తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది .ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో జరిగిన సమావేశంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ,సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు సంధించిన ప్రశ్నలకు సమాధానం దాటవేస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరిస్తాను అని …
Read More »జగన్ పోరాటాలకు దిగొచ్చిన బాబు సర్కారు -7లక్షలమందికి లబ్ధి ..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసర్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ దాదాపు అరువందలకు పైగా ఎన్నికల హామీలను కురిపించింది .అందులో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతిను కల్పిస్తాం అని .అధికారంలోకి వచ్చి మూడున్నర ఏండ్లు అయిన కానీ ఇంతవరకు దాని ప్రస్తావనే లేదు . గత మూడున్నర ఏండ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ …
Read More »చంద్రబాబు యువకుడు అయితే మరి లోకేష్ బాబు …
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు ఈ రోజు రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో పర్యటిస్తోన్న సందర్భంగా ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ… 2019 నాటికి ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీరు అందిస్తామని చెప్పారు. అలాగే 2019 నాటికి ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. 5 …
Read More »మంత్రి ఆదినారాయణ రెడ్డి రాజీనామా ..?
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం చంద్రబాబు మంత్రి వర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే . తాజాగా ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తానూ చేసిన రాజీనామా చేసిన లేఖను ఆమోదిస్తే మరల నియోజక వర్గంలో బరిలోకి దిగి తన సత్తా చూపిస్తాను అని ఆయన తేల్చి చెప్పారు . …
Read More »పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం ..
ప్రస్తుతం ఎక్కడ చూసిన పలురకాల పన్నులతో ప్రజలు తెగ హైరానా పడుతున్నారు . ఈ క్రమంలో పంజాబ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచే నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా పెంపుడు జంతువులపై పన్ను విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నవజ్యోత్ సింగ్ సిద్ధూ నేతృత్వంలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. పిల్లి, కుక్క, పంది, గుర్రం, ఆవు, ఏనుగు, ఒంటె, బర్రె ఇలా ఏ పెంపుడు …
Read More »ఎమ్మెల్యే చింతమనేని పై పోలీస్ కేసు ..
ఏపీ అధికార పార్టీ టీడీపీ నేత ,దెందులూరు నియోజక వర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీద కేసు నమోదు అయింది .గత మూడున్నర ఏండ్లుగా ఎమ్మెల్యే చింతమనేని మహిళలు, చిన్నారులపై దౌర్జన్యం చేస్తోన్న సంగతి విదితమే . ఈ క్రమంలో ఎమ్మెల్యే పై ,అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఇటీవల ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం మాదేపల్లి శివారు లింగారావుగూడెంలో డ్రైనేజ్, రోడ్డు …
Read More »రాధా, అవినాష్ రెడ్డి ల మధ్య చిచ్చు పెట్టిన గౌతమ్ రెడ్డి …
ఏపీ లో విజయవాడ మహానగర వైసీపీ పార్టీలో ఎప్పుడు ఏమి జరుగుతుందో అర్ధం కావడంలేదు .గతంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా,వైసీపీ మాజీ నేత గౌతమ్ రెడ్డి మధ్య చెలరేగిన వివాదం ఏర్పడిన సమయంలో తప్పు చేసిన గౌతమ్ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడు అయిన వైఎస్సార్ కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి తీరుతో మళ్లీ …
Read More »జగన్ కు అండగా కేఈ కృష్ణమూర్తి …
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ప్రశంసల వర్షం కురిపించారు .ఇటీవల ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన జగన్ గురించి మాట్లాడారు . ఆ ఇంటర్వ్యూ లో టీడీపీ నేతలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పని …
Read More »నక్క తోక తొక్కిన మోత్కుపల్లి నరసింహులు…
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు నక్క తొక్కారు అని అర్ధమవుతుంది .గత మూడున్నర ఏండ్లుగా ఆయన ఎదురుచూస్తున్న ఆశయం గవర్నర్ గిరి .మూడున్నర ఏండ్లుగా అదిగో పిల్లి ..ఇదిగో పులి అన్న తరహాలో గవర్నర్ గిరి రేపో మాపో అంటూ మోత్కుపల్లికి మాటలు చెప్తూ ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాలం గడుపుతూ …
Read More »డిప్యూటీ సీఎం మనస్థాపం -పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచన ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పది రోజుల విదేశ పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఆయన లండన్ లో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే .తన విదేశ పర్యటన కోసం చంద్రబాబు ప్రభుత్వ వ్యవహారాలను చూసుకునే బాధ్యత నారా లోకేష్ నాయుడు ,నిమ్మకాయల చిన్నరాజప్ప ,కాల్వ శ్రీనివాస్ ,దేవినేని ఉమా ,కళా వెంకట్రావులకు అప్పజెప్పి వెళ్లారు .దీంతో టీడీపీ పార్టీలోనే అత్యంత సీనియర్ నాయకుడు ,ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణముర్తికి …
Read More »