Home / POLITICS (page 79)

POLITICS

బీఏసీ మీటింగ్‌లో అచ్చెన్నాయుడిపై జ‌గ‌న్ సీరియ‌స్‌

cm Jagan Series on Achennai at BAC Meeting,ap political news,ap news,dharuvu news,

అమ‌రావ‌తి: టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, టీడీఎల్పీ డిప్యూటీ లీడ‌ర్ అచ్చెన్నాయుడిపై సీఎం జ‌గ‌న్ సీరియ‌స్ అయ్యారు. శాస‌న‌స‌భ బ‌డ్జెట్‌ స‌మావేశాల ప్రారంభం సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ప్ర‌సంగానికి టీడీపీ స‌భ్యులు అడ్డుప‌డుతూ గంద‌ర‌గోళం సృష్టించ‌డ‌మే సీఎం ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. అసెంబ్లీ స‌మావేశాలు ఎన్నిరోజులు నిర్వ‌హించాల‌నే అంశంపై స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం అధ్య‌క్ష‌త‌న బీఏసీ మీటింగ్ జ‌రిగింది. ఈ మీటింగ్‌లో సీఎం జ‌గ‌న్‌, టీడీపీ త‌ర‌ఫున అచ్చెన్నాయుడు, ఇత‌ర నేత‌లు …

Read More »

బీజేపీ ఎమ్మెల్యేల‌కు ఎదురుదెబ్బ‌.. బ‌డ్జెట్ సెష‌న్స్ పూర్త‌య్యే వ‌ర‌కు స‌స్పెన్ష‌న్‌

Backlash against BJP MLAs .. Suspension for completion of budget sessions,dharuvu news,

హైద‌రాబాద్: తెలంగాణ శాస‌న‌స‌భ బ‌డ్జెట్ స‌మావేశాల తొలిరోజే బీజేపీ ఎమ్మెల్యేల‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. ఆర్థిక మంత్రి హ‌రీష్‌రావు స‌భ‌లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడుతుండ‌గా బీజేపీ స‌భ్యులు ఈట‌ల రాజేద‌ర్‌, ర‌ఘునంద‌న్‌రావు, రాజాసింగ్ ప‌దేప‌దే అడ్డుత‌గిలారు. బ‌డ్జెట్ ప్ర‌సంగం స‌జావుగా సాగేందుకు ఇబ్బంది కావ‌డంతో బీజేపీ ఎమ్మెల్యేల‌ను స‌భ నుంచి స‌స్పెండ్ చేయాలంటూ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్ స‌భ‌లో తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. దీంతో స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వారిని సస్పెండ్ చేశారు. బ‌డ్జెట్ …

Read More »

ప‌రిపాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌తోనే రాష్ట్రం అభివృద్ధి: ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్‌

State development with decentralization of governance AP Governor Bishwabhushan,dharuvu news,ap politics,ap news

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సంద‌ర్భంగా ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ప్ర‌సంగించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. రాష్ట్రం అభివృద్ధి ప‌థంలో న‌డుస్తోంద‌ని పేర్కొన్నారు. విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయ రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించామ‌న్నారు. క‌రోనాతో దేశంతో పాటు రాష్ట్రంలోనూ ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు త‌లెత్తాయన్నారు. అయినా త‌మ ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల‌ను ఆప‌కుండా కొన‌సాగించింద‌ని చెప్పారు. …

Read More »

మూడు రాజ‌ధానులు మా విధానం.. దానికే క‌ట్టుబ‌డి ఉన్నాం: బొత్స స‌త్య‌నారాయ‌ణ

botsa satyanarayana comments on amavaravathi 3 capitals.dharuvu tv

అమ‌రావ‌తి: ఏపీలో మూడు రాజ‌ధానుల‌కే తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని రాష్ట్ర మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మ‌రోసారి తేల్చి చెప్పారు. అమ‌రావ‌తిలో మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ మూడు రాజ‌ధానులు త‌మ ప్ర‌భుత్వ విధాన‌మ‌ని చెప్పారు. ఈ విష‌యంలో టీడీపీ నేత‌ల వ్యాఖ్య‌లు త‌మ‌కు ప్రామాణికం కాద‌న్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ స‌మావేశాల్లో రాజ‌ధానుల‌ అంశంపై బిల్లు పెట్టే అంశాన్ని ప‌రిశీలిస్తున్నామ‌ని తెలిపారు. ఇటీవ‌ల ఏపీ ఉన్న‌త న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పు నేప‌థ్యంలో …

Read More »

టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్

రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేలా పని చేయాలని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈరోజు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జీలతో కేటీఆర్ గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాజా ఓటర్ లిస్ట్ ఆధారంగానే జరుగుతాయని ఈ నేపథ్యంలో …

Read More »

రేపు ఢిల్లీ పర్యటనకు సీఎం జగన్..అమిత్‌ షాతో భేటీ ఎందుకంటే..?

కరోనా వైరస్ విజృంభన, లాక్‌డౌన్‌ తర్వాత తొలిసారి హస్తిన పర్యటనకు సిద్ధం అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రేపు ఉదయం 10 గంటలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ బయల్దేరబోతున్నారు. దాదాపు నాలుగు నెలల తర్వాత జగన్ ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షాతో భేటీ కానున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో …

Read More »

ప్రతి ఇంటిని జల్లెడ పట్టి జాగ్రత్తలు తీసుకుంటుంటే బాబు జీర్ణించుకోలేకపోతున్నారట !

ప్రపంచవ్యాప్తంగా అందరిని కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. ఈమేరకు అందరు లాక్ డౌన్ ప్రకటించారు. ఇక భారతదేశంలో కూడా ఎక్కువ గా వైరస్ పెరగడంతో ఇక్కడ కూడా లాక్ డౌన్ విధించారు. ఇక మరోపక్క రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీ కి అంతగా ప్రమాదం లేదనే చెప్పాలి. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి ” అతి తక్కువ కరోనా పీడితులతో రాష్ట్ర ప్రజలు నిర్భయంగా ఉండటం పచ్చ …

Read More »

సీఎం జగన్ ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం !

వైసీపీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ముందు చూపుతో 2.5 లక్షల మంది గ్రామ వాలంటీర్లను నియమించారు. తక్కువ జీతమైనా సేవాభావంతో పని చేసేయడానికి యువత ముందుకు వచ్చారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు డోర్‌ డెలివరీ చేయడంతో పాటు విపత్తు సమయాల్లో, ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి వారధిలా నిలుస్తారని సీఎం చెప్పారు. ఇవాళ అది అక్షర సత్యమైంది.దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “సీఎం జగన్ గారు ఏర్పాటు …

Read More »

సీఎం జగన్ తీసుకున్న ముందస్తు చర్యల భేష్..మన రాష్ట్రం దేశానికే ఆదర్శం !

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఇండియా కూడా మొత్తం లాక్ డౌన్ ప్రకటించింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికే వస్తే తాజాగా ఇక్కడ వాతావరణం కొంచెం పర్లేదనే చెప్పాలి. ఇక ఏపీలో అయితే అతి తక్కువ కేసులు ఉన్నాయి. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “సిఎం జగన్ గారు తీసుకున్న ముందస్తు …

Read More »

ఇప్పుడు సీఎంగా చంద్రబాబు ఉండిఉంటే..ఆయన ఇమేజ్‌ను ఏ స్థాయిలో పెంచే ప్ర‌య‌త్నం చేసేవారో తెలుసా..?

జాలేస్తోంది… చంద్ర‌బాబు కోల్పోయిన అవ‌కాశాన్ని చూసి.. జాలేస్తోంది.. క‌రోనా కోర‌లు పీకుతున్న జ‌గ‌న్‌ను గుర్తించ‌ని మీడియాను చూసి.. ఏపీ రాజ‌కీయాలు, ఇక్క‌డి మీడియా గురించి జ‌త పుష్క‌ర‌కాలంగా ప‌రిశీలిస్తున్న‌ వ్య‌క్తిగా నాకు తోచింది, నిజంగా ఇదే నిజ‌మ‌ని నేను త‌ల‌చింది ఇక్క‌డ రాసుకుంటున్నాను. పాఠ‌క మ‌హాశ‌యులు అన్య‌ధా భావించ వ‌ల‌దు.అదేగ‌నుక‌…ఇప్పుడు మ‌న రాష్ట్రానికి ముఖ్య‌మంత్రివ‌ర్యులుగా శ్రీమాన్ చండ్ర ప్ర‌చండ చంద్ర‌బాబుగారు గ‌నుక ఉండి ఉంటే మీడియా ఏ రీతిన వీర‌విహారం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat