తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ విధించిన సంగతి విదితమే.అయితే లాక్ డౌన్ నుండి కొన్నిటిని మినహాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు మినహయిస్తున్నట్లు తెలిపారు. అయితే వ్యవసాయ పనులు చేసేవాళ్లు గుంపుగుంపులుగా కాకుండా ఇరిగేషన్ పనులు చేస్కోవచ్చు. రైతులను,కూలీలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అంతే కాకుండా …
Read More »సీఎం కేసీఆర్ షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇస్తామనడానికి అసలు కారణమిదే..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ” అమెరికా లాంటి పెద్ద దేశంలోనే పరిస్థితులను అదుపు చేయడంలో స్థానిక పోలీసులు విఫలమయ్యారు..దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్మీని రంగంలో దింపి లాక్ డౌన్ పరిస్థితులను విజయవంతం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేతులెత్తి మొక్కి దండం పెట్టి మరి చెబుతున్న అలాంటి పరిస్థితులను తెచ్చుకోవద్దు.మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి స్మూత్ గా చెబుతున్నాం.మాట వినకపోతే ఆర్మీని రంగంలోకి …
Read More »కరోనా ఎఫెక్ట్ – ప్రజాప్రతినిధులపై సీఎం కేసీఆర్ అగ్రహాం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యారోగ్య,మున్సిపల్,పోలీసు శాఖలకు చెందిన అధికారులతో మంగళవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్,సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. అత్యున్నత స్థాయి సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.మీడియాతో మాట్లాడుతూ ” లాక్ డౌన్ కార్యక్రమంలో స్థానిక పోలీసు,మున్సిపాలిటీ అధికారులు ,సిబ్బంది,కలెక్టర్లు మాత్రమే కన్పిస్తున్నారు.ప్రజాప్రతినిధులు ఎక్కడని కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు .మనల్ని …
Read More »కరోనా ఎఫెక్ట్ – సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 31వరకు లాక్ డౌన్ ప్రకటించిన సీఎం కేసీఆర్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. సోమవారం లాక్ డౌన్ సందర్భంగా ప్రజలందరూ తమ బాధ్యతను మరిచి రోడ్లపై కి రావడంతో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది.ఇందులో భాగంగా రాత్రి ఏడు గంటల నుండి ఉదయం ఆరు …
Read More »ప్రమాదంలో కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులు
వినడానికి వింతగా..కొంత బాధగా ఉన్న కానీ ఇది నిజం..ఒకవైపు కరోనా వైరస్ ప్రభావంతో గజగజలాడుతున్న ప్రపంచానికి మేమున్నామనే భరోసానిస్తూ ఇరవై నాలుగంటలు కరోనా బాధితులకు చికిత్స చేస్తున్నారు వైద్యులు ,ఇతర వైద్య సిబ్బంది. అయితే వీళ్లు పెద్ద ప్రమాదంలో పడ్డారు.తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులకు,నర్సులకు,ఇతర వైద్య సిబ్బందికి తమ దగ్గర అద్దెలకు ఇళ్లను ఇవ్వము అని తేల్చి …
Read More »ఆదివారం ఒక్కరోజే ఆరుగురికి పాజిటివ్
విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన పలువురికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అవుతున్నది. ఆదివారం ఒక్కరోజే ఆరుగురికి పాజిటివ్గా తేలింది. వారిని ఐసొలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్లో పేర్కొన్నది. లండన్ నుంచి వచ్చిన ఏపీలోని గుంటూరుకు చెందిన యువకుడు (24), హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన యువకుడు (23), భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువకుడు (23), స్వీడన్ నుంచి వచ్చిన ఏపీలోని రాజోలుకు చెందిన యువకుడు (26), …
Read More »కూరగాయల ధరలకు రెక్కలు
దేశం మొత్తం నిన్న ఆదివారం కరోనా వైరస్ ప్రభావంతో విధించిన జనతా కర్ఫ్యూ వలన దేశం మొత్తం స్థంభించిపోయింది. మరోవైపు ఏపీ,తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ ఇరు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలో ఏపీ,తెలంగాణలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి. కిలో టమోటా రూ. 50-60,బంగళా దుంపలు రూ.40,ఉల్లిపాయలు కేజీ రూ.30-40సహా అన్ని ధరలు కూడా ఒక్కసారిగా పెంచి వ్యాపారులు అమ్మడంలో లబోదుబోమంటున్నారు. చేసేది లేక …
Read More »భారత్ లో 415కరోనా కేసులు
భారత్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 415కి చేరింది. భారత్ లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తుంది. అత్యధికంగా మహరాష్ట్రలో 64,కేరళలో 52,గుజరాత్ లో 29,తెలంగాణలో 28,ఏపీలో 6కేసులు నమోదయ్యాయి. అయితే దేశంలో కరోనా వలన ఇప్పటి వరకు మొత్తం ఏడు మరణాలు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. ఇంతలా వైరస్ ప్రభలతున్న కానీ ప్రజలు మాత్రం ప్రభుత్వాల ఆదేశాలను పాటించకుండా రోడ్లపైకి వస్తున్నారు.
Read More »సీఎం కేసీఆర్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అభినందనలు
తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం జనతా కర్ఫ్యూను అత్యుద్భుతంగా విజయవంతం చేసినందుకుగాను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అభినందనలు తెలిపారు. ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్తో అమిత్షా ఫోన్లో మాట్లాడారు. తెలంగాణ ప్రజల స్ఫూర్తిని, ప్రభుత్వ యంత్రాంగం కార్యాచరణను కొనియాడారు. జనతా కర్ఫ్యూ అంశంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందువరుసలో నిలిచిందని అమిత్షా ప్రశంసించారు.
Read More »లాక్డౌన్ రూల్స్ను కఠినంగా అమలు చేయాలి
తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ప్రజా భద్రత కోసమే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. లాక్డౌన్ రూల్స్ను కఠినంగా అమలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు డీజీపీ పిలుపునిచ్చారు. నిబంధనలను ఉల్లంఘించిన ఆటోలను, క్యాబ్లను, ప్రయివేటు వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. లాక్డౌన్ రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాక్డౌన్ను అమలు చేయడం వల్ల కరోనాను నియంత్రించొచ్చు అని …
Read More »