Home / POLITICS (page 596)

POLITICS

ప్రభుత్వ ఆస్పత్రిగా ఎన్టీఆర్ భవన్ ..

ఎన్టీఆర్ భవన్ అటు ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం కదా ..ఎన్టీఆర్ భవన్ ను ప్రభుత్వ ఆస్పత్రిగా మార్చడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా ..?.నిన్న మీడియాతో మాట్లాడిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ “వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి శాసనసభపై పార్టీ జెండా ఎగురవేస్తామని ..ప్రస్తుత ముఖ్యమంత్రి అధికారక నివాసమైన ప్రగతి భవన్ ను ప్రభుత్వ ఆస్పత్రిగా మారుస్తాము అని తెలిపారు …

Read More »

కాంగ్రెస్‌ పార్టీ ఓ లాఫింగ్‌ క్లబ్‌ ..

కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని కాంగ్రెస్‌ పార్టీ ఓ లాఫింగ్‌ క్లబ్‌ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని కంగ్రాలో జరిగిన భాజపా ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘హిమాచల్‌ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కానీ ఆ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో మాత్రం అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని అంటున్నారు. ఈ …

Read More »

పార్టీ మార్పుపై కొండా సురేఖ క్లారీటీ ..!

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో చేరతారని గత కొంతకాలంగా వార్తలు హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై ఎట్టకేలకు ఎమ్మెల్యే సురేఖ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఆమె ఈ రోజు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందని పేర్కొన్నారు. పార్టీ మారే ప్రసక్తే లేదని.. అదంతా అసత్య ప్రచారమని కొండా దంపతులు కొట్టిపారేశారు. …

Read More »

మరో ఐదు కోట్లతో అడ్డంగా చంద్రబాబు …

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన దుబారా ఖర్చు కోసం ప్రజాధనాన్ని వినియోగించనున్నారు .గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని పదవిని అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తోన్న దుబారాను అడ్డుకునే వ్యవస్థే ప్రస్తుతం కనుచూపు మేరలో ఎక్కడ కనిపించడం లేదు. ఒక వైపు పేద రాష్ట్రం అంటూ బీద అరుపులు అరుస్తూనే మరోవైపు తన సొంత విలాసాల విషయంలో మాత్రం …

Read More »

రైతులు అంటే అంత చులకనా -పొలంలో గ్రీన్ కార్పైట్ పై నడిచిన మంత్రి ..

ఏపీలో రైతులు అంటే ఎంత చిన్న చూపో ఈ సంఘటన బట్టి అర్ధమవుతుంది .రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ రైతుల కోసం రుణ మాఫీ ,వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తాం లాంటి హామీలను కురిపించి ఓట్లు వేయించుకొని మరి అధికారంలోకి వచ్చింది .తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ సర్కారు రైతులకిచ్చిన హామీలను తుంగలో తొక్కింది …

Read More »

జగన్ తప్పు చేస్తున్నాడు -ఉండవల్లి

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఎంతగా అభిమానమో మన అందరికి విదితమే .గత మూడున్నర ఏండ్లుగా ఉండవల్లి ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న కానీ నిత్యం బాబు సర్కారు అవినీతి ,అక్రమాలపై నిరంతరం ఆయన మీడియా ముందు ఎండగడుతూ వస్తు ఉన్నాడు . తాజాగా ఉండవల్లి కి జగన్ మీద …

Read More »

మరింత అభివృద్ది చేశే దిశగా తార్నాక డివిజన్..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని తార్నాక డివిజన్ పరిధిలో నడుస్తున్న పలు అభివృద్ధి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తీ చేయాలని తార్నాక డివిజన్ కార్పొరేటర్ అలకుంట సరస్వతీ అన్నారు.ఈ రోజు  శుక్రవారం తార్నాకలో స్ర్టీట్ నంబర్ 11 లో రూ. 7 లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన డ్రైనేజీ, వర్షం నీటి గుంతల మరమ్మతుల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అలకుంట సరస్వతి …

Read More »

టీడీపీలోకి వైఎస్ ఆప్తుడు ..

అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు గా పేరు తెచ్చుకున్న కూచిపూడి సాంబశివరావు ,విజయ దంపతులు రాష్ట్ర అధికార పార్టీ అయిన టీడీపీలో చేరుతున్నారు అని వార్తలు వస్తున్నాయి .అందులో భాగంగా రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు, టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావులు వీరిద్దరితో చర్చలు జరుపుతూ టీడీపీలో చేరేందుకు ఒప్పించారని టాక్ . దీంతో టీడీపీ పార్టీ …

Read More »

రేవంత్ కు ప్రధాన అనుచరుడు బిగ్ షాక్ ..!

తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ నేత రేవంత్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరేసమయంలో ఆయనతో పాటుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు సీతక్క ,వేం నరేందర్ రెడ్డి తదితర దాదాపు ఇరవై ముప్పై మంది నేతలు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి విదితమే . ఈ క్రమంలో కోడంగల్ నియోజక వర్గ టీడీపీ నుండి కాంగ్రెస్ లో చేరినవారు మరల టీడీపీ …

Read More »

అప్పుల బాధ తట్టుకోలేక ఏపీ సచివాలయం ముందు రైతు ఆత్మహత్య ..!

ఏపీలో గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు గత సార్వత్రిక ఎన్నికల్లో కురిపించిన ఆరు వందల ఎన్నికల హామీలలో ఏ ఒక్క హమీను నెరవేర్చకుండా సుమారు మూడు లక్షల కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడుతుంది అని రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ శ్రేణులు చేస్తోన్న ప్రధాన ఆరోపణ .దీనిపై ఏకంగా ఇటీవల జరిగిన ఆ పార్టీ ప్లీనరీ సందర్భంగా బాబు పేరిట కరప్షన్ కింగ్ అని వైసీపీ అధినేత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat