Politics కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన రాజస్థాన్లో తన యాత్రను కొనసాగిస్తున్న సందర్భంగా ప్రియాంక గాంధీ కుటుంబం ఇందులో పాలుపంచుకుంది.. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత జోడో యాత్రను ప్రారంభించి 96 రోజులు అయింది.. ఇప్పటి వరకు పలు రాష్ట్రాల్లో పర్యటించిన రాహుల్ గాంధీ ప్రస్తుతం అయినా రాజస్థాన్లో బుండి …
Read More »Politics : కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ కవిత..
Politics ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొని సీబీఐ విచారణ పూర్తి చేసుకున్న ఎమ్మెల్సీ కవిత తాజాగా కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు బిజెపి చేసే పనుల్ని అడిగే వాళ్ళు ఎవరూ లేరని.. యువతలో చైతన్యం రావాలని అన్నారు.. అలాగే అందరూ ఏకమై పోరాడితేనే విజయం చేకూరుతుందని చెప్పుకొచ్చారు.. ఎమ్మెల్సీ కవిత తాజాగా బిజెపి పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను అడ్డదారిలో బీజేపీ కూల్చేస్తోందని అన్నారు. బీజేపీ …
Read More »Political : దేశ రాజధానిలో బీఆర్ఎస్ కార్యాలయం ఎక్కడంటే..
Political తెలంగాణ రాష్ట్ర సమితి తాజాగా బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.. సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జెండాను తెలంగాణ భవన్లో ఎగరవేసిన కేసిఆర్ చలో ఢిల్లీ అని నినాదం కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే, అలాగే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యాలయాలు ఏర్పాటుకు ఆ పార్టీ అధినేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడలో …
Read More »Political : పూర్తయిన కవిత సిబిఐ విచారణ..
Political ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ పూర్తయింది. ఈ మేరకు సిబిఐ అధికారులు కవితను ఏడు గంటల పాటు విచారించి కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ పూర్తయింది.. ఆదివారం ఉదయం బంజారాహిల్స్ లో ఉన్న ఆమె ఇంట్లో సిబిఐ అధికారులు దాదాపు 7 గంటల పాటు విచారించారు.. 11 గంటలకు మొదలైన ఈ విచారణ సాయంత్రం …
Read More »Political : తెలంగాణలో జనసేన పోటీ..?
Political ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తున్న రాజకీయ పార్టీలో జనసేన కూడా ఒకటి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన జనసేన ప్రస్తుతం తెలంగాణలోనూ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. తెలంగాణ రాష్ట్ర సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ తెలంగాణ కార్యవర్గం కసరత్తు చేస్తోంది. అలాగే తెలంగాణలో మనం పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ జనసేన కార్యకర్తలకు ఇటీవల ఆ పార్టీ అధినేత …
Read More »Political : ప్రభుత్వ పాలనకు వాలంటీర్లు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు..
Political రాష్ట్రాన్ని అవినీతి రహితంగా మార్చాలని శతవిధాల వైసిపి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.. అలాగే ప్రభుత్వ పాలనకు చేదోడు వాదోడుగా వాలంటీర్లు సహాయపడుతున్నారని అన్నారు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవినీతి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అలాగే ఏపీ ప్రభుత్వ విధానాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కొన్ని పత్రికలు వాలంటీర్ల …
Read More »Political : చంద్రబాబు పాలనతో ప్రజలు విసుగెత్తి పోయారు సజ్జల రామకృష్ణారెడ్డి..
Political ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై వైరల్ కామెంట్స్ చేశారు.. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై సజ్జల రామకృష్ణారెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు పాలనతో విసిగెత్తిపోయారని అందుకే 2019 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించారని అన్నారు.. అలాగే ప్రజలు ఇదేం ఖర్మ అని భావించారు కాబట్టే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిందని …
Read More »Political : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ ప్రమాణ స్వీకారం..
Political హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో అక్కడ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనే విషయం ప్రస్తుతం అంశంగా మారింది అయితే ఈ పదవి కోసం ఇప్పటికే ఎందరో పోటీ పడుతూ ఉండగా తాజాగా ఈ ఉత్కంఠకు తెరపడింది… హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.. హిమాచల్ప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని నిర్ణయించే అధికారాన్ని పార్టీ అధిష్ఠానానికి అప్పగిస్తూ హిమాచల్ ప్రదేశ్ …
Read More »Political : హిమాచల్ ప్రదేశ్ సీఎం ఎవరంటే..
Political తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో అధికార బిజెపి నీ ఓడించి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే ఈ విజయంతో ఆ పార్టీ నాయకుల్లో సందడి నెలకొంది అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకుల్లో మళ్ళీ ఆశలు చిగురించాయి అయితే అసలు హిమాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చుంటారు అనే విషయం ఇప్పటివరకు చర్చిని అంశంగా మారింది.. హిమాచల్ ప్రదేశ్ లో …
Read More »Political : 17 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆ సంస్థ ఉద్యోగుల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం
Political ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న విద్యుత్ సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.. దాదాపు 17 ఏళ్ల పాటు నిరీక్షించిన ఈ ఉద్యోగులకు ఇప్పటికీ స్వాంతన లభించింది.. రాష్ట్రంలో ఉన్న విద్యుత్ సంస్థల ఉద్యోగుల 17 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.. ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కోతో పాటు ఏపీ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లలోని ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు బదిలీ …
Read More »