ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు అన్నట్లుగా టీడీపీవ వేస్తున్న ఎత్తులు విఫలమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో ఆ పార్టీ పరువు పోగుట్టుకుంటోంది. జిల్లాలోని రాజంపేట టీడీపీ రాజకీయం చీలిపోయింది. వైసీపీలో గెలిచి టీడీపీలో మంత్రి పదవి పొందిన ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి గ్రూపులుగా చీలిపోయి పోటీపోటీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. దీంఓత నియోజకవరగ్ంలో అసలేం జరుగతోందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఆర్ …
Read More »ప్రతిపక్షాల ర్యాలీకి సీఎం కేసీఆర్ ఇందుకే వెళ్లలేదు
విపక్షాలు చేస్తున్న ప్రచారానికి టీఆర్ఎస్ ఎంపీ కవిత చెక్ పెట్టారు. కోల్కతాలో జరిగిన ప్రతిపక్షాల ఐక్యతార్యాలీకి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హాజరుకాలేకపోవడంపై విపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఎంపీ కవిత క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల బిజీ కారణంగానే సీఎం కేసీఆర్ శనివారం కోల్కతాలో జరిగిన ఐక్యతార్యాలీకి హాజరు కాలేకపోయారని ఆమె స్పష్టం చేశారు. భవిష్య త్తులో బీజేపీయేతర, కాంగ్రెసేతర ర్యాలీల్లో టీఆర్ఎస్ పార్టీ …
Read More »రహదారుల బాటపట్టండి..అధికారులకు సిఎం ఆదేశం..!!
రెండేళ్లలో తెలంగాణలోని రహదారులన్నీటినీ బాగు పరిచి అద్దంలా మార్చాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత ప్రభుత్వం రహదారుల కే ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలతో సహా, రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామ పంచాయతీలకు బిటి రహదారి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ప్రస్తుతం రహదారుల పరిస్థితి ఎలా ఉంది? వాటిని అద్దంలా తయారు చేయడానికి ఏం చేయాలి? …
Read More »బాబుకు ఇంకో షాకివ్వనున్న టీఆర్ఎస్
యాక్షన్కు రియాక్షన్ తరహాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు తగు రీతిలో స్పందించేందుకు టీఆర్ఎస్ కార్యాచరణ ప్రారంభించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు పోషించిన పాత్రకు తగిన రిటర్న్గిఫ్ట్ ను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చేలా వ్యూహం ఖరారైంది. ఇందులో తొలి మెట్టుగా టీఆర్ఎస్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాసయాదవ్ రెండు రోజుల క్రితం ఆంధ్ర పర్యటనతో మొదలైంది. అనంతరం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ …
Read More »లక్షకోట్లతో మోడీ పథకం… సీఎం కేసీఆరే ఆదర్శం
బీజేపీకి పెట్టని గోడలా ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో పార్టీ ఓటమితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వంఅలర్ట్ అయింది. ఈ రాష్ర్టాల్లో రైతుల ఆగ్రహమే ప్రధాన కారణమని భావించిన కమలనాథులు.. దేశవ్యాప్తంగా ఉన్న రైతుల రుణమాఫీ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ.. ఆ దిశగా ప్రజలకు భారీగా తాయిలాలను ప్రకటించబోతుందని విశ్వసనీయ …
Read More »కాంగ్రెస్లో కలకలం..కేసీఆర్పై సీనియర్ ఎమ్మెల్యే ప్రశంసలు
తెలంగాణ కాంగ్రెస్లో లుకలకలు మరోమారు బహిర్గతం అయ్యాయి. సీనియర్ ఎమ్మెల్యే ఒకరు తెలంగాణ సీఎం కేసీఆర్పై ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలుచేశారు. కాంగ్రెస్లో కష్టపడేవారికి తగిన గుర్తింపులేదని, అందుకే చాలామంది నేతలు పార్టీ మారేందుకు సమాయత్తం అవుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో లాబీయింగ్, పైరవీలు చేసేవారికి పెద్దపీట వేసే దుస్సాంప్రదాయానికి పార్టీ అధిష్ఠానం స్వస్తి పలకాలని సూచించారు. స్థానికంగా ప్రజాబలం ఉన్న నాయకులను …
Read More »రైతుబంధుపై అన్నాహజారే ప్రశంసలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంపై సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ప్రశంసల వర్షం కురిపించారు. హెచ్ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సుకు అన్నాహజారే హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్నాహజారే టీ న్యూస్ తో మాట్లాడుతూ.. రైతుబంధు పథకం రైతుల పాలిట ఆశాదీపం. రైతుబంధు మంచి పథకం. రైతులకు ఇలాంటి పథకం అవసరం. ప్రతి రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా రైతుబంధు గురించి …
Read More »అన్నా క్యాంటీన్లు సక్రమంగా లేక సొంత నిధులతో అన్నం పెడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు
పేదల ఆకలి తీర్చాలన్న భావనతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సొంత నిధులతో రూ.5లకే భోజనం పథకాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు. మొదట వైయస్ఆర్సీపీ మంగళగికి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజన్న క్యాంటీన్ ఏర్పాటు చేయగా ఆ తరువాత హిందూపురం, నగరి, రైల్వే కోడూరులో రాజన్న క్యాంటీన్ ఏర్పాటు చేసారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీఆర్ పేరుతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని హడావుడి చేయటం తప్ప ఎక్కడా సక్రమంగా అన్నా …
Read More »గుడి వంశీధర్ రెడ్డిని అభినందించిన కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గుడి వంశీదర్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రశంసించారు.ఇవాళ హైదరాబాద్ నగరంలోని తెలంగాణ భవన్ లో కేటీఆర్ ని వంశీదర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని మదారం, సోమాయికుంట తండ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా చేసినందున కేటీఆర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆదే విధంగా ఆ గ్రామాలను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సహకారంతో ఆదర్శ …
Read More »మామకు రేవంత్ వెన్నుపోటు..ఆమెతో కలిసి కొత్త స్కెచ్
వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన తెలుగుదేశం పార్టీలో ఎదిగి కొద్దికాలం క్రితం కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అదే వెన్నుపోటు రాజకీయాలను అమల్లో పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో సీనియర్ నేతతో కలిసి తన భార్య పెదనాన్న అయిన సీనియర్ నేతకు షాకిచ్చేందుకు రేవంత్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ మహిళా నేతే మాజీ మంత్రి డీకే అరుణ. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో రెండు …
Read More »