కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మీద పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి మండిపడ్డారు.ఆమె మీడియాతో మాట్లాడుతూ తన ఫోన్ నంబర్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోనని… కావాలంటే తన నంబర్ ను కట్ చేసుకోవచ్చని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఫోన్ నంబర్ కు ఆధార్ ను అనుసంధానం చేసుకోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి మనకు తెలిసిందే. దీనిపై వేసిన పలు కేసులను …
Read More »టీటీడీపీ నేతలకు రేవంత్ రెడ్డి వార్నింగ్ …
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి వివాదం మరింతగా ముదిరింది. టీడీపీ పదవుల నుండి రేవంత్ రెడ్డిను సస్పెండ్ చేయాలని కోరుతూ రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ స్వయంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాయడంపై రేవంత్ స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్ …
Read More »వైసీపీలోకి కాంగ్రెస్ మాజీ ఎంపీ …!
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం పెను మార్పులు చోటు చేసుకొంటున్నాయి .నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన చిన్న చితక నేతల దగ్గర నుండి సాక్షాత్తు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వరకు చేసే పలు అక్రమాలు ,అవినీతి కార్యక్రమాలపై అటు సామాన్య ప్రజలే కాకుండా ఇటు పలు రాజకీయ పార్టీలకు చెందిన బడా బడా నేతలు వరకు విరక్తి చెందారు . …
Read More »కర్నూలు జిల్లాలో మొదలైన శిల్పా బ్రదర్స్ హవా..గ్రౌండ్ వర్క్ స్టార్ట్ ..
ఏపీలో కర్నూలు జిల్లాలో నిన్న మొన్నటి వరకు మారుమ్రోగిన పేరు శిల్పా బ్రదర్స్ .ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికల సమరంలో అధికార పార్టీ టీడీపీ ప్రలోభపెట్టిన డబ్బు ,పలురకాల కుట్రలను తట్టుకొని మరి ఆ పార్టీ అభ్యర్ధి అయిన భూమా బ్రహ్మానందరెడ్డి కి వైసీపీ తరపున పోటి చేసిన మాజీ సీనియర్ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి గట్టి పోటినిచ్చారు . ఆ సమయంలోనే తను ఎమ్మెల్సీగా గెలిచి …
Read More »కోట్ల కుటుంబానికి ఎమ్మెల్యే ,ఎంపీ స్థానాలు ఫిక్స్ చేసిన జగన్ …
ఏపీ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో బాగా పేరున్న కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కుటుంబం ఈ నెల 30 తారీఖున వైసీపీలో చేరనున్నారు .సరిగ్గా మూడు యేండ్ల కిందట రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శిధిలావస్తకు చేరుకోవటం, గత మూడున్నర ఏండ్లుగా అవినీతి అక్రమాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూట కట్టుకున్న ప్రస్తుత అధికార టీడీపీ పార్టీలోకి వెళ్ళేందుకు ఇష్టపడకపోవటంతో ఇంతకాలం ఆయన ఫ్యామిలీ మౌనంగా ఉన్నారు …
Read More »కాంగ్రెస్ నేతల దగ్గర సరుకు లేదు -మంత్రి హరీష్ రావు ..
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ రోజు టీఆర్ఎస్ఎల్పీ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ నేతల దగ్గర సరుకు లేదు… సబ్జెక్ట్ లేదని పేర్కొన్నారు. అసెంబ్లీని ముట్టడిస్తామనడం కాంగ్రెస్ అసహన రాజకీయాలకు నిదర్శనమన్నారు. చర్చకు సిద్ధమంటుంటే.. కాంగ్రెస్ వీధి పోరాటాలు చేస్తామంటోందని, ప్రతిపక్ష నేత జానారెడ్డి అసెంబ్లీ ముట్టడిని సమర్థిస్తారో లేదో ఆయనే ఆత్మపరిశీలన చేసుకోవాలని …
Read More »కాంగ్రెస్ నేతలకు మంత్రి హరీష్ వార్నింగ్ …
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ రోజు ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు .టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి హరీష్ మాట్లాడుతూ “శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. కానీ రచ్చకు సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజే ఛలో అసెంబ్లీకి కాంగ్రెస్ పిలుపునివ్వడంపై మంత్రి మండిపడుతూ ప్రతిపక్షాలు పిలుపునిచ్చిన ఛలో …
Read More »విదేశాల్లో ఉన్న బాబుకు బిగ్ షాక్ ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజధాని అమరావతి నిర్మాణాల ఆకృతుల గురించి చర్చించడానికి ..రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడడమే లక్ష్యంగా విదేశీ పర్యటనలో ఉన్న సంగతి విదితమే .చంద్రబాబు విదేశ పర్యటనలో ఉండగానే ఆయనకు పెద్ద షాక్ . అందులో భాగంగా తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కొండగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి తాజాగా ఒక సంచలన ప్రకటన చేశాడు …
Read More »వైసీపీ శ్రేణులకు సరికొత్త బిరుదు ఇచ్చిన లోకేష్…
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు .ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేశారు .ఈ సందర్భంగా నారా లోకేష్ నాయుడు మాట్లాడుతూ తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే ప్రతిపక్షాలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. సాధారణంగా ఇతర దేశాల్లో నివసిస్తున్న …
Read More »చారిత్రకనేపథ్యంతో తెలుగు వారు గర్వపడేలా అమరావతి నిర్మాణాలు ..
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రముఖ టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, అబుదాబికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బిఆర్ షెట్టి, ఉన్నతాధికారుల బృందం లండన్ లో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే .ఈ పర్యటనలో భాగంగా నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని భవన నిర్మాణాలకు చెందిన పలు ఆకృతులను …
Read More »