Home / SLIDER (page 1423)

SLIDER

కేంద్రమంత్రితో వైసీపీ ఎంపీ భేటీ.. త్వరలోనే ఏపీ పర్యటన

కాకినాడ ఎంపీ వంగా గీతా కేంద్ర ఉక్కు, పెట్రోలియం – సహజ వాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బుధవారం అధికారికంగా కలిశారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఓఎన్‌జీసీ కార్యకలాపాలపై గీత కేంద్రమంత్రితో చర్చించారు. ధర్మేంద్ర ప్రధాన్‌ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని సందర్శించి అభివృద్ధికి కృషి చేయాలని కాకినాడ పార్లమెంట్ ప్రజల తరఫున ఆమె కేంద్రమంత్రిని కోరారు. జిల్లాలో కాకినాడ కేంద్రంగా కేజీ బేసిన్ ఆపరేషన్ కార్యకలాపాలు, ఓఎన్‌జీసీ ఈస్ట్రన్‌ ఆఫ్‌షోర్‌ …

Read More »

పబ్ జికి పోటీగా మరో కొత్త గేమ్

ప్రస్తుతం ఆన్ లైన్ గేమ్స్ లో చిన్న పెద్దా తేడా లేకుండా ఎక్కువగా ఆడే ఆట పబ్ జి. ఈ గేమ్ ఆడుతూ కొంతమంది ఈ లోకాన్నే మరిచిపోతున్నారు. ఒకానోక సమయంలో పలు ప్రమాదాలకు గురవుతున్నట్లు కూడా వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి పోటీగా మరో కొత్త గేమ్ ను తీసుకొస్తుంది ప్రముఖ గేమ్స్ డెవలపర్ యాక్టివిజన్. అయితే ఈ గేమ్ ను వచ్చే నెల ఆక్టోబర్ …

Read More »

నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, తలసాని

జిహెచ్ఎంసి పరిధిలోని నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అందులో భాగంగా మొదట అంబర్ పేట నియోజకవర్గ సమీక్షా సమావేశాన్ని మంత్రులు కెటి రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు నిర్వహించారు. అసెంబ్లీలోని సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో జిహెచ్ఎంసి, జలమండలి, నేషనల్ హైవే, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాల పురోగతిని ఈ సమావేశంలో చర్చించారు. పారిశుద్ధ్యం, నీటి …

Read More »

సిస్టర్‌స్టేట్‌ పార్ట్‌నర్‌షిప్‌.. న్యూజెర్సీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక రంగంలో మరో ముందడుగు వేసింది. పునరుత్పాదక రంగంలో అభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం అమెరికా న్యూజెర్సీ రాష్ట్రంతో ఈ రోజు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో న్యూజెర్సీ రాష్ట్ర గవర్నర్ ఫిల్ మర్ఫీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్ కే జోషి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. న్యూజె ర్సీ రాష్ట్రంతో జరిగిన ఒప్పందం …

Read More »

సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం.. సీఎం కేసీఆర్

సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలతో త్వరలోనే ప్రత్యేకంగా సమావేశమై అన్ని విషయాలు చర్చించి, పరిష్కార మార్గాలు సూచించాలని సింగరేణి సిఎండి శ్రీ శ్రీధర్ ను సీఎం ఆదేశించారు. అసెంబ్లీలోని తన ఛాంబర్ లో ముఖ్యమంత్రి బుధవారం సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గండ్ర వెంకట రమణారెడ్డి, దివాకర్ రావు, …

Read More »

కార్టూనిస్ట్ రమణతో దరువు మీడియాకు ఎటువంటి సంబంధం లేదు..!

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో  తెలంగాణ ప్రభుత్వంపై  వ్యంగ కార్టూన్లతో ప్రచారం చేస్తున్న కార్టూనిస్ట్ రమణకు మా దరువు మీడియాకు ఎటువంటి సంబంధం లేదు. కార్టూనిస్ట్ రమణ గతంలో మా సంస్థలో ఉద్యోగిగా పని చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇటీవల ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.  ఇప్పుడు రమణ మా దరువు వెబ్‌సైట్‌కు కానీ, యూట్యూబ్‌ ఛానల్‌కు కానీ తన సేవలను అందించడం లేదు. కావున …

Read More »

సీఎంకు చేతులెత్తి మొక్కుతున్న సామాన్య ప్రజలు.. షేర్ చేసి వైద్యులను నిలదీయండి

ఆరోగ్యం రంగంపై నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు జీతాలు పెంచాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు. ఇందుకు ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులకు ఆదేశించారు. సిఫార్సులపై నిపుణులతో విస్తృతంగా చర్చించిన ముఖ్యమంత్రి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆస్పత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలకు నవంబర్ 1నుంచి ఆరోగ్యశ్రీ వర్తింపచేచనున్నారు. అలాగే ఈ డిసెంబర్‌ 21 నుంచి ఆరోగ్యకార్డుల జారీ ప్రారంభిస్తున్నారు. వీటితోపాటు ఆరోగ్యశ్రీ …

Read More »

లాభాలతో స్టాక్ మార్కెట్లు

గత రెండు రోజులుగా నష్టాలను చవిచూసిన దేశీయ మార్కెట్లు ఈ రోజు మాత్రం లాభాలతో ముగిశాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడం, రూపాయి యొక్క విలువ బలపడటం లాంటి అంశాలతో బుధవారం మార్కెట్లు లాభాలతో ముగిశాయని విశ్లేషకులు చెబుతున్నారు. సెన్సెక్స్ ఎనబై మూడు పాయింట్లతో లాభపడి 36,564 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ ఇరవై మూడు పాయింట్ల లాభంతో 10,841పాయింట్ల దగ్గర ముగిసింది. అయితే డాలర్తో పోలిస్తే …

Read More »

చంద్రబాబు కోడెల ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్‌, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మరణాన్ని రాజకీయం చేస్తూ చంద్రబాబు ఆయన ఆత్మకు శాంతిలేకుండా చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీని దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబు తాను కొనుగోలు చేసిన 23మంది వైసీపీ  ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా కోడెలను వాడుకున్న చంద్రబాబు, ఆతర్వాత ఆయనను నిర్దాక్షిణ్యంగా వదిలేశాడని విమర్శించారు.   నమ్మినవారు ఆపదలో తనకు అండగా నిలవలేదన్న నిస్పృహతోనే కోడెల ఆత్మహత్య …

Read More »

తెలంగాణలో దసరా సెలవులు ఖరారు

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లకు,కాలేజీలకు ప్రభుత్వం దసరా సెలవులను ఖరారు చేసింది. అందులో భాగంగా అన్ని రకాల స్కూళ్లకు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అక్టోబర్ పదమూడో తారీఖు వరకు సెలవులను ప్రకటించింది. జూనియర్ కాలేజీలకు మాత్రం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అక్టోబర్ తొమ్మిదో తారీఖు వరకు సెలవులు ఇచ్చారు. అయితే సెలవుల రోజుల్లో తరగతులు నిర్వహించే విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat