Home / SLIDER (page 1644)

SLIDER

మోడీ మ‌స్కా…15 ల‌క్ష‌ల ఉద్యోగాలిచ్చామ‌నే ప్ర‌క‌ట‌న హంబ‌క్‌

ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల 15 నెలల్లో 73 లక్షలమందికి ఉద్యోగాలు కల్పించామంటూ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే, కేంద్రం వెల్లడించిన లెక్క ఎంత అబద్ధమని, ఇది ప్ర‌జ‌ల‌కు మ‌స్కా కొట్టేందుకే వాస్త‌వాల వ‌క్రీక‌ర‌ణ జరిగింద‌ని గ‌ణంకాలు పరిశీలిస్తే అర్థమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్‌వో)లో వేతన జీవులను నమోదు చేయడంలో భాగంగా జరిగిన విధాన ప్రక్రియను మోడీ ప్రభుత్వం తెలివిగా తమకు అనుకూలంగా మలచుకుంద‌ని …

Read More »

కేసీఆర్ విధానాలు ఫాలో అవుతేనే దేశం అభివృద్ధి…జాతీయ ఆర్థిక నిపుణుడి ప్ర‌క‌ట‌న‌

గులాబీ ద‌ళ‌ప‌తి, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ విధానాలు ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా రోల్‌మోడ‌ల్‌గా నిల‌వ‌గా…మ‌రోవైపు భార‌త‌దేశ రూపురేఖ‌ల‌ను మార్చేందుకు ఆయ‌న ప్ర‌తిపాదిస్తున్న‌ ఆర్థిక నమూనాల‌కు ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఇప్ప‌టికే రాజ‌కీయ పార్టీలు వాటిపై ఆలోచ‌న చేస్తుండ‌గా, తాజాగా వాటిపై ఆర్థిక నిపుణులు ప్ర‌శంసిస్తున్నారు. దేశం ముందుకు వెళ్ళాలంటే కేసీఆర్‌ ప్రతిపాదించిన ఆర్థికనమూనానే అనుసరించాలని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ ఛైర్మన్‌ విజయ్‌కేల్కర్ ప్ర‌క‌టించారు. ఈ ప్రతిపాదనకు తాను …

Read More »

మరోసారి ఏపీకి కేసీఆర్..ఎందుకంటే..?

టీఆర్ఎస్ పార్టీ ,రాష్ట్ర ముఖ్యమంత్రి అధినేత కేసీఆర్ మరోసారి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించే అవకాశం ఉంది.గతకొన్ని రోజుల క్రితమే కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక శారదాపీఠానికి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఫిబ్రవరి 14న విశాఖపట్నంలోని శారదాపీఠంలో స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి రావాలని పీఠాధిపతి.. కేసీఆర్‌ను ఆహ్వానించారు. దీనికి కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం .అయితే అలాగే వైసీపీ అధినేత …

Read More »

నాగ‌బాబు మ‌ళ్లీ బాబు బండారం బ‌య‌ట‌పెట్టాడుగా

ఏపీలో ఎన్నిక‌ల ముహుర్తం స‌మీపిస్తున్న వేళ రాజ‌కీయాలు కాక మీద‌కు చేరుతున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయాల‌తో ప్ర‌త్య‌క్షంగా సంబంధం లేని వారు కూడా ఇందులో క్రియాశీలంగా పాల్ప‌డుతున్నారు. టీవీ, సినిమా న‌టుడిగా ఇటీవ‌ల బిజీగా ఉన్న‌ప్ప‌టికీ నటుడు నాగ‌బాబు రాజ‌కీయాల‌పై స్పందిస్తూనే ఉన్నారు. యూట్యూబ్‌లో ఓ ఛాన‌ల్ ద్వారా త‌న భావాలు పంచుకుంటున్న నాగ‌బాబు తాజాగా ఏపీ సీఎం చంద్ర‌బాబుపై గ‌ళం విప్పారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు అసెంబ్లీలో మాట్లాడుతూ …

Read More »

చంద్రబాబును ఎందుకు కొడుతున్నారని అడిగితే కులాల కుంపటి పెడుతున్నారని.. షాకింగ్

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఇటీవల ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవల మరో విషయాన్ని బయటపెట్టారు. చంద్రబాబు గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కమ్మ, రెడ్డి అంటూ ముఠాలు కట్టేవారని అది తెలిసి ఆగ్రహంతో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి ఆయన చేతిలో ఉన్న స్టిక్‌తో చంద్రబాబుని కొట్టబోయారని నాదెండ్ల భాస్కరరావు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో సోమవారం నాదెండ్ల మీడియాతో మాట్లాడుతూ ఈ …

Read More »

రాజధానిలో గృహ ప్రవేశానికి ముహూర్తం ఫిక్స్ మరికొద్ది రోజులే..

ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిలో గృహ ప్రవేశం చేసేందుకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం.. గుంటూరు జిల్లా తాడేపల్లి బైపాస్ రోడ్డుకి సమీపంలో నిర్మించిన ఇంట్లోకి ఫిబ్రవరి 14 వ తేదీన వైఎస్ జగన్ గృహ ప్రవేశం చేయనున్నట్లు సమాచారం.. ఇందుకు ముహూర్తం కూడా నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 14 వ తేదీ ఉదయం 8:21 నిమిషాలకు రాజధానిలోని శాశ్వత నివాసంలోకి రానున్నట్లు సమాచారం.. ఏదైనా …

Read More »

జగన్ పార్టీలోకి జయప్రధ.. మురళీమోహన్ కు ముచ్చెమటలు

అప్పట్లో తెలుగు ఇండస్ట్రీ లో అందాల తారగా పేరు గాంచిన హీరోయిన్లులో జయప్రధ ఒక్కరు.ఈమె రాజకియల్లోను అలాగే మెరిసింది.అయితే ఇప్పుడు ఆమె వైసీపీలో చేరేందుకు సిద్దమవుతునట్టు ప్రచారం జరుగుతుంది.దీనిపై జయప్రధ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సమాజ్‌వాదీ పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత తిరిగి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చేరేందుకు సిద్దమవుతునట్లు సమాచారం.సినీ,రాజకీయ రంగంలోను జయప్రధ ఒక వెలుగు వెలిగిన విషయం అందరికి తెలిసిందే.అప్పట్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో …

Read More »

కాపుల అణిచివేత‌కు ఏపీలో ఇంకో ప్ర‌య‌త్నం

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ అంశం మ‌రోమారు ఏపీలో క‌ల‌కలం సృష్టిస్తోంది. ఈనెల31న కత్తిపూడిలో కాపు జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేస్తామని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపుతో పోలీసులు అలర్ట్ అవ‌డంతో…తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి ఉద్రిక్తంగా మారింది. పోలీసు ఉన్నతాధికారులు కిర్లంపూడి చేరుకుని పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రామంలో ఏమైనా అలజడులు లేకుండా, అనుమానిత వ్యక్తుల ఎవరైనా ఉన్నారా …

Read More »

రాహుల్ ఆఖ‌రి ప్ర‌య‌త్నం…ఓట్ల కోసం కోట్లు గుమ్మ‌రింపు

లోక్‌స‌భ ఎన్నిక‌ల హోరాహోరీ పోరు షెడ్యూల్ విడుద‌ల కాక‌మందే మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఓవైపు కేంద్ర ప్ర‌భుత్వానికి సార‌థ్యం వ‌హిస్తున్న బీజేపీ ఎన్నిక‌ల తాయిలాల‌కు సిద్ధ‌మ‌వుతుంటే…మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ సైతం సై అంది. ఛత్తీస్‌గ‌డ్‌లోని రాయ్‌పూర్ కిసాన్ అభార్ సమ్మేళనంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహల్ గాంధీ మాట్లాడుతు..పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే పేదలకు నిర్ధిష్ట ఆదాయం అమలు చేస్తామని.. నేరుగా పేదల బ్యాంక్ ఖాతాలలోకే నేరుగా డబ్బులు …

Read More »

జ‌గ‌న్ పెట్టిన ష‌ర‌తుతో ద‌గ్గుబాటి షాక్ తిన్నారా?

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి రాజ‌కీయాల‌కు ఇదో నిద‌ర్శ‌నం. తాను వ్య‌వ‌హ‌రించే తీరును మ‌రోమారు ఆయ‌న ప్ర‌స్పుటంగా చాటిచెప్పారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను దగ్గుబాటి వెంకటేశ్వరరావు, అతని కుమారుడు హితేశ్‌ ఆదివారం కలిసిన సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని ఆయన నివాసంలో జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ తామిద్దరం వైసీపీలో చేరనున్నామని ప్ర‌క‌టించారు. అయితే, ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat