ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫోటో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కొందరు సోషల్ మీడియాలో ఈ ఫోటోను వైరల్ చేశారు. బీజేపీ, వైసీపీ మధ్య రహస్య సంబంధాలు ఉన్నాయని టీడీపీ విష ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అందుకు సాక్ష్యం అన్నట్టు కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్ప, విజయసాయిరెడ్డి కలిసి చర్చించారంటూ ఈ ఫోటోను సోషల్ మీడియాలోకి వదిలారు. పగలు ఏపీలో ఉంటున్న విజయసాయిరెడ్డి రాత్రి వేళల్లో …
Read More »సార్.. ఓటుకు నోటు కేసులో కష్టాల్లో ఉన్నా.. కాపాడండి..!!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి ప్రస్తుతం పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంది. అసలే చంద్రబాబు నియమించిన జన్మభూమి కమిటీల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం వరకు భారీ అవినీతి జరిగిందని ఆధారాలతో సహా అటు సోషల్ మీడియాతోపాటు ఇటు పలు సందర్భాల్లో పచ్చ మీడియా కూడా టీవీ ఛానెళ్లలో ప్రసారం చేయడంతోపాటు పత్రికల్లో ప్రచురిస్తున్న విషయం తెలిసిందే. మరో పక్క సార్వత్రిక ఎన్నికల …
Read More »ఎమ్మెల్యే చిన్నారెడ్డికి చుక్కలు చూపించిన రైతన్నలు..!!
గులాబీ దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించిన రైతుబంధు పథకానికి రాష్ట్రవ్యాప్తంగా నే కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి చెక్కులను రైతులు తమ కళ్ళకు అద్దుకొని తీసుకుంటున్నారు.మొదటి రోజు రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. అయితే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం ఈ పథకంపై బురద జల్లుతుంది.రైతులకు అండగా నిలిచే రైతుబంధు పథకంపై కాంగ్రెస్ …
Read More »మాదిగలపై వర్ల రామయ్య దారుణ వాఖ్యలు..!! వీడియో..
టీడీపీ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) చైర్మన్ వర్ల రామయ్య ఓ దళిత యువకుడిపై జులుం ప్రదర్శించి, తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే..గురువారం మచిలీపట్నం బస్టాండ్లో రామయ్య అధికారులతో కలసి బస్సులను తనఖీ చేశారు. ఓ బస్సులోని యువకుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు ఉండడంతో రామయ్య అహం దెబ్బతింది. నిప్పులు తొక్కిన కోతిలా చెలరేగిపోయాడు. ‘నీ …
Read More »వల్లభనేని వంశీకి గడ్డుకాలం..!!
వల్లభనేని వంశీ మోహన్. కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే, అలాగే, విజయవాడ నగరం టీడీపీ అధ్యక్షులు కూడాను. 2014 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుట్టా రామచంద్రరావుపై కేవలం 9,500 ఓట్ల తేడాతో వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్పై విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన అపజయం పాలయ్యారు. దివంగత టీడీపీ నేత పరిటాల …
Read More »ఏపీలో సంచలన వార్త.. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతుంది.టీడీపీ నేతలకు వణుకు పుడుతుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన క్లారిటీ తో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి ఒకరు వైసీపీ గూటికి రావడానికి సిద్ధమైనట్లు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ సర్కారు కొనసాగిస్తున్న అవినీతి …
Read More »జగన్కు మించిన.. వెన్నుపో టుదారు మరొకరు లేరు :మంత్రి సోమిరెడ్డి
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాగా, బుధవారం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్రెడ్డి తన మీద ఉన్న కేసులను కొట్టేయించుకునేందుకు.. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఐదు కోట్ల మంది ఏపీ ప్రజలకు అన్యాయం చేస్తుంటే వైసీపీ నాయకులు, నేతలు లాలూచీపడి.. …
Read More »కేసీఆర్ మీటింగ్ పెడితే.. చంద్రబాబుకు వణుకు పుడుతుంది
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీటింగ్ పెడితే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వణుకు పుడుతుందని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు.ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు.ఓటుకు నోటు కేసు దర్యాప్తు ఇప్పుడు ముమ్మరం అవుతుంది కాబట్టే..రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు ఏపీ కి ప్రత్యేక హోదా కోసం ర్యాలీలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.చంద్రబాబు నాయుడు దొంగదీక్షలు ఎన్ని చేసినా ప్రజలు నమ్మప్రసక్తే లేదని అన్నారు …
Read More »చంద్రబాబు చేస్తున్నవాటిని చూసి…కడుపు మండి మీడియాతో నిజాలు చెప్పిన ప్రత్యూష తల్లి
ఏపీ సీఎం చంద్రబాబు హయాం అంతా మహిళలకు వ్యతిరేకమని అన్నారు 2002లో మరణించిన దివంగత సినీ నటి ప్రత్యూష తల్లి పాదరాజు సరోజినిదేవి. ఆమె మంగళవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ..మహిళోద్ధారణ చేస్తానంటూ చంద్రబాబు ర్యాలీలు చేయటం విచిత్రంగా ఉంది. 2002లో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రోద్బలంతోనే ఆయన సన్నిహితులు నా బిడ్డపై అత్యాచారం చేసి హత్య చేశారు. న్యాయం కోసం మేం పోరాటం చేస్తే అధికార బలంతో …
Read More »1000 వాహనాల భారీ ర్యాలీతో.. రేపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరననున్న వసంత కృష్ణప్రసాద్
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రతి పక్షంలో వైసీపీ పార్టీ బలం అంతకు అంత పెరుగుతుంది. రోజు రోజుకు తెలుగు తమ్ముళ్లకు దిమ్మతిరిగేలా… ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ నుండి వైసీపీ పార్టీలోకి వలసలు జోరందుకున్నా యి.ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ పార్టీ నుండి వైసీపీలో చేరగా..తాజాగా మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వసంత కృష్ణప్రసాద్ వైసీపీ లో చేరబోతున్నారు. ఈనెల …
Read More »