. ఎందుకో తెలుసా.? దానికి తాజాగా సీఎం జగన్ ఇచ్చిన స్టేట్ మెంటే కారణం.. రాజకీయంగా పార్టీలు ఎవరైనా మారొచ్చు.. అయితే రాజ్యాంగబద్ధంగా మారాలి. ఇదే విషయం జగన్ చెప్తూ ఎవరైనా తెలుగుదేశం ఎమ్మెల్యేలు తన పార్టీలోకి వస్తే కచ్చితంగా రాజీనామా చేసి రావాలని …

Read More »

రేపు ముంబై వెళ్లనున్న సీఎం కేసీఆర్.. ఎందుకంటే..?

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి  దేవేంద్ర ఫడ్నవీస్ ను ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు శుక్రవారం ముంబై వెళ్లనున్నారు. ఉదయం 10.20కి హైదరాబాద్ నుంచి బయలుదేరి ముంబై రాజ్ భవన్ చేరుకుంటారు. మద్యాహ్నం రెండు గంటలకు మహారాష్ట్ర సీఎం అధికార నివాసమైన వర్షకు చేరుకుంటారు. ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా   దేవేంద్ర ఫడ్నవీస్ ను …

Read More »

టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేతగా కేకే..విప్ గా జోగినపల్లి

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్టీ అధ్యక్షుడు  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో గురువారం ప్రగతిభవన్ లో జరిగింది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత, లోక్‌సభ పక్ష నేత, రాజ్యసభ పక్ష నేతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా సీనియర్ ఎంపీ  కె.కేశవరావును ఎన్నుకున్నారు.లోక్‌సభ పక్ష నాయకుడిగా ఖమ్మం ఎంపీ  నామా నాగేశ్వర్ రావు ను, ఉప నాయకుడిగా మెదక్ …

Read More »

చంద్రబాబు ఈరోజు సభలో చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాలి సీఎం డిమాండ్

స్పీకర్‌ను గౌరవంగా తనసీట్లో కూర్చోబెట్టే విషయంలో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ముందుకు రాకపోవడం చాలా బాధాకరమని, ఆయన తాను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. స్పీకర్‌ ధన్యవాద సభలో జగన్ మాట్లాడుతూ స్పీకర్‌గా తమ్మినేనని ఏకగ్రీవంగా ఎన్నుకున్నతర్వాత అన్నిపార్టీల నేతలు వచ్చి స్పీకర్‌ను తన సీట్లో కూర్చోవాలని ప్రోటెం స్పీకర్‌ అప్పలనాయుడు కోరారు. తరువాత సాదరంగా నేనులేచి, మిమ్మల్ని ఆలింగనం చేసుకొని, మీ …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రభుత్వం భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిస్థాయిలో రీడిజైన్‌చేసి, రెండున్నరేండ్ల రికార్డు సమయంలోనే ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదలచేస్తున్న దరిమిలా కార్యక్రమాన్ని పండుగలా జరిపేందుకు కసరత్తు మొదలైంది. ఈ నెల 21న అధికారికంగా కన్నెపల్లి పంపుహౌస్‌లోని మోటర్ల వెట్న్ ప్రారంభం కానున్నది. ప్రస్తుతం ఎగువనుంచి ఇన్‌ఫ్లోలు లేకపోవడంతో ఒకేసారి మోటర్లను నడిపేందుకు ఆస్కారం లేకుండాపోయింది. గోదావరికి ఇన్‌ఫ్లోలు మొదలైన తర్వాత జూలైలో అన్ని మోటర్లు …

Read More »

జైలుకు వెళ్ళే బ్యాచ్ లో ముందు వరుసలో ఉన్న మాజీ మంత్రి ఇతనే..?

చిలకలూరిపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు సంబంధించిన అవినీతి డొంక కదిలేలా కనిపిస్తోంది. పుల్లారావుకు నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు తమ సమస్యలకు పరిష్కారం చూపిస్తారని ఆశలు పెట్టుకున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు.. కానీ ఆయనకు పదవి వచ్చినప్పటినుంచీ అవినీతి కార్యక్రమాలకే పాల్పడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో నీరు- చెట్టు పథకంలో మంత్రితోపాటు ఆయన అనుచరులు వందలకోట్లు తినేసారు. అలాగే అధికారం అండతో పత్తి కొనుగోలులో గోల్‌మాల్‌ చేసి …

Read More »

దేశంలోనే అసాధారణమైన ఎత్తిపోతల..ఇది ఒక చారిత్రాత్మక సన్నివేశం

రాష్ట్రంలోని దాదాపు 13 జిల్లాల్లో సుమారు 40 లక్షల ఎకరాల ఆయకట్టుకు జీవం పోసేందుకు నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సిద్ధమైంది. జూన్ 21న ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర్‌రావు ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. కన్నెపల్లి పంపుహౌస్‌లో నీటి ఎత్తిపోతలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణకు ఎగువన ఉన్న మహారాష్ట్ర, దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ మహత్తర కార్యక్రమానికి ముఖ్య …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat