Home / SLIDER (page 1443)

SLIDER

అఖిల్ తో పూజా హెగ్డే రోమాన్స్

పూజా హెగ్డే ఒక పక్క అందం.. మరో పక్క చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న అందాల రాక్షసి. ఈ బ్యూటీని చూస్తే కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరుగెడతాయనడంలో ఆశ్చర్యం లేదు. అంత అందం ఈ బ్యూటీ సొంతం. ప్రస్తుతం వరుస మూవీలతో మంచిజోరులో ఉన్న ముద్దుగుమ్మ తాజాగా అఖిల్ అక్కినేనితో రోమాన్స్ చేయనున్నదని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ …

Read More »

సాహో డైరెక్టర్ సుజిత్ సంచలన వ్యాఖ్యలు

సుజిత్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి బాలీవుడ్ ఇండస్ట్రీ వరకు మారుమ్రోగుతున్న యువదర్శకుడి పేరు. ఆగస్టు నెల చివరలో విడుదలైన సాహో డైరెక్టర్ సుజిత్. ఈ మూవీ మొదట్లో ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్న కానీ ప్రస్తుతం బాక్స్ ఆఫీసులను కొల్లగొడుతూ ఏకంగా ఐదు వందల కోట్ల వసూళ్లకు చేరుకుంది. షార్ట్ ఫిల్మ్ లను తీసే స్థాయి నుండి మొత్తం రూ.350కోట్లు పెట్టి సినిమా తీసే స్థాయికెదిగిన దర్శకుడు సుజిత్. యంగ్ …

Read More »

మీరే కథానాయకులంటూ సీఎం కేసీఆర్ లేఖ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక బహిరంగ లేఖను రాశారు. అయితే ఈ లేఖలో గ్రామపంచాయతీలను ఉద్ధేశించి ఆయన రాశారు. ఆ లేఖలో ఏముందంటే..? ప్రియమైన తెలంగాణ ప్రజలకు నా నమస్సుమాంజులు. రాష్ట్రంలోని ప్రతి పల్లె దేశంలో కెల్లా ఆదర్శ పల్లెగా నిలవాలనే నా ఆరాటం. అదే నా లక్ష్యం. ఈ లక్ష్యంతోనే మన ప్రభుత్వం సమగ్రాభివృద్ధి ప్రణాళికను రూపొందించిన సంగతి విదితమే. ఈ …

Read More »

న్యాయస్థానాలపై గౌరవంతో ఎంతో కష్టమైనా కోర్టుకు హాజరైన జగన్.. చంద్రబాబులా స్టేలు తెచ్చుకోలేదు..

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట లభిస్తుందా.. లేదా అనేది ఇప్పుడు మొత్తం ఏపీ ప్రజలతో పాటుగా రాజకీయంగానూ ఆసక్తికర చర్చ సాగుతోంది. గతంలో తనపై ఉన్న కేసుల విచారణ నేపధ్యంలో ప్రతీ శుక్రవారం జగన్ కోర్టుకు హాజరవుతున్నారు. న్యాయస్థానాల తీర్పును గౌరవిస్తూ వస్తున్నారు. ఎంతో కష్టతరంగా పాదయాత్ర చేసేటపుడు కూడా జగన్ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా అప్పటికప్పుడు హైదరాబాద్ కు చేరుకుని కోర్టుకు హాజరయ్యేవారు. అయితే …

Read More »

పల్లెల ప్రగతికి సీఎం కేసీఆర్ శ్రీకారం..!

తెలంగాణ రాష్ట్రంలో పల్లెల ప్రగతి ఆరంభమవుతున్నది. ఏండ్ల తరబడి వెనుకబడి, కంపుకొట్టే మురికికాల్వలు, గతుకుల రోడ్లతో ఉండే గ్రామాలకు మంచిరోజులు వచ్చాయి. పల్లెల ప్రగతికోసం సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న 30 రోజుల ప్రణాళిక శుక్రవారం అధికారికంగా మొదలుకానున్నది. ప్రతి గ్రామానికి నియమితులైన స్పెషలాఫీసర్లు ఉదయం గ్రామాల్లో సభ నిర్వహించి, సీఎం కేసీఆర్ సందేశాన్ని వినిపిస్తారు. అనంతరం ఊరంతా తిరిగి పనులను గుర్తించనున్నారు. వాటిపై నివేదిక సిద్ధంచేసి, నిబంధనల ప్రకారం గ్రామసభ …

Read More »

తెలంగాణకు కొత్త సచివాలయం అవసరమా.. కాదా..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు నూతన సచివాలయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నూతన సచివాలయం నిర్మాణంపై ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్,బీజేపీ,టీడీపీ ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు పలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సచివాలయంపై నివేదిక ఇవ్వాలని మంత్రి వర్గ ఉపసంఘంతో పాటు నిపుణులతో కలిసి కమిటీను నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రస్తుత సచివాలయంపై నివేదికను ముఖ్యమంత్రికి అందజేసింది కమిటీ. ఈ …

Read More »

రాహుల్ గాంధీతో డేటింగ్ చేయాలని ఉంది-స్టార్ హీరోయిన్..!

రాహుల్ గాంధీకి ఇన్నేళ్లు వచ్చిన కానీ వివాహాం కాలేదన్న సంగతి మనకు తెల్సిందే. అయితే తాజాగా పెళ్లి చేసుకుని మంచిగా సెటిలైన బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ రాహుల్ గాంధీతో డేటింగ్ కావాలని సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వస్తోన్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కరీనాకపూర్ సైఫ్ అలీఖాన్ ను వివాహాం చేసుకున్న సంగతి విదితమే.వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కానీ ఇటీవల ఒక ప్రముఖ టీవీ …

Read More »

కొత్త సెక్రటేరియట్ తప్పనిసరి.. నిపుణుల కమిటీ నివేదిక ఇదే..!!

ప్రస్తుతమున్న సెక్రటేరియట్ భవనం ఉపయోగించడానికి వీలు లేకుండా ఉన్నందున, సెక్రటేరియట్ కోసం కొత్త భవనం నిర్మాణమే సముచితమని నిపుణుల కమిటీ, కేబెనెట్ సబ్ కమిటీ తేల్చింది. తెలంగాణ రాష్ట్ర కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. సాంకేతిక అంశాలన్నింటినీ పరిశీలించి, నివేదిక ఇవ్వాల్సిందిగా కేబినెట్ సబ్ కమిటీ ఇంజనీరింగ్ శాఖలకు చెందిన నలుగురు ఇఎన్సీలతో మరొక నిపుణుల కమిటీని నియమించింది. ఇప్పుడున్న …

Read More »

ఆదర్శంగా నిలిచిన మేయర్ రామ్మోహాన్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహాన్ తన ఉదారతను చాటుకున్నారు. నగరంలోని ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన చర్లపల్లి డివిజన్ సోనియా గాంధీ కాలనీ నివాసుతులైన సందనపల్లి ఉప్పలయ్య,పారిజాతం దంపతులకు అఖిల్,శివశరన్ లు గత ఐదేండ్లుగా మస్కల్ డి స్ట్రోపి అనే వింత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మేయర్ బొంతు రామ్మోహాన్ సతీమణి బొంతు శ్రీదేవి మేయరు గారి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి …

Read More »

ఈ వార్త కేవలం వాట్సాప్ వాడేవాళ్లకే..!

ప్రస్తుత రోజుల్లో వాట్సాప్ ఎంతమంది వాడుతున్నారు అని అడిగే బదులు ఎంత మంది వాడటం లేదంటేనే బాగుంటుందేమో ..? ఎందుకంటే అంత ఎక్కువ మంది వాట్సాప్ వాడుతున్నారు. చాలా చాలా తక్కువ మంది వాట్సాప్ కు దూరంగా ఉంటున్నారు. ఇక్కడ ఈ వార్త వాట్సాప్ వాడేవాళ్లకు మాత్రమే. అసలు ముచ్చట ఏమిటంటే వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. మాములుగా ఇంతకుముందు నోటిఫికేషన్ బార్లో టెక్ట్స్ మెసేజ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat