ఆంద్రప్రదేశ్ 2014 ఎన్నికల్లో అమలు కాని హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో మైలురాయిని అధిగమించింది. గుంటూరు జిల్లా పలుదేవర్లపాడులో మంగళవారం పాదయాత్ర 1600 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ అక్కడ రావి మొక్కను నాటారు. అనంతరం గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. …
Read More »ప్రజాసంకల్ప యాత్రపై హీరో నిఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..!!
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్. ప్రస్తుతం ఈ హీరో వెరైటీ సినిమాల్లో నటిస్తూ దర్శకుల ఛాయిస్ హీరోగా మారాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ, స్వామిరారా, సూర్యా వర్సెస్ సూర్యా, శంకరాభరణం, కేశవ వంటి విభిన్న చిత్రాలతో తెలుగు సినీ జనాలను అలరిస్తూ తన స్టార్డమ్ను ఎప్పటికప్పుడు పెంచుకుంటున్నాడు నిఖిల్ సిద్ధార్థ్. తాజాగా ఈ యువ హీరో …
Read More »వైఎస్ జగన్పై జాతీయ పార్టీల దృష్టి..!!
వైఎస్ జగన్ మోహన్రెడ్డి, ఇప్పుడు దేశ రాజకీఆల్లో సంచలనంగా మారిన పేరు. నేడు అన్ని రాజకీయ పార్టీలను ఆకర్షిస్తున్న పేరు. ఏపికీ ప్రత్యేక హోదా విషయంలో.. ప్రత్యేక హోదాక ఢిల్లీలో, మంగళగిరిలో ప్రత్యేక పోరాటాలు చేస్తఆరు. ఇక తాజాగా ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోడీతో ఢీకొట్టంఏదుకు రెడీ అయ్యారు. ముందుకు వస్తే. ఫలితంగా అక్రమ కేసులు నమోదయ్యాయి. వైఎస్ జగన్, దేశ రాజకీయాల్లో ఈ పేరు ఓ సంచలనం. …
Read More »జగన్, పవన్లను అనరాని మాటలతో ఏకిపారేశాడు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్లపై విజయవాడ వెస్ట్ నియోజకవర్గం వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జలీల్ ఖాన్ మాట్లాడుతూ.. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఒక జఫ్పా అని అందరికి తెలుసు, మరో పక్క చిత్రసీమలో నాటకాలు వేసుకుంటూ …
Read More »జగన్పై చలసాని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, నేడు శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రకు విరామం ప్రకటించారు. ఆదివారంతో 120 రోజులు పూర్తి చేసుకున్న …
Read More »ఎన్టీఆర్నే అవమానిస్తావా..?
పెద్ద ఎన్టీఆర్నే అవమానిస్తావా..? నువ్వెంత.. నీ బతుకెంత..!!, అవును, తెలుగు సినీ నటి మాధవీ లత టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే, ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వానికి, తెలుగు వెండితెర నటీనటులకు మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా, మొన్నటికి మొన్న టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మీడియా ముఖంగా మాట్లాడుతూ.. టాలీవుడ్ నటులు రాసలీలలకు ఇచ్చే ప్రాధాన్యత ఏపీ రాష్ట్ర ప్రయోజనాలకు …
Read More »యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్న ఆంధ్ర పొలిటికల్ సరికొత్త సర్వే ..!!
ఏపీ రాజకీయ నాయకులను మండు వేసవితోపాటు మరింత హీటెక్కించేలా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూట్యూబ్ ట్రెండింగ్లో అయితే, ప్రస్తుతం నెం.1 స్థానంలో ఉంది. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయి. అయితే, వీడీపీ అసోసియేట్స్ అనే సంస్థ చేసిన ఆంధ్ర పొలిటికల్ సర్వేలో ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా పలు పార్టీలకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వంలో …
Read More »వైఎస్ జగన్ ..మీరు చేసిన సాయం జన్మలో మరువలేము..దేవుడిలా నీవు..!
‘మనకి సాయం చేసిన వారిని మరవకూడదు అంటారు..అందుకే చేసిన సాయం మరవకుండా చేసిన వారు అంత దూరంలో ఉన్న వెళ్లి మరి కలసి దాన్యవాదములు తెలిపారు. వారి మాటల్లోనే ఆయన గురించి తెలుసుకుందాం…. జగనన్నకు నా బాధ విన్నవించుకుంటే ఏ జన్మలో మరిచిపోలేని సాయం చేశారు. నాబిడ్డ త్వరలో మాట్లాడతాడని డాక్టర్లు చెబుతుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఏం చేసి జగనన్న రుణం తీర్చుకోవాలో మాకు అర్థం కావడం లేదు. …
Read More »జగన్పై కేసుల వెనుక అసలు నిజం చెప్పిన సుప్రీం కోర్టు న్యాయవాది..!!
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ లకు చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్రావు, దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడు ప్రస్తుత నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టిన విషయం విధితమే. వైఎస్ జగన్ రాజకీయ ఎదుగుదలను, అలాగే, ప్రజల్లో జగన్కు …
Read More »బ్రేకింగ్ న్యూస్ ఏడుగురు ఎమ్మెల్యేల రాజీనామా.. నేడు మరో పార్టీలోకి..!
ప్రస్తుతం ఒక పార్టీ గుర్తు మీద గెలిచి వేరే పార్టీలోకి చేరడం మాములు విషయమైంది. ఇతర పార్టీలకు చెందిన అధ్యక్షులు చూపించిన తాయిలాలకు ఆశపడి .ఇచ్చే నోట్ల కట్టలకు ..ప్రాజెక్టులకు లొంగి తమను గెలిపించిన ప్రజలను ..అవకాశమిచ్చిన పార్టీలను మోసం చేస్తూ వేరే పార్టీలో చేరుతున్నారు .అందులో భాగంగా కర్ణాటకలో జేడీఎస్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆదివారం …
Read More »