తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పనితీరు, వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయో తెలియజేసేందుకు మరో తాజా ఉదాహరణ ఇది. సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల గ్రామ రెవిన్యూలోని ఫ్యాబ్సిటీ (ఈసిటీ)లో 20 ఎకరాలలో హిమాచల్ ప్యూచరిస్టిక్ కమ్యూనికేషన్ లిమిటెడ్ (హెచ్ఎఫ్సీఎల్) గూపునకు చెందిన ఆప్టికల్ ఫైబర్ ప్లాంటుకు ఆయన రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పట్నం మహేందర్రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రైటీ …
Read More »రాయలసీమలో వైసీపీ తుడిచిపెట్టుకు పోవడం ఖాయం..!!
రాయలసీమలో వైసీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని టీడీపీ ఎంపీ సీఎం రమేష్, రాజ్యసభ టీడీపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. కాగా, ఇవాళ సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాయలసీమకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్ష పార్టీ వైసీపీ అనవసర రాద్దాంతం చేస్తోందని, రాయలసీమలో టీడీపీ చేసిన అభివృద్ధితో 2019లో వైసీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీపీపీని రాయలసీమలో నెలకొల్పారన్నారు. అలాగే, నేడు ముఖ్యమంత్రి …
Read More »కేసీఆర్ అంత దమ్ముతో సవాల్ చేయగలరా..? మంత్రి కేటీఆర్
నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చండూరులో స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ప్రగతి సభ జరిగింది. ఈ సభకు మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ మందుల సామెల్, ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బాలు నాయక్, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, …
Read More »వారం రోజులుగా ”అమరావతిలో సీబీఐ మకాం”..! కారణం తెలిస్తే షాక్..!!
వారం రోజులుగా అమరావతిలో సీబీఐ మకాం..! కారణం తెలిస్తే షాక్..!! అవును, గత వారం రోజులుగా సీబీఐ (Central Bureau of Investigation) ఏపీ రాజధాని అమరావతిలో మకాం వేసింది. ఏపీ విడిపోయి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు అమరావతిలో అడుగుపెట్టని సీబీఐ.. ఇప్పుడెందుకు అడుగుపెట్టినట్టు..? ఇందుకు కారణమేమిటి…? అసలు నీరవ్ మోడీకి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లింకేంటి..? పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ కేసును విచారిస్తున్న సీబీఐకి …
Read More »దిగొచ్చిన సర్కారు..రైతులే గెలిచారు..!
మహారాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది.ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా వారం రోజులు పల్లె అనక పట్టణం అనక ప్రతి గ్రామాల నుండి రైతన్నలు చేసిన పోరాటాలకు ఉద్యమాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది.ఈ క్రమంలో రైతన్నలు కోరిన రుణమాఫీ ,గిట్టుబాటు ధరల లాంటి హామీలను నెరవేరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది.దీంతో దాదాపు అరా లక్షమందికిపైగా ఉన్న రైతులు దేశంలోని ప్రముఖ వాణిజ్య నగరమైన ముంబై మహానగరాన్ని విడిచి తిరిగి రాష్ట్రంలో …
Read More »ఆ ఒక్క మాటతో కాంగ్రెస్ గాలి తీసిన హరీష్..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేసిన దాడిని ఉగ్రదాడితో పోల్చారు హరీష్. అయితే తాము ఉమ్మడి రాష్ట్రంలో చేసిన దాడి భగత్ సింగ్ పార్లమెంటు మీద చేసిన దాడితో పోల్చారు. కోమటిరెడ్డి చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు హరీష్ రావు. టిఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..మీకు అసెంబ్లీలో ఎంత సమయం అయినా ఇస్తాము. …
Read More »తెలుగు రాజకీయాల్లో రికార్డు సృష్టించిన జగన్..!!
వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం నేటితో ఎనిమిదో ఏడాదిలోకి అడుగుపెట్టింది. అయితే, వైఎస్ జగన్ తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఏపీ రాజకీయ నేతల నుంచి ఢిల్లీ పెద్దల వరకు వైఎస్ జగన్పై రాజకీయ కుట్రలు చేయడం ప్రారంభించిన విషయం తెలిసిందే. కొందరైతే వైఎస్ జగన్పై కుట్రపూరిత కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడలేదు. మరికొందరైతే అర్థబలం, అధికార బలం, మీడియాబలం ఉపయోగించి …
Read More »వైసీపీ… ఓ దద్దమ్మల పార్టీ..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఓ పెద్ద దద్దమ్మలు ఉండే పార్టీ అని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పార్టీ నేతలపై, వైసీపీ పార్టీ అధినేతపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు రాకుండా రోడ్లవెంబడి తిరుగుతున్నారని ఎద్దేవ చేశారు. ఇలా అయితే, జగన్ కనీసం ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉండేందుకు అర్హుడు కాదన్నారు. …
Read More »చంద్రబాబు రూ.3 లక్షలా 30 వేల కోట్ల అవినీతిని ఏకిపారేసిన మాజీ కేంద్రమంత్రి..!!
ఏపీ సీఎం చంద్రబాబు, తన పార్టనర్ పవన్ కల్యాణ్తో కలిసి కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి, ఆ నిధుల గుట్టు ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో లెక్కలు తేలుస్తానంటూ పవన్ కల్యాణ్ జేఎఫ్సీ ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి అన్నారు. కాగా, ఇవాళ మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విడిపోయేటప్పుడు ఏపీ అప్పు రూ.96వేల కోట్లు ఉంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు …
Read More »”ఓటుకు నోటు కేసు”పై మోడీ సంచలన నిర్ణయం..! చంద్రబాబుకు ఇక జైలే గతి..!!
ఓటుకు నోటు కేసుపై ప్రధాని సంచలన నిర్ణయం..! చంద్రబాబుకు ఇక జైలే గతి..!! అవును, ఓటుకు నోటు కేసుపై ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయంతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జైలే గతి. ఇప్పుడీ ఈ వార్తే సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే, గత వారంలో బీజేపీ సీనియర్ నేతలతో ప్రధాని మోడీ దేశ రాజధాని న్యూ ఢిల్లీలో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలోనే ప్రధాని …
Read More »