టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గుడి వంశీదర్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రశంసించారు.ఇవాళ హైదరాబాద్ నగరంలోని తెలంగాణ భవన్ లో కేటీఆర్ ని వంశీదర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని మదారం, సోమాయికుంట తండ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా చేసినందున కేటీఆర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆదే విధంగా ఆ గ్రామాలను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సహకారంతో ఆదర్శ …
Read More »మామకు రేవంత్ వెన్నుపోటు..ఆమెతో కలిసి కొత్త స్కెచ్
వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన తెలుగుదేశం పార్టీలో ఎదిగి కొద్దికాలం క్రితం కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అదే వెన్నుపోటు రాజకీయాలను అమల్లో పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో సీనియర్ నేతతో కలిసి తన భార్య పెదనాన్న అయిన సీనియర్ నేతకు షాకిచ్చేందుకు రేవంత్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ మహిళా నేతే మాజీ మంత్రి డీకే అరుణ. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో రెండు …
Read More »బ్రేకింగ్..ఎంపీ ఎన్నికల షెడ్యూల్ రెడీ…ప్రకటనే లేటు
పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముహుర్తం ఖరారైంది. అధికారిక ప్రకటనే ఆలస్యం అని విశ్వసనీయవర్గాల సమాచారం. లోక్సభ ఎన్నికల తేదీలను మార్చి నెల మొదటి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ 3వ తేదీన లోక్సభ ముగియాల్సి ఉంది. లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్లు …
Read More »రైతు ప్రతినిధే సభాపతి..!!
తెలంగాణ ఉద్యమ సారథి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే..తెలంగాణ రైతు బిడ్డ సభాపతిగా చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారని తెలంగాణ శాసనసభ ముక్తకంఠంతో కొనియాడింది. తెలంగాణ రాష్ట్ర రెండవ శాసనసభ సభాపతిగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని సిఎం కేసీఆర్ ప్రతిపాదించిన నేపథ్యంలో అన్నిపార్టీలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో స్పీకర్ ఎన్నిక శుక్రవారం నాడు ఏకగ్రీవం అయింది. తాత్కాలిక స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తించిన ముంతాజ్ అహ్మద్ …
Read More »టీఆర్ఎస్లో చేరిన ఒంటేరు..వెంటనే సంచలన ప్రకటన
తెలంగాణ కాంగ్రెస్కు ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి గులాబీ గూటికి చేరారు. కేటీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. కేటీఆర్ ఒంటేరుపై గులాబీ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. గత ఎన్నికల్లో కేసీఆర్ పై గజ్వేల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఒంటేరు పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆయన తాజాగా కాంగ్రెస్ను వీడి గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా …
Read More »దశాబ్ధాల కలను సాకారం చేసిన ధోనీ..!
ఆస్ట్రేలియాలో కోహ్లీ సేన చరిత్ర సృష్టించింది. వరుసగా టెస్టు, వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. ఆతిథ్య జట్టుతో జరిగిన చివరి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 231 పరుగుల లక్ష్య ఛేదనలో ఎంఎస్ ధోనీ (87; 114 బంతుల్లో 6×4), కేదార్ జాదవ్ (61; 57 బంతుల్లో 6×4) అజేయంగా నిలిచారు. నాలుగో వికెట్కు వీరిద్దరూ 116 బంతుల్లో 121 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. …
Read More »సభాపతి పోచారంపై కేటీఆర్ ప్రశంసలు..
తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై సిరిసిల్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన పోచారం శ్రీనివాస్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన సందర్భంగా శాసనసభలో కేటీఆర్ మాట్లాడారు. వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన కేసీఆర్ సీఎం కావడం, పోచారం స్పీకర్ కావడం రాష్ర్టాభివృద్ధికి శుభపరిణామం అని అన్నారు కేటీఆర్. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైతులంతా సంబురపడుతున్నారడంలో అతిశయోక్తి లేదన్నారు. పోచారం పనితీరును మెచ్చుకున్న కేసీఆర్ …
Read More »జనసేన పార్టీలోకి “సిట్టింగ్ ఎమ్మెల్యే”..!
ప్రముఖ సినీ హీరో,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెల్సిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీకి మద్ధతుగా ప్రచారం నిర్వహించారు. కొద్ది రోజుల కిందటనే టీడీపీతో మైత్రీకి కటీప్ చెప్పి రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆ పార్టీ అధ్యక్షుడు అయిన పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈక్రమంలో ఏపీ బీజేపీ పార్టీకి …
Read More »టీడీపీ పార్టీకి సీనియర్ ఎమ్మెల్యే గుడ్ బై..!
ఏపీ ముఖ్యమంత్రి,తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి దిమ్మతిరిగే షాకిచ్చే పనిలో ఉన్నాడు ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున బరిలోకి దిగిన సండ్ర వెంకటవీరయ్య ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున బరిలోకి దిగిన పిడమర్తి రవిపై సుమారు ముప్పై వేల …
Read More »జగన్ పై హాత్యయత్నం కేసు నిందితుడు సంచలన నిర్ణయం..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై రాష్ట్రంలోని విశాఖపట్టణం విమానశ్రయంలో కోడికత్తితో శ్రీనివాస్ హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెల్సిందే. వైఎస్ జగన్ మీద జరిగిన ఈ హాత్యయత్నం కేసులో ఏపీ పోలీసులు సరైన రీతిలో విచారణ చేయడం లేదని జగన్ ,వైసీపీ పార్టీ శ్రేణులు ఏపీ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఈ కేసును ఎన్ఐఏకు అప్పజెప్పింది. దీంతో ఎన్ఐఏ గత వారం రోజులుగా ఈ కేసు …
Read More »