తెలంగాణలో ప్రస్తుతం వైరల్ ఫీవర్లు,డెంగీ లక్షణాలతో కూడిన జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో పలు చోట్ల జ్వరాల బాధితులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అంందుకు సర్కారు పరిష్కార చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా యాంటీ డెంగీ మందులు పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఆర్సినిక్ ఆల్బమ్ 200 పొటెన్సి మందు డెంగీకి భాగా పనిచేస్తుంది. జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దిన్నీ పంపిణీ చేస్తామని …
Read More »“యువ”తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో యువశక్తి ఉరకలేస్తోంది. మొత్తం రాష్ట్ర జనాభాలో నాలుగో వంతుకు పైగా యువత ఉంది. 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం అప్పట్లో తెలంగాణ వ్యాప్తంగా 11,16సంవత్సరాల మధ్య వయస్సున్న వారు కోటి మందికిపైగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఏడాదికి వీరంతా 17-22ఏళ్ల మధ్య వయస్సులో ఉంటారు. అయితే దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా ఇంతగా యువత లేకపోవడం గమనార్హం. ఈ యువశక్తిని సక్రమంగా వాడుకుంటే వచ్చే …
Read More »కరెంటు స్తంభమెక్కిన వైసీపీ ఎమ్మెల్యే..!
వినడానికి నమ్మశక్యంగా లేకపోయిన ఇదే నిజం.. నవ్యాంధ్ర అధికార పార్టీ వైసీపీకి చెందిన గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా విద్యుత్ స్తంభం ఎక్కారు. జిల్లా కేంద్రంలో విద్యుత్ భవన్లో గ్రామ,సచివాలయాల్లో జూనియర్ లైన్మెన్ గ్రేడ్-2 పోస్టులకు అభ్యర్థులను ఎంపికలో భాగంగా నిన్న మంగళవారం స్క్రీనింగ్ టెస్ట్ జరిగింది. ఈ టెస్టులో భాగంగా అభ్యర్థులు విద్యుత్ స్థంభాలు ఎక్కాలి. అయితే స్తంభాలు ఎక్కేక్రమంలో తీవ్ర ఒత్తీడికి లోనయ్యారు …
Read More »పంచాయతీరాజ్ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్షా..కార్యాచరణ ఇదే..!!
రాజేంద్రనగర్లోని టీఎస్ఐఆర్డీలో పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేడు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు, కలెక్టర్లు, జిల్లా, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ పల్లెసీమలు దేశంలోని ఇతర రాష్ట్రాలు వచ్చి నేర్చుకునే ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకోవాలనే ప్రధాన లక్ష్యంతో చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విస్తృత ప్రజాభాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. 30 రోజుల …
Read More »ముత్యంరెడ్డి మరణం పార్టీకి తీరని లోటు.. కేటీఆర్
మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి భౌతికకాయానికి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం తొగుట మండల కేంద్రంలోని ముత్యంరెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ముత్యంరెడ్డి మృతి బాధాకరమని..ముఖ్యమంత్రి కేసీఆర్కు సన్నిహితమిత్రుడు అయిన ముత్యంరెడ్డి మరణం పార్టీకి తీరని లోటని కేటీఆర్ అన్నారు. ముత్యం రెడ్డి అనారోగ్యానికి గురైన సందర్భంలో సీఎం కేసీఆర్ ఎన్నో రకాలుగా …
Read More »భారీ మొత్తంలో అక్రమంగా నగదు తరలింపు.. డీకే శివకుమార్ అరెస్ట్..!!
ఆదాయ పన్ను ఎగవేత, నగదు అక్రమ రవాణా ఆరోపణలపై కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్పై గతేడాది సెప్టెంబర్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మనీల్యాండరింగ్ కేసులో శివకుమార్ను మంగళవారం రాత్రి ఈడీ అరెస్ట్ చేసింది. గత కొన్నిరోజులుగా శివకుమార్ను ఢిల్లీలో ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. శివకుమార్ భారీ మొత్తంలో అక్రమంగా నగదు తరలించినట్లు గతంలోనే ఐటీశాఖ గుర్తించింది. సోమవారం …
Read More »సీఎం జగన్ సంచలన నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఉద్దాన కిడ్నీ సమస్యను పరిష్కరించడానికి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ సర్కారు ఉద్దాన కిడ్నీ సమస్యను పరిష్కరించడానికి శ్రీకాకుళం జిల్లాలో పలాసలో రెండు వందల పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు ప్రకటించింది. దీనికి అనుబంధంగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్,డయాలిసిస్ యూనిట్ను కూడా ఏర్పాటు చేయాలని వైసీపీ సర్కారు ఆదేశాలను జారీచేసింది. ఈ మేరకు రూ …
Read More »మున్సిపల్ ఎన్నికల్లో గెలుపేవరిదో తేల్చేసిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి విధితమే..ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు మాదే అంటూ.. సర్కారుపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ నేతలు అంటున్న సంగతి విధితమే. అయితే తాజాగా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో తేల్చేశారు అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం వీస్తుందని. …
Read More »నష్టాల్లో మార్కెట్లు..!
దేశీయ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 769 పాయింట్ల నష్టంతో 36,562వద్ద ముగిసింది. నిప్టీ 225పాయింట్ల నష్టంతో 10,797వద్ద ముగిసింది. అయితే కేంద్ర సర్కారు ప్రకటించిన ప్రభుత్వ బ్యాంకుల విలీన నిర్ణయం ,అమెరికా చైనా వాణిజ్య యుద్ధం ముదరడం మార్కెట్లను భయపెట్టాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా పలు బ్యాంకుల షేర్లు పతనం అయ్యాయి.
Read More »పోలిటికల్ ఎంట్రీపై గవర్నర్ క్లారిటీ..!
ఈఎస్ఎల్ నరసింహాన్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది ఉమ్మడి ఏపీ నుండి ఇప్పటి నవ్యాంధ్ర,తెలంగాణ వరకు అత్యధిక కాలం గవర్నర్ గా పదవీ బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి అని. అయితే ఆయన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసింది. ఈ క్రమంలో నరసింహాన్ రాజకీయాల్లోకి వెళ్తారు. లేదు ఆయన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తమ రాష్ట్రానికి ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తనపై …
Read More »