Home / SLIDER (page 1691)

SLIDER

చంద్రబాబుకు సిగ్గులేదు….తలసాని సంచలన వ్యాక్యలు

చంద్రబాబుకు బాబ్లీ విషయంలో నాన్ బెయిలబుల్ వారెంట్ రావడం తెలిసిందే. అయితే దీని వెనుక కేసీఆర్ కుట్ర ఉందంటూ టీడీపీ నేతలు ఆరోపించడంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుపై కుట్ర పన్నాల్సిన అవసరం లేదని ఆయన మండిపడ్డారు. ఆ పార్టీ నాయకులకు బుద్ది, జ్ఞానం ఉన్నాయా అని ఆయన ధ్వజమెత్తారు .   బాబ్లీ సంఘటన కాంగ్రెస్ హయంలో …

Read More »

పొత్తులపై చిచ్చు….కాంగ్రెస్ నేతల గందరగోళం

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ పార్టీలతో పొత్తు పెట్టుకుంది.అయితే ఈ పొత్తుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉన్నారు.కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, రాష్ట్ర మాజీ మంత్రులు డికె అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, పొత్తులను వ్యతిరేకిస్తున్నారు.పొత్తులో భాగంగా సీనియర్‌ నేతల సీట్లు కోల్పోనప్పటికీ…తమ తమ అనుచరులకు టికెట్లు దక్కవనే ఉద్దేశంలో పొత్తులను వ్యతిరేకిస్తున్నట్టు పార్టీ నేతలు …

Read More »

చంద్రబాబుకు బాల్కసుమన్‌ వార్నింగ్….ఎందుకో తెలుసా?

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చీకటి రాజకీయాలు.. వెన్నుపోటు రాజకీయాలు మానుకోవాలి అని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఏపీ ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారులు తెలంగాణలో క్యాంపు ఏర్పాటు చేసుకోవడంపై మండిపడ్డారు.ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏపీ ఇంటెలిజెన్స్‌ నడుస్తోందని, దీనిపై గవర్నర్‌, డీజీపీలకు ఫిర్యాదు చేస్తామన్నారు.తెలంగాణ రాజకీయాలను కలుషితం చేయాలని చూస్తున్న టీడీపీ కుట్రలపై గవర్నర్ స్పందించాలి.వారు స్పందించకపోతే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలే వెంటపడి తరిమేలా …

Read More »

జాతీయ మీడియా సర్వేలో వైసీపీ విజయ ప్రభంజనం……..43శాతం ఓట్లతో జగన్ విజయభేరి

రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు ఇండియా టుడే–యాక్సిస్‌ మై ఇండియా సర్వే వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వ పాల నపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లడవుతున్న నేపధ్యంలో ఏపీలో అధికార మార్పిడి తథ్యమని ఈ సర్వే స్పష్టం చేసింది. ఈ నెల 8 నుంచి 12 తేదీల్లో అయిదురోజుల పాటు దాదాపు 10,650 మంది నుంచి సమాచారం …

Read More »

వణుకుతున్న కాంగ్రెస్……..టీఆర్‌ఎస్‌లో కి కామారెడ్డి బీజేపీ నాయకులు

రానున్న రోజుల్లోఏ ప్రభుత్వం కావాలో ప్రజలే తీర్పుచెప్పాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు కోరారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లామని..ఇందుకుగాను కాంగ్రెస్‌లో ఓటమి భయం కనిపిస్తున్నదని ఎద్దేవాచేశారు.తెలంగాణ అభివృద్ధి ప్రయాణాన్ని, పథాన్ని ప్రతిపక్షాలు ఆపుతున్నందుకే ప్రజల తీర్పు కోరుతున్నామని, దీనికోసం తమకున్న అధికారాన్ని సైతం వదులుకొని ప్రజల ముందుకు వెళ్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. కానీ తరుముకొస్తున్న ఎన్నికలను చూసి కాంగ్రెస్ భయపడుతున్నదని ఎద్దేవాచేశారు. …

Read More »

వాల్‌రైటింగ్‌తో కొత్త ట్రెండ్‌కు తెరలేపిన టీఆర్‌ఎస్ అభిమానులు….ప్రచారంలో అడుగడుగునా నీరాజనాలు

రాష్ట్రంలో గులాబీ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థులకు జనం నీరాజనాలు పడుతున్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కార్ నాలుగేండ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళుతున్నాయి. గ్రామాలు మూకుమ్మడిగా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థికే ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి.. సీఎం కేసీఆర్ కు కానుకగా అందజేస్తామని సకల జనులు ప్రతిజ్ఞ చేస్తున్నారు.కులసంఘాలు అండగా ఉంటున్నాయి. మహిళా సమాఖ్యలు మద్దతు పలుకుతున్నాయి. …

Read More »

262వ రోజు ప్రజాసంకల్పయాత్ర

ఏపి ప్రతిపక్ష నాయకుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర శనివారం 262 వ రోజుకు చేరింది. విశాఖ జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం ఆయన విశాఖ ఈస్ట్‌ నియోజకవర్గంలోని చనగదిలి క్యూ-1 ఆసుపత్రి ప్రాంతం నుండి అశేష జన వాహిని మధ్య పాదయాత్ర మొదలు పెట్టారు. ఈ రోజు మొత్తం మూడు నియోజక …

Read More »

ఆజ్‌త‌క్ స‌ర్వే.. కేసీఆర్ సూప‌ర్‌..! చంద్ర‌బాబు పూర్‌..!

తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆజ్‌త‌క్‌లో ప్రసార‌మైన సర్వే ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ స‌ర్వేలో కేసీఆర్ దూసుకుపోగా… చంద్ర‌బాబు వెన‌క‌బ‌డ్డారు. తెలంగాణ‌లో సీఎం ప‌నితీరుపై కేసీఆర్ ఫుల్ మార్క్స్ ప‌డ‌గా… ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. మ‌రోవైపు ఏపీలో సీఎం ప‌నితీరు అంశంలో చంద్ర‌బాబు వెనుకంజ‌లో ఉన్నారు. ఇక్క‌డ బెస్ట్ నాయ‌కుడిగా జ‌గ‌న్‌కు అత్య‌ధిక మార్కులు ప‌డ్డాయి. ఇపుడీ ప్ర‌భుత్వ ప‌నితీరులోనూ కేసీఆర్ …

Read More »

చంద్రబాబును అరెస్ట్ చేయబోతున్నాం….ఎస్పీ కతార్ ప్రకటనతో అందోళనలో తెలుగుతమ్ముళ్లు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు మ‌హారాష్ట్రలోని ధ‌ర్మాబాద్ కోర్టు బెయిల్ కూడా ల‌భించ‌ని విధంగా నోటీసులు జారీ చేసింది.ఈ నెల 21న చంద్రబాబుతో పాటు మిగతా 14 మందిని కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశించింది. అయితే ఈమేరకు శుక్రవారం నాడు నాందేడ్ ఎస్పీ కతార్ మీడియాతో మాట్లాడుతూ…బాబ్లీ ప్రాజెక్టు కేసు విషయమై ఎనిమిదేళ్ల నుండి ఎవరిని కూడ విచారణ చేయలేదనే విషయమై ఆయన స్పందించారు. ఐదేళ్లకు ముందే చార్జీషీట్ …

Read More »

చంద్రబాబు అరెస్ట్ వారంట్‌పై కన్నా సంచలన వ్యాక్యలు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై ధర్మాబాద్ కోర్టు అరెస్ట్‌ వారంట్‌ జారీ చేసింది.అయితే దీనిపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. చంద్రబాబు నీచపు రాజకీయం మరల మొదలుపెట్టారని మండిపడ్డారు. నోటీసులు రావడం వెనక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారనేది అవాస్తవమని చెప్పారు. 2013 నుంచి కేసు నడుస్తోంది.. అప్పటి నుంచి వారికి నోటీసులు వస్తున్నాయని పేర్కొన్నారు. 2016 వరకు అప్పుడప్పుడు కోర్టుకు వెళ్తున్నారని.. చివరి 22 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat