Home / POLITICS (page 563)

POLITICS

“నా మీద చేయి పడితే.. పవన్ కళ్యాణ్ భవిష్యత్తు భూస్థాపితమే”

అవును మీరు చ‌దివింది నిజ‌మే. నా మీద చేయి ప‌డితే రాష్ట్ర ఉద్య‌మం వ‌స్తుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ భ‌విష్య‌త్ భూ స్థాపితం చేస్తా. నా ర‌క్ష‌న బాధ్య‌త ప‌వ‌న్ క‌ల్యాణ్‌దే. ఈ మాట‌ల‌న్నీ ఎవ‌రో అన్న‌వి కాదండి బాబూ.. స్వ‌యాన సినీ క్రిటిక్‌, బిగ్ బాస్ (తెలుగు) పాటిస్పెంట్ క‌త్తి మ‌హేష్ అన్న‌వే. ఇంకా ఆయ‌న మాట్లాడుతూ.. త‌న మిత్రుడు.. త‌న ఫేస్‌బుక్‌కు ఒక వీడియో లింక్ పెట్టార‌ని, …

Read More »

చంద్రబాబు పై ఆసక్తికరమైన కామెంట్ చేసిన కత్తి మహేష్

గత కొన్ని రోజులనుండి కత్తి మహేశ్‌, పవన్‌ అభిమానుల మధ్య మాటల యుద్దం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇవాళ అయన టీడీపీ అధినేత , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పై ఆసక్తికరమైన కామెంట్ చేసారు..అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా జనవరి ఒక్కటిన అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..ఈ నిర్ణయం పై కత్తి మహేష్ తన ఫేస్‌బుక్‌ …

Read More »

మరోసారి పవన్ పై సంచలన కామెంట్ చేసిన కత్తి మహేశ్‌

జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌పై సినీ విమర్శకుడు మహేశ్‌ కత్తి మరోసారి సోషల్‌ మీడియాలో విమర్శలు చేసారు . ఇటీవలే పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సిద్ధాంతాలకు కత్తి మహేష్‌ తనదైన శైలిలో కామెంట్‌ చేశారు. జనసేన సిద్ధాంతాలు మనం ప్రతి రోజు స్కూల్‌లో చెప్పే ప్రతిజ్ఞలాగా ఉన్నాయన్నారు. ‘కులాలని కలిపే ఆలోచన విధానం, మతాల …

Read More »

బ్రేకింగ్ : భారీ మెజారిటీతో గెలుపొందిన దినకరన్‌

ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ అన్నాడీఎంకే పై 40,707 ఓట్లతో ఘన విజయం సాధించారు. డీఎంకేకు డిపాజిట్లు కూడా దక్కలేదు. తొలి రౌండ్ నుంచి దినకరన్ ఆధిక్యతను ప్రదర్శిస్తూనే ఉన్నారు. దినకరన్ కు 89,013ఓట్లు, అన్నాడీఏంకే 48,306 ఓట్లు, డీఎంకే కు 24,075 ఓట్లు వచ్చాయి. దినకరన్ అమ్మ జయలలిత, ఎంజీఆర్ సమాధిల వద్ద నివాళుర్పించారు. దిన‌క‌ర‌న్ విజ‌యంతో శ‌శిక‌ళ వ‌ర్గం సంబ‌రాల్లో మునిగి తేలుతోంది. కార్య‌క‌ర్త‌లు మీఠాయిలు …

Read More »

ఆర్కే నగర్ ఉపఎన్నిక : దుమ్ములేపుతున్న దినకరన్

  తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చెన్నైలోని ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో టీటీవీ దిన‌క‌ర‌న్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. స్పష్టమైన ఆధిక్యతతో ముందుకు వెళుతున్నారు. దినకరన్ కు ఇప్పటి వరకూ 68,302ఓట్లు, అన్నాడీఏంకే 36,211 ఓట్లు, డీఎంకే కు 17,204 ఓట్లు వచ్చాయి. దినకరన్ విజయం ఖాయంగా కన్పిస్తోంది. ఏ రౌండ్ లోనూ అధికార పార్టీ ఆధిక్యతను కనపర్చలేదు. ఇక డీఎంకే మూడో స్థానంలోనే ఉంది. దినకరన్ …

Read More »

ఆర్కే నగర్ ఉపఎన్నిక : దూసుకుపోతున్న దినకరన్‌

తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చెన్నైలోని ఆర్కే నగర్ ఉపఎన్నిక ఫలితం కాసేపట్లో తేలనుంది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 258 బూత్‌లలో లెక్కింపు జరుగుతోంది. లెక్కింపు కోసం మొత్తం 14 టేబుళ్లను ఏర్పాటుచేశారు. మొత్తం 19 రౌండ్లలో లెక్కింపును పూర్తి చేస్తారు. 18 రౌండ్లలో 252 బూత్‌లలో ఓట్లను లెక్కింపు జరగగా.. ఆఖరి రౌండ్‌లో ఆరు బూత్‌లలో లెక్కింపు …

Read More »

వైసీపీలో ఆయ‌న, ఆయ‌న‌ త‌ల్లి, చెల్లి త‌ప్ప ఇంకెవ‌రూ మిగ‌ల‌ర‌ట‌.!!

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం పూర్తిగా అధ్యాయ‌నం చేసేందుకు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ప్ర‌జ‌లు వారి వారి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వానికి చెప్పినా ప‌రిష్కారం కావ‌డం లేద‌ని, మీరె ఎలాగైనా అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలంటూ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి అర్జీల ద్వారా త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతున్నారు ప్ర‌జ‌లు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క నోటిఫికేష‌న్‌ను కూడా …

Read More »

చంద్ర‌బాబుకు ఝ‌ల‌క్‌..! వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే!!

టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు ప్ర‌స్తుతం త‌మ పార్టీ అధినేత చంద్ర‌బాబు నిర్ణ‌యాల‌పై తీవ్ర ఆగ్ర‌హావేశాల‌తో ఉన్నారు. కేవ‌లం చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు అకార‌ణంగా ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించే ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు.. జ‌గ‌న్ చెంత‌కు చేరే ప‌నిలో ఉన్నారు. ఈ మాట‌ల‌కు రుజువు కూడా లేక పోలేదు. అవేమిటంటే.. ఇటీవ‌ల జ‌రిగిన టీడీపీ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు బోండా …

Read More »

వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తల తాకట్టుపెట్టైన అభివృద్ధి చేసి చూపిస్తా

తెలంగాణ రాష్ట్ర రోడ్లు రహదారుల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో పర్యటించారు . పర్యటనలో భాగంగా జిల్లాలోని నేలకొండపల్లిలోని సింగారెడ్డిపాలెంలో పేదల కోసం 30 ఇళ్లకు శంకుస్థాపన చేయగా, నిర్మాణం పూరైన 18 డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంత్రి తుమ్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడారు .. భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉన్నంత వరకు ప్రజల కోసమే …

Read More »

ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్టు “కాకా” స్వప్నం..మంత్రి హరీష్

ప్రస్తుత కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న అప్పటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు” కాకా” వెంకట స్వామీ చలవేనని రాష్ట్ర ఇరిగేషన్,మార్కెటింగ్, శాసన సభ వ్యవహారాల మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం నాడు హైదరాబాద్ లో దివంగత జి.వెంకటస్వామి మూడవ వర్ధంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.అయితే అప్పడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్ళు లేని చోట ప్రాజెక్టును ప్రతిపాదించిందని ముఖ్యమంత్రి కెసిఆర్ నీళ్ళు లభ్యత ఉన్న మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకు రీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat