Home / SLIDER (page 1416)

SLIDER

తీహార్ జైలులో సోనియా.. మాజీ ప్రధాని మన్మోహాన్

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ ,మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ ఈ రోజు సోమవారం ఉదయం తీహార్ జైలుకెళ్లారు. దేశంలోనే సంచలనం సృష్టించిన ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో తీహార్ జైలులో ఉన్న మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం ను కలవడానికి వారు వచ్చారు. చిదంబరాన్ని పరామర్శించి .. ధైర్యం చెప్పినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ …

Read More »

దేశంలో ఏకైక సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు సోమవారం సిద్దిపేట జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్ లో పర్యటించారు. ఈ పర్యటనలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు మంత్రి హారీష్ రావు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,కలెక్టర్ వెంకట రెడ్డి పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” వృద్ధులకు,వితంతువులకు ఆసరా రెండు వేల …

Read More »

శ్రీరాంసాగర్ కళకళ

ఎగువ ప్రాంతాల నుండి వస్తోన్న వరదప్రవాహాంతో నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కళకళలాడుతుంది. ప్రాజెక్టులోకి డెబ్బై నాలుగు వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చింది. నిన్న ఆదివారం సాయంత్రానికి మొత్తం ఐదు టీఎంసీల మేర వరద వచ్చి ప్రాజెక్టులోకి చేరింది. దీంతో ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం 1090అడుగులైతే తాజాగా నీటి మట్టం 1079.80అడుగులు ఇంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 90.31టీఎంసీలైతే ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం …

Read More »

బ్లాక్ టీ వలన లాభాలు

బ్లాక్ టీ త్రాగడం వలన చాలా లాభాలున్నాయి అని అంటున్నారు విశ్లేషకులు. బ్లాక్ టీ త్రాగడం వలన లాభాలేంటో తెలుసుకుందాం. బ్లాక్ టీ త్రాగడం వలన నోటికి సంబంధించిన ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది ఆస్తమా నుంచి ఉపశమనం కల్గిస్తుంది గుండె సంబంధిత జబ్బులను రాకుండా అడ్డుకుంటుంది శరీర బరువు తగ్గిస్తుంది. కొవ్వును కూడా కరిగిస్తుంది డయేరియా నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఆందోళన,ఒత్తిడిని తగ్గిస్తుంది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది …

Read More »

మంత్రి కేటీఆర్ భరోసా

తెలంగాణ రాష్ట్ర మంత్రి,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలానికి చెందిన మేఘన అనే బాలిక గత కొంత కాలంగా వెన్నుముక సమస్యతో తీవ్రంగా బాధపడుతుండేది. తంగళపల్లిలోని ఇందిరానగర్లో సాంచాలు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆశోక్ కు లహారి అనే భార్య, భావన మరియు మేఘన ఇద్దరు కూతుళ్లు. భావన తొమ్మిది… మేఘన ఏడో తరగతి చదువుతున్నారు. …

Read More »

తన వీరాభిమానికి కాజల్ ఆఫర్

కాజల్ ఆగర్వాల్ ఒక పక్క అందంతో.. మరో పక్క చక్కని అభినయం ఉన్న టాలీవుడ్ అగ్రనటి. యువహీరోల దగ్గర నుండి సీనియర్ హీరోల వరకు అందరి సరసన ఆడిపాడింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సరైన హిట్ లేకపోవడంతో తెలుగులో అమ్మడుకు కాస్త గ్యాప్ వచ్చింది. కాజల్ అగర్వాల్ నిత్యం సోషల్ మీడియాలో తన అభిమానులకు అందుబాటులో ఉంటుందనే సంగతి తెల్సిందే. ఈ క్రమంలో కాజల్ అగర్వాల్ కు చెందిన ఒక …

Read More »

కొరటాల శివ సంచలన నిర్ణయం

కొరటాల శివ ప్రస్తుతం టాలీవుడ్ హీరోలకు చాలా అభిమాన దర్శకుడు. శివ ఇప్పటి వరకు తీసిన ప్రతి మూవీ ఇటు బాక్స్ ఆఫీసు దగ్గర కాసులను కొల్లగొట్టడమే కాకుండా మరోవైపు ఘన విజయాలను సొంతం చేసుకుని తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న దర్శకుడు . అయితే కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి,శ్రీమంతుడు,జనతా గ్యారేజ్,మహార్షి లాంటి చిత్రాలకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు.ఇప్పుడు శివ …

Read More »

హుజూర్ నగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలోని నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఈ రోజు సోమవారం నోటిఫికేషన్ విడుదలయింది. ఈ ఎన్నికకు ఈ రోజు నుంచే నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ నెల ముప్పై తారీఖు వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అయితే అక్టోబర్ 3వ తేది నామినేషన్ల ఉపసంహారణకు అఖరి గడవు. అక్టోబర్ 21న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. అదే నెల ఇరవై నాలుగో తేదీన ఉప …

Read More »

తెలంగాణ,ఏపీ సీఎంల భేటీ అందుకేనా.?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్,నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ మహానగరంలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న గోదావరి జలాలను తరలింపు విషయంపై చర్చించనున్నారు. శ్రీశైలానికి గోదావరి నీళ్లు తరలిస్తే అక్కడ నుంచి రాయలసీమకు పంపించే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. మరోవైపు కృష్ణా గోదావరి జలాలు …

Read More »

ఇంటర్ విద్యతో ప్రభుత్వ ఉద్యోగాలు

ఇంటర్మీడియట్ పూర్తిచేసుకున్నవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల జాతర మొదలైంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్ సీ)స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ & డీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి ఇంటర్మీడియట్ పూర్తైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 18-30ఏళ్ల మధ్యలో ఉండాలి. ఆన్ లైన్ పరీక్ష,స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుందని ఎస్ఎస్ సీ తెలిపింది. ఈ ఉద్యోగాలకు ఆర్హత ఉన్నవారు వచ్చే నెల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat