Home / POLITICS (page 20)

POLITICS

SAJJALA: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరుపై సజ్జల సీరియస్

Sajjala who expressed his anger at the behavior of Kotam Reddy Sridhar Reddy

SAJJALA: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరుపై వైకాపా కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో రాష్ట్రస్థాయి సర్పంచుల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెదేపాలోకి చేరుకున్నాక……తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటంరెడ్డి తన నిర్ణయాలు తాను తీసుకున్నాక….ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటామని ప్రశ్నించారు. కోటంరెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చెబుతున్నారు. అయినా ఆయన ఫోన్ ట్యాపింగ్ …

Read More »

MINISTER SATYAVATHI: ప్రాథమిక పాఠశాల ప్రారంభించిన మంత్రి సత్యవతి

MINISTER SATYAVATHI: ములుగు జిల్లా గోవిందరావుపేటలో మన ఊరు–మన బడిలో కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. కేసీఆర్ సర్కారు…. ప్రభుత్వ బడులను అభివృద్ధి చేస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. మన ఊరు–మన బడి…..మొదటి విడతలో ప్రతి మండలానికి 4 పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా అభివృద్ధి చేశామన్నారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని …

Read More »

MINISTER TALASANI: యునైటెడ్‌ క్రిస్టియన్‌ అండ్‌ పాస్టర్స్‌ సమావేశంలో పాల్గొన్న మంత్రి తలసాని

Minister Talasani said that the govt is working for the development and welfare of all communities

MINISTER TALASANI: హైదరాబాద్ నారాయణగూడ చర్చిలో యునైటెడ్‌ క్రిస్టియన్‌ అండ్‌ పాస్టర్స్‌ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఐకమత్యంతోనే అభివృద్ధి సాధించగలమని…. రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్స్ అందరూ ఏకం కావాలని ఆకాంక్షించారు. అన్ని జిల్లాలు, మండలాలవారీగా …

Read More »

JAGAN: త్వరలో విశాఖ షిఫ్ట్ అవుతా

CM Jagan key comments about Visakha

JAGAN: త్వరలో విశాఖ షిఫ్ట్ అవుతానంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ నూతన రాజధానిగా విశాఖ ఉండనుందని వ్యాఖ్యానించారు. దిల్లిలో జ‌రిగిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. విశాఖ‌….ఏపీకి కొత్త రాజ‌ధాని కానుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. విశాఖలో మార్చి 3, 4 తేదీల్లో జరగనున్న ఇన్వెస్టర్ల సదస్సుకు రావాలని ప్రతినిధులను ఆహ్వానించారు. సమావేశానికి వచ్చిన ప్రతినిధులంతా …

Read More »

KTR: ఈ ఏడాది ఆగస్టులో కరీంనగర్ జిల్లాలో జాతీయ దళితబంధు

Brs leader krishank CRITISICE TO PRADANI MODI

KTR: ఈ ఏడాది ఆగస్టులో కరీంనగర్ జిల్లాలో దళితబంధు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ను పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఆగ‌స్టు 16 నాటికి దళితబంధు ప‌థ‌కం ప్రారంభించి రెండేళ్లు పూర్తికానున్న సంద‌ర్భంగా జాతీయ దళితబంధు నిర్వహించాలని సూచించారు.   క‌రీంన‌గ‌ర్ లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఎమ్మెల్యే కార్యాల‌య భ‌వ‌నాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్, ఎర్రబెల్లి, ప్రణాళికా సంఘం …

Read More »

BUDGET: ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్ సమావేశాలు

Budget meetings to begin from February 3

BUDGET: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3న ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజు గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. శాసన మండలి, శాసనసభల సమావేశానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. బడ్జెట్‌ సమర్పణ పత్రాలపై గవర్నర్ సంతకం చేశారు. హైకోర్టు సూచనలతో ప్రభుత్వం, రాజ్‌భవన్‌ లాయర్ల మధ్య నిన్న సంధి కుదిరింది. హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ విషయంలో ప్రభుత్వం, రాజ్‌భవన్‌ లాయర్ల మధ్య జరిగిన చర్చలు సఫలం …

Read More »

minister venu gopalakrishna: ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను సీఎం నెరవేర్చారన్న మంత్రి చెల్లుబోయిన

minister venugopala krishna comments ON chandrababu

minister venu gopalakrishna: ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ప్రతిపక్ష నేతగా తెదేపా అధినేత చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చెప్పిన అబద్ధాలు విని మోసపోయిన ప్రజలు….ఓటుతో సరైన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. లోకేశ్ …

Read More »

HIGH COURT: లంచ్ మోషన్ పిటిషన్ ను వెనక్కి తీసుకున్న తెలంగాణ సర్కారు

Budget meetings to begin from February 3

HIGH COURT: గవర్నర్ బడ్జెట్ ను ఆమోదించడం లేదంటూ హైకోర్టులో వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం తరపున న్యాయవాది దుష్యంత్ దవే కోర్టుకు వెల్లడించారు. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభమవుతాయని తెలిపారు. గవర్నర్ తన రాజ్యాంగ బద్ధమైన విధులు నిర్వహిస్తారని చెప్పారు. బడ్జెట్ ఆమోదంపై గవర్నర్ తమిళిసై అనుమతి తెలపకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో …

Read More »

KTR: ఐటీసీ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Minister KTR started the industry of ITC products

KTR: మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌లో ఐటీసీ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. తెలంగాణ గురించి ఐటీసీ ఛైర్మన్ మాట్లాడిన మాటలు…సంతోషం కలిగించాయన్నారు. ఐటీసీ అతిపెద్ద పేపర్‌ మిల్లు తెలంగాణలోనే ఉందన్నారు. అతి తక్కువ సమయంలోనే తెలంగాణ ప్రగతి సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. మిగులు విద్యుత్ ను సాధించడమే కాక….. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చే స్థాయికి ఎదిగామన్నారు. 68 లక్షల టన్నుల నుంచి నేడు మూడున్నర …

Read More »

GANDHI VARDANTHI: శాసనసభ ప్రాంగణంలో జాతిపితకు నివాళులు

speaker, council chairman tributes to jaathipitha in assembly

GANDHI VARDANTHI: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ ప్రాంగణంలో జాతిపితకు నివాళులర్పించారు. శాసనసభ సభాపతి, మండలి ఛైర్మన్ మహాత్ముడి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. శాంతి, అసింహతోనే మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చారని సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు. గాంధీ చాటిచెప్పిన పద్ధతుల్లోనే అందరూ నడవాలని హితవు పలికారు. గాంధీ కలలుగన్న స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat