* ఆకుకూరలు ఎక్కువగా తినాలి * ఆహారంలో పప్పు దినుసులు ఉండేలా చూసుకోవాలి * చేపలు ,ఓట్స్ ,బెర్రీస్ తినాలి * రోజు కాసేపు జాగింగ్ చేయాలి * ఎక్కువగా నీళ్ళు తాగాలి * కాకరకాయ ముక్కలను నీళ్లలో బాగా మరిగించి ఆ నీళ్లను తాగాలి * రోజు ఒకే సమయానికి అన్నం తినాలి * కాపీ టీకి బదులు గ్రీన్ టీ తాగాలి * మొలకెత్తిన విత్తనాలను తినాలి …
Read More »వర్మ నువ్వు తోపు
అందరి దారి ఒకటైతే నా దారి రహదారి అంటున్నాడు ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.నిత్యం ఏదో ఒక అంశంపై వివాదాస్పద ట్వీట్ చేస్తూ వార్తల్లో నిలుస్తాడు వర్మ. తాజాగా కరోనా వైరస్ పై తనదైన స్టైల్ లో స్పందించాడు.ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి దాన్ని పుట్టించిన దేవు డ్నే అడగాలని వర్మ ట్వీట్ చేశాడు.ఆయన ఇంకా దేవుడు సృష్టించిన ఈ వైరస్ అదే దేవుడు సృష్టించిన …
Read More »దాదా గ్రేట్
టీమండియా మాజీ కెప్టెన్.. లెజెండరీ ఆటగాడు.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన గొప్ప మనస్సును చాటుకున్నారు.ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజంభిస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో గత పన్నెండు రోజులుగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుంది .దీంతో ఇస్కాన్ లో దాదాపు పదివేల మందికి రెండు పూటల లాక్ డౌన్ ముగిసేవరకు భోజనం పెట్టడానికి దాదా ముందుకొచ్చాడు .దీనికి అవసరమైన మొత్తం యాభై లక్ష రూపాయల …
Read More »రకుల్ కు అందమే కాదు గొప్ప మనస్సు ఉంది
తన అందాలతో చక్కని అభినయంతో కుర్రకారును మతి పోగొట్టింది బక్క పలచని హాట్ భామ రకుల్ ప్రీత్ సింగ్ .కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా ఎలా టైం ను స్పెండ్ చేయాలో జిమ్ చేస్తూ వీడియోని విడుదల చేసింది ఈ హాట్ భామ. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తనకు మత్తెక్కించే అందమే కాదు గొప్ప మనస్సు కూడా ఉందని …
Read More »బీజేపీ నేత తనయుడితో మహానటి పెళ్లా
మహానటి కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందా..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. బీజేపీ నేతకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన తనయుడ్ని కీర్తి వివాహమాడబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇరు కుటుంబాలు ఇప్పటికే అన్ని విషయాలు మాట్లాడుకున్నారని.. పెద్దలు కుదిర్చిన పెళ్లిని చేసుకునేందుకు కీర్తి కూడా ఒప్పుకుందని తెలుస్తోంది. వివాహ వేదిక, పెళ్లి తేదీ తదితర విషయాలపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. మరి ఇందులో …
Read More »కార్యాలయాన్ని ఇచ్చిన షారుక్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతులు తమ ఆఫీస్ను క్వారంటైన్ ఫెసిలిటీగా మలిచారు. నాలుగు అంతస్థుల కార్యాలయాన్ని కరోనా స్వీయ నిర్బంధ కేంద్రంగా ఉపయోగించుకోవాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) అప్పగించారు. ఈ ఆఫీస్లో చిన్నారులకు, మహిళలకు, పెద్దలకు సాయం అందించే దిశగా చర్యలు చేపట్టారు.
Read More »దేశంలో కరోనా విజృంభణ
దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది.నిన్న శుక్రవారం ఒక్కరోజే 647కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృవీకరించింది. గత రెండు రోజుల్లో ఢిల్లీ మర్కాజ్ తో సంబంధాలున్న 647కేసులను గుర్తించాము.అండమాన్ నికోబార్,అస్సాం,ఢిల్లీ,హిమాచల్ ప్రదేశ్ హర్యానా,జమ్ము & కాశ్మీర్,జార్ఖండ్,కర్ణాటక,మహారాష్ట్ర,రాజస్థాన్,తమిళనాడు,తెలంగాణ,ఏపీ,ఉత్తరాఖండ్,యూపీల నుండే ఈ కేసులు నమోదయ్యాయి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో 2301కేసులు నమోదయ్యాయి.ఇందులో యాబై ఆరు మంది మృతి చెందారు.
Read More »తమిళనాడులో కరోనా కలకలం
తమిళనాడు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంది.శుక్రవారం ఒక్కరోజే 102కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం రోజు 110కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.తాజాగా నమోదైన కరోనా పాజిటీవ్ కేసులతో మొత్తం 411కి చేరుకుంది. మరోవైపు ఇరవై నాలుగంటల్లో దేశ రాజధాని ఢిల్లీలో 91కేసులు నమోదవ్వడంతో మొత్తం కేసుల సంఖ్య 384కి చేరుకుంది.ఇందులో ఎక్కువ కేసులు అనగా 259మంది ఢిల్లీ మర్కాజ్ కి చెందినవారవడం విశేషం.
Read More »పెన్షన్ దారులకు శుభవార్త
ఏపీలోని పెన్షన్ దారులకు ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగ్మోహన్ రెడ్డి శుభవార్తను తెలిపారు.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ఏపీకి చెందిన పలువురు పెన్షన్ దారులు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. దీంతో ఈ నెల ప్రభుత్వం ఇస్తున్న పంపిణీ తీసుకోవడంలో వీళ్లు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు.దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కారణంగా ఈ నెల పించన్ ను తీసుకోనివారు వచ్చే …
Read More »తెలంగాణలో ఒక్కరోజే 75 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్కరోజు డెబ్బై ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 229కి చేరుకుంది.మరోవైపు ఈ రోజు పదిహేను మంది కరోనా కు చికిత్స పొంది పూర్తిగా నయమై డి శార్జ్ అయి ఇంటికెళ్ళారు. మరోవైపు కరోనా కారణంగా ఇవాళ ఒక్కరోజే ఇద్దరు మృత్యువాత పడ్డారు .ఇప్పటివరకు ముప్పై రెండు మంది పూర్తిగా నయమై …
Read More »