ఆపత్కాలంలో అర్హులైన నిరుపేదలకు అండగా.. ఆపద్భందువులుగా మేమున్నామని…. తెలంగాణ ప్రభుత్వం భరోసాను ఇస్తున్నదని మాజీ మంత్రి వర్యులు తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ఆయన నివాసంలో మంగళవారం ఉదయం సిద్ధిపేట నియోజక వర్గానికి చెందిన 97 మందికి రూ.23 లక్షల 75వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని సిద్ధిపేట పట్టణంలో 10 మంది లబ్ధిదారులకు రూ.3.41.500 లక్షలు, …
Read More »కడపలోని 10 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి డిపాజిట్లు గల్లంతేనా.?
చంద్రబాబు గంజాయి వనం నుంచి బయట పడ్డానని, వైయస్ జగన్ తులసి వనంలోకి అడుగుపెట్టినందుకు ఆనందంగా ఉందని కడపజిల్లా రాజంపేట తెలుగుదేశం ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. జగన్ మోహన్ రెడ్డి కలిసి పార్టీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్దమయ్యారు. అనంతరం మేడా మీడియాతో మాట్లాడుతూచంద్రబాబు గంజాయి వనం నుంచి వైయస్ జగన్ తులసి వనంలోకి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్ను ఎదురించి …
Read More »ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న బికాంలో ఫిజిక్స్
ఏపీలో రాజకీయ వేడి మొదలైంది.ఇప్పటికే కొందరు నేతలు సీట్లు ఇచ్చే పార్టీలను వెతడకడం మొదలుపెట్టారు.ఆశించిన పార్టీలో సీట్లు దొరకని నేతలు పార్టీలు మారేందకు రంగం సిద్దం చేసుకున్నారు.ఇటీవలే వంగవీటి రాధా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బరిలో దిగడం లేదని ప్రకటించారు.గత ఎన్నికలలో విజయవాడ పశ్చిమ నుంచి వైసీపీ పార్టీ తరుపున పోటీ …
Read More »చంద్రబాబుకు, టీడీపీ నేతలకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా.?
1. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రోళ్లను తిట్టాడని ఇప్పుడు కొత్తగా అడుగుతున్న చంద్రబాబు అండ్కో మరి 2009లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని పోటీ చేసినప్పుడు తెలీదా..?(ఈ ఐదేళ్లు తెలంగాణలో ఆంధ్ర ప్రజలను మంచిగా చూసుకోలేదా..) 2.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు కోసం కేసీఆర్ను అడిగితే ఒప్పుకోలేదని, అందుకే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నానని కాంగ్రెస్ నాయకుల ముందే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పలేదా..? 3.హరికృష్ణ శవం సాక్షిగా కేటీఆర్తో …
Read More »రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోనున్న 104 వైద్యసేవలు
వైఎస్ రాజశేఖరరెడ్డి గ్రామీణ ప్రజలకు ప్రతిఒక్కరికి వైద్యసేలందించేలా 104 సేవలను ప్రవేశపెట్టారు.ఆయన హయాంలో గ్రామాల్లో ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందుబాటులో ఉండేవి.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చంద్రన్న సంచార సేవగా మార్పు చేయడం జరిగింది.పేరు మార్చారు గాని ఆ దిశలో వైద్య సేవలు అందించడంలో పూర్తిగా విఫలమైంది.104 వాహనాలకు పెట్రోల్, డీజిల్ ఖర్చులకూ డబ్బు మంజూరు చేయకపోవడం,రిపైర్లు వస్తే వాహనాలను పట్టించుకోకపోవడం జరిగేవి.2008లో ఈ పథకం హెచ్ఎంఆర్ఐ సంస్థ, …
Read More »ఏపీ రాజకీయాల్లో సంచలనం-వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే
ఏపీ రాజకీయాలను కుదిపేస్తూ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరబోతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కడప జిల్లాలో టీడీపీ తరపున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే అయిన రాజంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అందులో భాగంగా ఆయన ఈ రోజు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ అధినేత వైఎస్ …
Read More »యువనేత జగన్ సారధ్యంలో పనిచేసి చంద్రబాబుకు బుద్ధి చెబుతాం
ఎక్కడైనా అధికార పార్టీలోకి వలసలు వెళ్లడం సహజమే కానీ ఏపీలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలువురు వైసీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు యువత సిద్ధంగా ఉందని నిరూపిస్తున్నారు. తాజాగా నెల్లూరుజిల్లాలో వైయస్ఆర్సీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పొదలకురుకు చెందిన యువత దాదాపుగా 30మంది వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా …
Read More »వైసీపీ ఎమ్మెల్యే అనిల్ తో నేను పోటీ చేయనయ్యా…చంద్రబాబుతో మంత్రి నారాయణ
నెల్లూరు నగర ప్రజలకు సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేస్తూ నగర ప్రజలతో శబాష్ మా యువ ఎమ్మెల్యే అని అనిపించుకుంటున్నాడు ఎమ్మెల్యే అనిల్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ దెబ్బకి నెల్లూరు వదిలి వెళ్లిపోతానంటున్న నారాయణ.. నెల్లూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ తో నాకు వద్దు అని వెనక్కి తగిన నారాయణా??? అవును మీరు వినింది నిజమే .మంత్రి నారాయణా నెల్లూరు నగరంలో పోటీ చేయాలి అనుకోవడం …
Read More »గీసుగొండ జాతరకు పోటెత్తుతున్న భక్త జనం
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా గీసుగొండ లక్ష్మినరసింహస్వామి జాతరకు జనం పోటెత్తుతున్నారు. ప్రతి ఏడాది జనవరిలో వచ్చే పౌర్ణమిలో ఈ జాతరకు వరంగల్ జిల్లాలోని భక్తులే కాకుండా పొరుగున ఉన్న ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ నుంచి సైతం భక్తులు విచ్చేస్తున్నారు. సమ్మక్క జాతరకు వెళ్లే వారు లక్ష్మీనరసింహుడిని దర్శించుకునే ఆనవాయితి ఉన్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో విస్తరింంచి …
Read More »మొదటి విడత పంచాయతీ ఎన్నికలు..కారుదే హవా
తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగుతుంది.మెజార్టీ గ్రామ పంచాయతీలను టీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంటోంది. మొదటి విడతలో రాష్ట్రంలో 4వేల 479 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. వీటిలో ఇప్పటికే 769 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. 3వేల 701 గ్రామాలకు ఇవాళ పోలింగ్ జరిగింది.ఈ క్రమంలోనే రాత్రి 8.30 గంటల సమయం వరకు ప్రకటించిన ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన …
Read More »