టైటిల్ : జోడి జానర్ : ఫ్యామిలీ డ్రామా నటీనటులు : ఆది సాయి కుమార్, శ్రద్ధా శ్రీనాథ్, నరేష్, వెన్నెల కిశోర్, సత్య సంగీతం : ‘నీవే’ ఫణి కల్యాణ్ నిర్మాత : పద్మజ, శ్రీ వెంకటేష్ గుర్రం దర్శకత్వం : విశ్వనాథ్ అరిగెల కెరీర్ స్టార్టింగ్లోనే హీరోగా ప్రూవ్ చేసుకోవటంతో పాటు, నటుడిగా మంచి మార్కులు సాధించిన ఆది సాయి కుమార్, తరువాత సక్సెస్ల …
Read More »హద్దులు దాటిన పవన్ ఫ్యాన్స్ ..!
టాలీవుడ్ హీరో,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభిమానుల అత్యుత్సాహంతో పోలీసు గాయపడిన ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా దిండి రిసార్ట్స్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. దిండి రిసార్ట్స్ ముఖద్వారం వద్ద పవన్ అభిమానులు అత్యుత్సాహంతో ముందుకు తోసుకురావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో అక్కడే విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణ గాయపడ్డారు. చికిత్స కోసం ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పవన్ అభిమానుల ఓవర్ యాక్షన్పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం …
Read More »సోయి తప్పి మాట్లాడుతున్న ప్రతిపక్షాలు..!
తెలంగాణలోని కాంగ్రెస్,టీడీపీ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ”నిజనిజాలను పక్క త్రోవపట్టించి.. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినట్లుగా ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఆయన ఈ రోజు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల తీసుకుంటున్న చర్యలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ప్రతిపక్షాల తీరుపై నిప్పులు చెరిగారు. …
Read More »వైద్యులు 24గంటలు అందుబాటులో ఉంటారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పలు చోట్ల నెలకొన్న సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి ఈటెల రాజేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… నాలుగు రోజులుగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా విష జ్వరాల తీవ్రతను తగ్గించేందుకు కృషి చేస్తున్నాం. డెంగీ లక్షణాలు కొంత మారాయి. గతంలో డెంగీ వస్తే చనిపోయేవారు. ఇప్పుడు తీవ్రత తగ్గింది. రోగుల సంఖ్య …
Read More »మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపు
తెలంగాణ రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ రోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన ముప్పై రోజుల పంచాయతీల అభివృద్ధిపై ప్రణాళిక గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ” ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెల ప్రగతికై ముప్పై రోజుల ప్రణాళికను ప్రవేశ పెట్టారు. ఎన్నో దశాబ్ధాల నుండి పెండింగ్లో ఉన్న తండాలను,గూడెలను పంచాయతీలుగా చేశారు. గ్రామాలు,పల్లెలు బాగుంటేనే …
Read More »ఇలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకుని ఎంతో మంచిపని చేసామంటున్న సిక్కోలు ప్రజలు.. జగన్ వరాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు. కిడ్నీ బాధితులకు స్టేజ్3 నుంచే పెన్షన్ అమలు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం స్టేజ్ 5లో డయాలసిస్ పేషెంట్లకు ఇస్తున్న 10వేల పెన్షన్తో పాటు, స్టేజ్3లో ఉన్నవారికి కూడా రూ.5 వేల పెన్షన్ ఇస్తామన్నారు. డయాలసిస్ పేషెంట్లకు సహాయంగా ఉండేందుకు హెల్త్ వర్కర్లను నియమిస్తామని, బాధితులతోపాటు వారికి ఉచిత బస్ పాసులు అందజేస్తామన్నారు. ఉద్ధానం కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు పలాసలో …
Read More »జగన్ సీఎంగా సక్సెస్ అవుతున్నారంటూ సన్నిహితుల వద్ద వాపోతున్న చంద్రబాబు
మే 30న ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ఆరంభమైంది. జగన్ మంత్రుల ఎంపికలోనే ఆయన నూతనత్వాన్ని చాటుకున్నారు. కొత్తవారు, యువరక్తం. ఎస్సి, ఎస్టి, బీసీ, మైనారిటీ, కాపులు ఇలా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఐదుమంది డిప్యూటీ సిఎంలతో ఓ రికార్డు సృష్టించారు. వీరిలో ఇద్దరు మహిళలు కావడం గొప్ప విశయంషం. మంత్రివర్గంలో 50శాతం బడుగు, బలహీన వర్గాలున్నారు. అప్పటినుండి జగన్ పరుగులు చేస్తూనే 100 రోజులు …
Read More »ప్రజలకు ప్రభుత్వానికి వారధి జర్నలిస్ట్..
తెలంగాణ రాష్ట్ర మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావు ఈ రోజు జర్నలిస్ట్ డేను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా తన్నీరు హారీశ్ రావు మాట్లాడుతూ”నాటి ఉద్యమం లో జర్నలిస్టు ల కృషి మరువ లేనిది… నేటి టి ఆర్ ఎస్ ఆరేళ్ళ ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరవేయడం లో మీ పాత్ర కీలకం.. ప్రజా …
Read More »తెలంగాణ అంతటా మొదలైన 30 రోజుల ప్రణాళిక
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలనుసారం ఏర్పాటు చేసిన 30 రోజుల గ్రామా పంచాయతి ప్రత్యేక కార్యచరన ప్రణాళికను ఈ రోజు తనికెళ్ళ గ్రామం లో సర్పంచ్ చల్లా మోహన్ రావు గారి ఆద్వర్యం లో గ్రామా సభ ను ఏర్పాటు చేశారు .తదనంతరం తనికెళ్ళ గ్రామం లోని ప్రతి వీధి తిరుగుతూ అక్కడ ఉన్న సమస్యలను గుర్తించి తక్షణమే ఆ సమస్యల పరిష్కరించడానికి పనులను ప్రారంభించారు. ఈ 30 రోజుల …
Read More »ఇలా చేయకపోతే మీకు గుండెపోటు ఖాయం..!
ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అధికబరువును తగ్గించుకోవాలి దొరికిందల్లా తిని లావు కావద్దు జంక్ ఫుడ్స్ కు చాలా దూరంగా ఉండాలి మానసిక ఒత్తిడిళ్లకు దూరమవ్వాలి రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ ఉంచుకొవాలి ధూమపానం చేసే అలవాటును మానుకోవాలి బ్లడ్ ప్రెజర్ ను అదుపులో ఉంచుకోవాలి
Read More »