Home / POLITICS (page 259)

POLITICS

దారుణం.. చింతమనేని కచ్చితంగా ఓడిపోవడం ఖాయం.. ఇతను గూండా

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మరోసారి రెచ్చిపోయారు.. చింతమనేని అరాచకాలకు అంతేలేకుండా పోయింది. ఏకంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్యచౌదరిపై పోలీసుల సమక్షంలోనే చింతమనేని దాడికి పాల్పడ్డారు. పశ్చిమగోదావరిజిల్లా వట్లూరు పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రం వద్ద చింతమనేని ప్రభాకర్‌ రెచ్చిపోయారు. వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి అబ్బయ్యచౌదరిపై చింతమనేని దాడికి యత్నించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రం దగ్గర ఓటర్లకు టీడీపీ నేతలు ప్రలోభాలకు పాల్పడుతుండడంతో అడ్డుకునేందుకు అక్కడికి వచ్చిన వైయస్‌ఆర్‌సీపీ నాయకులపై …

Read More »

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో విడుదల..

తాను మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను మనసా, వాచా, కర్మణా అమలు చేస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇచ్చారు.వైసీపీ మేనిఫెస్టోను శనివారం ఆయన విడుదల చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీదానికి కట్టుబడి ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవడం కోసం మేనిఫెస్టో పేరుతో మోసం చేయడం తగదని, తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా నేను ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తానని స్పష్టం …

Read More »

ఎంపీ అభ్యర్థి కవితను రికార్డు మెజారిటీ తో గెలిపియ్యాలని నిజామాబాద్ ప్రజలకు ఎన్నారైల విజ్ఞప్తి

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యూకే (టాక్) సంస్థ ప్రతినిధులు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్ధీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని రికార్డు మెజారిటీ తో గెలిపించాలని నిజామాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖను విడుదల చేశారు. నిజామాబాద్ టీ.ఆర్.యస్ ఎం.పీ అభ్యర్థి కవిత గారికి టాక్ సంస్థకు ప్రత్యేక అనుభందం వుందని .మా సంస్థ ఆవిర్భావం నుండి మమ్మల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించడమే కాకుండా,మా లాంటి …

Read More »

కోట్లమందికి చేరువైన దరువు.. డిజిటల్ మీడియా రంగంలో అనతికాలంలోనే అగ్రస్థానంలోకి

ఒకప్పుడు జర్నలిజం రాతిపలకలపై, జంతు చర్మాలపై ఉండేదని చరిత్ర చెప్తుంది. తర్వాత ప్రింట్ మీడియా ఆవిర్భావం తర్వాత జర్నలిజంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.. అనంతరం టీవీ మీడియా ద్వారా ప్రతీ ఇంట్లోకి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రతీ వ్యక్తి చేతుల్లోకి మీడియా వచ్చేసింది. ఇదే క్రమంలో దేశవ్యాప్తంగా లక్షలకొద్దీ వెబ్ సైట్లు ఆవిర్భవించాయి. వాటిలో దరువు కూడా ఒక్కటి.అయితే దరువు ఎప్పుడూ తనకంటూ ఓ ప్రత్యేకతను, ప్రాధాన్యతను సంతరించుకుంది.. …

Read More »

చంద్రబాబుకు షర్మిళమ్మను కించపర్చుతున్నాడు.. సభ్యత లేదు

ఓటుకు నోటు కేసులో హైదరాబాద్‌ను వదిలి పారిపోయి వచ్చిన చంద్రబాబు 11 కేసులను తొక్కిపట్టిన గజదొంగ అని ప్రముఖ సినీనటుడు, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు మంచు మోహన్‌బాబు విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి చాలా మంచివారని, ఓట్లు వేసి జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తే మురిగిపోతాయన్నారు. అటువంటి వ్యక్తికి మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం అధోగతేనంటూ మోహన్ బాబు ధ్వజమెత్తారు. భీమవరంలో మోహన్ బాబు బహిరంగసభలో మాట్లాడారు. …

Read More »

ఐటీ శాఖలో 20 వేల కోట్ల కుంభకోణం..తండ్రీకొడుకులకు శాశ్వత జైలు శిక్ష

హైదరాబాద్ ని నేనే కట్టాను , హైదరాబాద్ కి ఐటీ తెచ్చాను అలాగే అమరావతికి ఐటీ తెచ్చి ప్రపంచంలోనే నంబర్ వన్ చేస్తానని మొదటి రోజునుండే చంద్రబాబు పదే పదే గొప్పలు చెప్పుకొంటున్నారు .ఐటీలో నంబర్ వన్ చేయటం పక్కనపెట్టి ఐటీ పేరుతొ వేల కోట్లు దోచుకొంటున్నారు . ఇలాంటి దోపిడీ భారతదేశ చరిత్రలోనే జరగలేదు . వాళ్ళ దోపిడీకి అనుకూలంగా ఐటీ పాలసీని తయారు చేశారు , దానికనుగుణంగానే …

Read More »

ప్రాణాలను కబళిస్తున్న ఉద్దానం సమస్య ఏపార్టీ తీర్చుతుందని శ్రీకాకుళం వాసులు ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేనలు

శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో టీడీపీ, మూడు స్థానాల్లో వైసీపీ విజయం సాధించాయి. పాతపట్నం వైసీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి టీడీపీలోకి ఫిరాయించారు. ఇక్కడ ఎంపీ స్థానంలో మొదట్నుంచి కింజరపు కుటుంబానికే కాస్త పట్టుంది. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలో చేరారు. అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే, ఇచ్చాపురం మొదటి నుంచి టీడీపీకి పట్టున్న నియోజకవర్గం. 2004 ఎన్నికల్లో …

Read More »

నటన నా వృత్తి అని, నటిగా నన్ను గౌరవించి నగరి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు.. నేను సేవ చేస్తున్నా

చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని వైసీపీ నగరి అభ్యర్థి రోజా మండిపడ్డారు. ప్రభుత్వం తనకు సహకరించకపోయినా తనకు వచ్చే ఆదాయంతోనే నియోజకవర్గ ప్రజలకు సాయం చేస్తున్నానన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నగరి నియోజకవర్గంలో ఉన్న చేనేత, చెరుకు పరిశ్రమలను అభివృద్ధి చేస్తానని తెలిపారు. టీడీపీ రంగులు వేసుకునే ఎన్టీఆర్‌ పార్టీ అని, ఆ పార్టీతో చంద్రబాబుకు పనేంటని ప్రశ్నించారు. అలాగే బాలకృష్ణ రంగులు వేసుకుని తన కూతురు వయసున్న వారితో …

Read More »

వినుకొండలో బలంగా వీస్తున్న ఫ్యానుగాలి.. బ్రహ్మన్నకు బ్రహ్మరధం.. టీడీపీకి డిపాజిట్లు గల్లంతే

అది రావణుడు సీతా దేవిని అపహరించుకుని వెళ్తున్న సమయం.. అప్పుడే అటుగా వెళ్తున్న జటాయువు చూసి రావణబ్రహ్మతో పోరాడి ప్రాణాలు విడిచింది.. ఆ స్థలమే విన్నకొండ.. కాలక్రమంలో వినుకొండగా మారింది. ఇక్కడినుంచి అనేకమంది కవులు కళాకారులు, రాజకీయ ఉద్ధండులు వచ్చారు. వినుకొండ నియోజకవర్గం అటు పల్నాడుకి దగ్గరగా బెజవాడకు దూరంగా ఉన్న ప్రాంతం. రాజకీయంగా ఎంతో పరిణితి చెందిన జిల్లా కావడంతో ఎప్పుడూ రాజకీయం ఒకరి వైపే నిలవలేదు. ఒక్కోసారి …

Read More »

బరితెగించిన టీడీపీ నేతలు..ఇంటిపై వైసీపీ జెండా ఎగరేసినందుకు యువకుడిపై దౌర్జన్యం

చంద్రబాబు సొంత నియోజకవర్గంలో పచ్చతమ్ముళ్లు మితిమీరి బరితెగిస్తున్నారు. ఇంతకు అసలు విషయానికి వస్తే రామకుప్పం మండలం రాజుపేటలో ఓ యువకుడు వైఎస్సార్‌సీపీపై అభిమానంతో తన ఇంటిపై వైఎస్సార్‌సీపీ జెండాను ఎగరవేశాడు.అయితే విషయం తెలుసుకున్న తెలుగుదేశం నేత నాగేంద్ర అతని అనుచరులు ఆ యువకుడిపై దాడి చేసి బెదిరించారు.తనకు వైఎస్‌ రాజశేఖర రెడ్డి అంటే ఎంతో అభిమానమని అందుకే తన ఇంటిపై వైసీపీ జెండా ఎగరేసానని చెప్పగా మండిపడ్డ పచ్చతమ్ముళ్లు..అతనిపై దాడిచేసి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat