తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో నేత పార్టీకి గుడ్బై చెప్పారు. ఈ సందర్భంగా పత్రికా ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్రంలోని పరిణామాలపై ఘాటుగా స్పందించారు. ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిషలు కష్టపడుతున్న …
Read More »చంద్రబాబు కీలక నిర్ణయం…టీడీపీకి భవిష్యత్ లేనట్లేనా?
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు చారిత్రకంగా ఏనాడు లేనంత ఇబ్బందికర స్థితిలో ఉన్నారా? బాబు ఆలోచన దోరణి, ఆయన స్వార్థపూరిత రాజకీయాలతో ఇతర పార్టీల నేతలు విసిగెత్తిపోయారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా చంద్రబాబు పరిస్థితి చూస్తుంటే! అయితే బీజేపీ.. లేకుంటే కమ్యూనిస్టులు.. చివరకు మొన్న తెలంగాణలో కాంగ్రెస్తోకూడా కలిసి పోటీచేసిన ఘనత వహించిన చంద్రబాబునాయుడు.. ఈసారి ఏపీలో మొదటిసారి ఒంటరిగా ఎన్నికల బరిలో …
Read More »రేపు జగన్ సమక్షంలో.. వైసీపీలోకి కొణతాల, మాగుంట.. ముందే చెప్పిన దరువు…!!
మరికొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి.గత కొన్ని రోజుల నుంచి చూస్తే ప్రముఖ పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్(పీవీపీ),ఎంపీ తోట నరసింహం, ఆయన సతీమణి వాణి,గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్రెడ్డి చేరారు.తాజాగా ఇవాళ ప్రముఖ నటుడు దాసరి అరుణ్ కుమార్ వైసీపీలో చేరారు. ఇక రేపు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ , …
Read More »కేసీఆర్ పేరు చెప్పి ఆంధ్రాలో సెంటిమెంట్ రెచ్చగొట్టేద్దాం అనుకుని మొండి కత్తితో యుద్ధానికి బయల్దేరుతున్న చంద్రబాబు
తెలంగాణా సీఎం కేసీఆర్ పేరు చెప్పి ఆంధ్రా ఓటర్లలో సెంటిమెంటు రెచ్చగొట్టాలని చంద్రబాబు ఎందుకు కష్టపడుతున్నారో గాని దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ఎవరైనా సలహా ఇచ్చారో లేక ఆయనే వ్యూహ రచన చేశారో కాని మొండి కత్తితో యుద్ధానికి బయలుదేరినట్టే. ఆంధ్రా ప్రజల దృష్టిలో కేసీఆర్ విలనేమీ కాదు. ఆయనకు ఏపీ రాజకీయాల్లో ఎటువంటి ఆసక్తి లేదని అందరికీ తెలుసు. కిందటి తెలంగాణా ఎలక్షన్లలో కాంగ్రెస్ గెలిస్తే …
Read More »చంద్రబాబుకు మరో దెబ్బ..వైసీపీలోకి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే
తెలుగుదేశం పార్టీకి సిటింగ్ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.సుబ్బారావు గత ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికై, ఆ తర్వాత టీడీపీలో చేరారు.తెలుగుదేశంలో తనకు అన్యాయం జరిగిందని, ఆయన కార్యకర్తల సమావేశంలో కంటతడిపెట్టారు.తెలుగుదేశం పార్టీలో ప్రాదాన్యత లేకుండా పోయిందని ఆయన అన్నారు.కాగా కార్యకర్తలు ఆయనను వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరాలని ఒత్తిడి చేయడం విశేషం.దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ …
Read More »పశ్చిమలో కీలక వికెట్ ఔట్.. దిక్కుతోచని స్థితిలో జిల్లా జనసైనికులు
జనసేన పార్టీలో ముసలం మొదలైంది. పశ్చిమ గోదావరి జల్లా జనసేన కో-కన్వీనర్ యర్రా నవీన్ గురువారం పార్టీకి రాజీనామా చేశారు. పవన్ కనీసం తనను మాటమాత్రమైనా సంప్రదించకుండా తాడేపల్లిగూడెం అభ్యర్థిని ప్రకటించారన్న మనస్తాపంతో నవీన్ చేసినట్టు ఆయన వెల్లడించారు. అలాగే ఆయన ఉండి నియోజకవర్గ సీటు ఆశించినా ఆయనకు సీటు ఇవ్వకపోవడంతోపాటు పార్టీలో కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారని కానీ అలా జరగలేదని వాపోయారు. పార్టీలో కష్టపడినవారికి కాకుండా …
Read More »చంద్రబాబుకు ఎంపీ బెదిరింపు…సీటు ఇస్తానని హామీ
నరసరావుపేట ఎంపీ సీటు తనకు లేదా తన కుమారుడికి ఇవ్వాలని రాయపాటి సాంబశివరావు టీడీపీ అధినేత చంద్రబాబుని డిమాండ్ చేసారు.అలా ఇవ్వన్ని పక్షంలో పోలవరం ప్రాజెక్టు కు సంబంధించిన ముడుపుల గుట్టు ప్రజల ముందు పెడతానని చెప్పినట్లు సమాచారం.అయితే పోలవరం కు సంబంధించిన ఏ విషయం బయటకు వచ్చిన తన పని అయిపోతుందని భావించిన చంద్రబాబు..రాయపాటి బెదిరింపులకు వెనక్కి తగ్గి నరసరావుపేట లోక్సభ స్థానం పై అతడికి స్పష్టత ఇచ్చారని …
Read More »టీడీపీలో రగులుతున్న రగడ…బాబు మాటలు ఎవరూ లెక్కచేయడం లేదట
ఒంగోలు ఎంపీ సీటు ప్రకాశం జిల్లా టీడీపీలో అగ్గి రాజేస్తుంది. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున బరిలో నిలిచేందుకు సిద్ధం కావడంతో టీడీపీలో తలనొప్పులు మొదలయ్యాయి. ఒంగోలు పార్లమెంట్ స్థానానికి అభ్యర్థి ఎంపికలో రగులుతున్న రగడ ఎవరో ఒకరిని పార్టీ నుంచి సాగనంపేదాకా చల్లారేలా కనిపించడం లేదు. మంత్రి శిద్దా రాఘవరావును పోటీ …
Read More »వైఎస్సార్సీపీలోకి పోటెత్తిన వలసలు..కిటకిటలాడుతున్న జగన్నివాసం
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష వైఎస్సార్సీపీలోకి వలసలు పోటెత్తాయి. నేతలు, ప్రముఖుల చేరికతో పార్టీ అధినేత జగన్ నివాసం కిటకిటలాడుతోంది.. బుధవారం టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఆయన భార్య తోట వాణి, ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్, విజయవాడ మాజీ మేయర్, సినీ హీరో అల్లుఅర్జున్కు మేనత్త అయిన రత్నబిందు, సినీ నటుడు రాజా రవీంద్ర, ఏలూరు మేయర్ దంపతులు షేక్ నూర్జహాన్, …
Read More »చంద్రబాబు సీఎం అయితే హత్యా రాజకీయాలు చేద్దామంటూ టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడిన ఆడియో టేప్ లీక్
అధికార టీడీపీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరీపై సొంతపార్టీ నేతలు తిరుగుబాటు చేసారు. సూరీ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. అంతేకాదు ఆయన మాట్లాడిన ఆడియో టేపులు విడుదల చేసి సూరి బండారాన్ని బట్టబయలు చేశారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మనకు తిరుగుండదు. ఎన్నికల్లో బాగా పనిచేయండి. కౌంటింగ్ పూర్తైన క్షణం నుంచి రాజకీయ ప్రత్యర్థులపై దాడులు మొదలుపెడదాం. నరుకుదాం.. చంపుదాం.. ఎలాంటి …
Read More »