ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్బాబు జనసేనలో చేరనున్నారా..? పార్టీ కార్యాలయం ప్రారంభానికి ఆయన హాజరు కావడమే ఈ అనుమానానికి ప్రధాన కారణం. జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి అలీ, త్రివిక్రమ్, సత్యానంద్, ఎస్.రాథాకృష్ణన్ వంటి పవన్ సన్నిహితులు వచ్చారు. కానీ, సురేష్ ప్రొడక్షన్ అధినేత కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం. ఆసక్తి రేపుతోంది. సురేక్ష ప్రొడక్షన్లో రూపొందిన గోపాల గోపాల చిత్రంలో పవన్, వెంకటేష్ కలిసి నటించారు. …
Read More »వైసీపీ శ్రేణులకు జగన్ ఝలక్ ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు ,ఎంపీలు ,సీనియర్ నేతలు ,జిల్లా పార్టీ అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో లోటస్ పాండ్ లోని కేంద్ర కార్యాలయంలో సమావేశం అయిన సంగతి తెల్సిందే . ఈ సందర్భంగా త్వరలో జరగనున్న శాసనసభ సమావేశాలు ,జగన్ పాదయాత్ర తదితర విషయాల గురించి చర్చిస్తున్నారు …
Read More »టీటీడీపీలో కలవరం రేపుతున్న SMS.ఏమిటి ఈ SMS..?
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమెల్యే అనుముల రేవంత్ రెడ్డి వివాదం రోజు రోజుకు ఒక మలుపు తిరుగుతుంది .ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణ టీడీపీలో ఒక ఎస్ఎంఎస్ తెగ కలవరం రేపుతుంది .అసలు ఏమిటి ఈ ఎస్ఎంఎస్ అని తెగ ఆలోచిస్తున్నారా ..?.ఎస్ఎంఎస్ కలవరం రేపడం ఏమిటి అని గింజుకుంటున్నారా ..?.అసలు ముచ్చట ఏమిటి అంటే ఇటీవల రేవంత్ రెడ్డి రెండు రోజులపాటు …
Read More »డిసెంబర్ 9న కాంగ్రెస్ లోకి రేవంత్ -పక్క ఆధారాలు దరువు చేతిలో ..!
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతారు అనే వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే .ఈ వార్తలపై ఇటు రేవంత్ రెడ్డి ఖండించకపోగా త్వరలోనే టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కల్సి అంత వివరిస్తాను ..అందరి బాగోతాలను బయటపెడతాను అని ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు . అయితే ప్రస్తుతం …
Read More »వైసీపీ సంచలన నిర్ణయం …
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీ ,సీనియర్ నేతలు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అయిన సంగతి తెల్సిందే .ఈ సందర్భంగా వైసీపీ పార్టీ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాకు తెలిపారు . ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో జరగబోయే …
Read More »పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సర్కారుకు కేంద్రం ఝలక్ .
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని చూస్తున్న సంగతి తెల్సిందే .తాజాగా ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు సర్కారుకు ఝలక్ ఇచ్చింది .ఈ క్రమంలో కేంద్ర జలవనరుల ,ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి మీడియాతో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి కోరిక మేరకు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడానికి …
Read More »ప్రజాప్రయోజనాలకు అడ్డుపడితే ప్రతిపక్షాల వీపు మోత మోగుతుంది ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు నిరంతరం అడ్డు తగిలి ..ప్రజాప్రయోజనాలకు అడ్డుపడితే రాష్ట్ర ప్రజల చేతిలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల ద్వారా ప్రతిపక్షాల వీపు మోగుతుంది అని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు . రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27న కాంగ్రెస్ …
Read More »రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం …!
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాడు .నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరతారు . ఆ పార్టీకి చెందిన అగ్రనేతలతో టచ్ లో ఉన్నాడు .అందుకే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,టీడీఎల్పీ పదవుల నుండి తప్పిస్తున్నాం అని తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ …
Read More »కంచ ఐలయ్యకు టీడీపీ సర్కారు షాక్ ..
ప్రముఖ వివాదాస్పద రచయిత కంచ ఐలయ్యకు మద్దతుగా ఆయన వర్గీయులు, ఆయనకు పోటీగా ఆర్యవైశ్య, బ్రాహ్మణ జేఏసీ ఏపీలో మహానగరం విజయవాడలోని జింఖానా గ్రౌండ్లో ఒకేరోజు సభ నిర్వహణకు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా నగర పోలీసులు ఇద్దరికీ అనుమతులు నిరాకించారు. జింఖానా గ్రౌండ్లో ఈనెల 28న సభ నిర్వహణకు అనుమతించాలని సామాజిక ఉద్యమ జేఏసీ నగర కమిషనర్కు దరఖాస్తు చేసుకుంది.దీనికి పోటీగా ఆర్యవైశ్య, బ్రాహ్మణ జేఏసీ కూడా అదే …
Read More »ప్రతిపక్షాలపై మండిపడ్డ మంత్రి జగదీష్ రెడ్డి …
ఆధిపత్య రాజకీయాలకోసం హత్యరాజకీయాలకు పాలపడి ఒక్కో గ్రామంలో ఐదునుండి పదిమంది కార్యకర్తలు హత్యకు గురవడానికి కారణభూతులైన నేతలే ఇప్పుడు సూర్యాపేట కేంద్రంగా అఖిలపక్షము అంటూ ప్రజల్ను గందరగోళం పడేసేందుకు కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర విద్యుత్ మరియు యస్.సి అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు అఖిల పక్షంగా ఏర్పడ్డ నేతలు చేసిన పరస్పర హత్యారాజకీయాలతో హత్యలకు గురైన కార్యకర్తల ఘోరీలు సూర్యాపేటకేంద్రంగా వారు నెరుపుతున్న రాజకీయాలను చూసి …
Read More »